Home / Ap Government
AP Government Good News To Ration Card Holders: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు మరింత మేలు చేసుందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులతో పాటు పోషక విలువలు ఉన్న కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే జూన్ నెల నుంచే రేషన్లో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు, […]
AP Government given green signal to special education teacher posts: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే డీఎస్పీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 SGT, 1,124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను విడుదల చేసింది. […]
Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో […]
Registrar asks Kurnool admin to find suitable buildings land for High Court Bench in Kurnool: తాము అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ని కర్నూల్లో పెడతామని నాడు ప్రకటించిన కూటమి నేతలు.. తాజాగా ఆ వాగ్దానం అమలుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా, దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, […]
AP Govt New Rules in Land Registration: ఏపీలో రిజిస్ట్రేషన్ విలువలు సవారిస్తూ ప్రభుత్వం సర్క్యూలర్ జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలను సవరించనున్నారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు జనాలు భారీగా క్యూ కడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తగ్గుదల, మరికొన్ని ప్రాంతాల్లో పెరుగుదల ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగా రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సిసోడియా […]
CM Chandrababu Holds State Investment Promotion Board Meeting: ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా మార్చేందుకు అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ కూటమి సర్కారు వినియోగించుకుంటుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు మూడవ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. గత రెండు సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల స్థితిగతులపై సభ్యులతో సీఎం చర్చించారు. అనంతరం.. రూ. 44,776 కోట్ల విలువైన 15 ప్రాజెక్టులకు సంబందించి […]
Minister Nara Lokesh launches AP WhatsApp Governance: దేశంలోనే తొలిసారి వాట్సప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. తొలి విడతలో 161 సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు మనమిత్ర పేరుతో వాట్సప్ గవర్నెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ, ఆర్టీసీ, విద్యుత్, రెవెన్యూ, సీఎంఆర్ఎఫ్, ఆరోగ్య కార్డులు, మున్సిపల్ సేవల కోసం వాట్సప్లో 9552300009 నంబర్కు హాయ్ అని మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం […]
AP Government services available on WhatsApp from today: ఆంధ్రప్రదేశ్లోని కూటమి సర్కారు మరో వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. పాలనకు సాంకేతికత మెరుగులు అద్దే క్రమంలో నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాట్సప్ గవర్నెన్స్ అనే వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా మెజారిటీ ప్రభుత్వ సేవలన్నీ మొబైల్లోని వాట్సప్ యాప్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని సర్కారు భావిస్తోంది. దీనివల్ల ప్రజలు ప్రతి పనికీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని తప్పుతుందని, […]
AP Government Transferred 27 IPS Officers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 27 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదీ జాబితా.. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా రాజీవ్ కుమార్ మీనాను నియమించారు. శాంతిభద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్రెడ్డిని బదిలీ చేసింది. […]
25 lakhs EX Gratia to the Died Families In Tirupati Incident: తిరుపతిలో వైకుంఠ దర్శనం టోకెన్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ మేరకు మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అలాగే తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేశారు. ఈస్ట్ పీఎస్లో నారాయణవనం తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. బీఎన్ఎస్ 194 సెక్షన్ […]