Home / Ap Government
ఏపీలో ‘ నేటినుంచి వైఎస్ఆర్ కళ్యాణమస్తు’, ‘షాదీ తోఫా’ పథకాలు అమల్లోకి రానున్నాయి. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ తోఫా పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. బాల్యవివాహాలను నివారించడం డ్రాపౌట్ రేట్ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా వైఎస్సార్ షాదీ తోఫా పథకాలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఓ వైపు ఆర్ధిక భారం. మరో వైపు ఉన్న పధకాల్లో లొసుగులు. నెల పుడితే కొత్త అప్పులకు ఎదురుచూపులు. అయినా ఏపీ ప్రభేత్వం తగ్గేదేలేదంటూ మరో రెండు సంక్షేమ పధకాలకు శ్రీకారం చుట్టింది
ఒకే రాజధాని, అది కూడా నాటి అధికార, ప్రతిపక్షాలు ఆమోదించిన అమరావతినే రాజధానిగా ఉంచడం. ఇదే అమరావతి రాజధాని రైతులు రెండవ దఫా చేపట్టిన పాదయాత్ర ఆధ్యంతం నినాదాలతో సాగుతున్న డిమాండ్ పోరు యాత్ర. అమరావతి నుండి అరసవళ్లి వరకు చేపట్టిన రైతుల మహా పాద యాత్ర 19వ రోజుకు చేరుకొనింది.
ఏపీ ప్రభుత్వ తీరు పై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉపాద్యాయుల పై కర్కశంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. కేసులు పెడుతూ, జైల్లో వేస్తున్నారని మంత్రి హరీష్ మాట్లాడారు
ఏపీ ప్రభుత్వంకు హైకోర్టులో స్టేలు, మొట్టికాయలు కామన్ అయిపోయాయి. తాజాగా ఓ కేసు విషయంలో ప్రభుత్వం ఇచ్చిన జీవో అమల్లోను 6వారాల పాటు నిలుపుదల చేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120కోట్ల రూపాయలను రుసుము కింద చెల్లించాలని ఎన్జీటి తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన కేసు వాదనల సమయంలో న్యాయవాదులకు ఎంతమేర ప్రభుత్వం చెల్లించిందో అన్న అంశం పై నోటీసు ఇస్తామని పేర్కొన్న విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
దసరా వేడుకలు సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న క్రమంలో విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కనక దుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చే దివ్యాంగులకు ఏపీ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. దుర్గమ్మ దర్శనం కోసం వచ్చే వృద్ధులు,దివ్యాంగులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆలోచన చేసి అదేశాలు జారీ చేసింది.వారికి వారికి సౌకర్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని,అలాగే ప్రత్యేక సమయం కేటాయిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.
గత ప్రభుత్వంలో బీడుబారిన భూములు, నేటి జగన్ ప్రభుత్వంలో పచ్చని బంజరు భూములు గా ప్రచారం చేసే వైకాపా వర్గాలకు మాజీ హోం మంత్రి సుచరిత జలక్ ఇచ్చారు.
ఏపి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బలు ఆగడం లేదు. రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న పరిపాలన అంశాలపై ఇప్పటికే ఏపి సీఎం జగన్ కు సుప్రీం కోర్టు ఎన్నో మొట్టికాయలు వేసింది. తాజాగా పోలవరం ప్రాజెక్టుపై సర్వోత్తమ న్యాయస్ధానంలో ఏపి ప్రభుత్వానికి షాక్ తగిలింది
ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు.