Home / ap news
AP Government Depositing 13 Thousand Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లులకు శుభవార్త చెప్పింది. ‘తల్లికి వందనం’ పథకం డబ్బులను రిలీజ్ చేసినట్లు ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 35.44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదు జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 54.94 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తొలుత ఈ ప్రక్రియ సాయంత్రం వరకు పూర్తవునున్నట్లు ప్రకటించగా.. […]
CM Chandrababu and Minister Lokesh Press Meet: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికీ ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని, రైల్వే జోన్ సాధించుకున్నామన్నారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిందని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పామన్నారు. అభివృద్ధి, సంక్షేమం […]
TDP Government One Year Anniversary: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికీ ఏడాది పూర్తియింది. గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి పోటీ చేశారు. వైసీపీపై వ్యతిరేకత, కొత్త ప్రభుత్వంపై ఆశలతో ప్రజలు కూటమికి 164 సీట్లతో అధికారం కట్టబెట్టారు. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, సత్యకుమార్ మంత్రిగా మూడు పార్టీల అగ్రనేతలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. […]
Renuka Chowdhury Sensational Comments on YS Jagan: ఏపీ మాజీ సీఎం జగన్పై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టిందే దౌర్భాగ్యమని, జగన్ పుట్టిన రెండో నిమిషంలోనే తల్లి విజయమ్మ జగన్ది గొంతు నొక్కాల్సిందన్నారు. అప్పుడు విజయమ్మ ఆ పనిచేసింటే వాడి పీడ పోయిండేదని విరుచుకుపడ్డారు. జగన్ జీవితం ఏంటో బాగా తెలుసని విమర్శలు చేశారు. అమరావతి రాజధానిపై ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్లో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు […]
AP Inter Advanced Supplementary Results Released: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఏడాదికి సంబంధించిన సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. ఈ పరీక్షలను గత నెల మే 12వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్కు 1,35,826 మంది హాజరవ్వగా.. సెకండియర్ పరీక్షకు 97,963 మంది హాజరయ్యారు. ఫలితాల కోసం ఇంటర్ స్టూడెంట్స్ https://resultsbie.ap.gov.in/ వెబ్సైట్ను […]
4 Dead in Road Accident Sri Potti SriRamulu Nelluru District: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండంలోని ఏఎస్ పేట అడ్డరోడ్డు సమీపంలో ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా దినసరి కూలీలుగా గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు వారు వెంటనే […]
Documents for Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం ‘తల్లికి వందనం’ పథకంపై కీలక అప్డేట్ ఇచ్చింది. మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ నెలలోనే ఈ పథకం ప్రారంభిస్తున్నందున డబ్బులు నేరుగా ఖాతాల్లో జమ కానున్నాయి. అయితే విద్యార్థుల తల్లులు ఈ పథకానికి సంబంధించి బ్యాంక్, ఆధార్ నంబర్లను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం త్వరలో అర్హుల జాబితాను సచివాలయాలలో ప్రదర్శించనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే […]
AP CM Chandrababu Today SIPB Meeting in Camp Office undavalli: ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఎస్ఐపీబీ సమావేశం జరగనుంది. ఇందులో భాగంగా వివిధ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 2.30 నిమిసాలకు రెవెన్యూ, పౌరసరఫరాల శాఖపై సమీక్షించనున్నారు. అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.15కు పోర్టులు, ఫిషింగ్ హార్చర్ల నిర్మాణం, సాయంత్రం 4.30కు యోగాంధ్ర కార్యక్రమంపై సమీక్ష […]
Amaravati Quantum Valley Park Establishment ap orders issued: ఏపీలోని అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంఓయూను ర్యాటిపై చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఈ క్వాంటం నిర్మాణానికి సంబంధించి మొత్తం 3 సంస్థలతో రాష్ట్ర సర్కార్ అగ్రిమెంట్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణాన్ని టీసీఎస్, ఎల్ అండ్ టీ, […]
Five Members Attack Corona Virus Cases In Eluru Collectorate: ఏపీలోని ఏలూరులో కరోనా కేసులు పెరగడంతో కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లాలోని కలెక్టరేట్లోని ఐదుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సిబ్బందికి హోమ్ ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. అయితే, కలెక్టరేట్లో ఐదుగురికి రావడంతో కార్యాలయంలో ఉన్న సిబ్బంది అందరికీ పరీక్షలు చేసేందుకు వైద్య బృందం సిద్ధమైంది. ఇదిలా ఉండగా, దేశంలో మళ్లీ కరోనా గుబులు […]