Home / Ap Government
AP Government Green Signal to Kuberaa Ticket Prices Hike: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘కుబేర’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా, ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కుబేర’. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ ల్లో టికెట్ ధరలను జీఎస్టీతో కలిపి రూ.75 పెంచుకునేలా వీలు కల్పించారు. […]
AP government issues orders for release of Prisoners: రాష్ట్రవ్యాప్తంగా ఆయా జైళ్లలో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తోన్న 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసేందుకు ఏపీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం మార్గదర్శకాల ప్రకారం.. జైళ్లశాఖ ఎంపిక చేసిన 17 మంది సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితా రూపొందించింది. దాన్ని హోం శాఖ పరిశీలన అనంతరం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2025 ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్ణీత […]
AP Government : పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు ఇవ్వాలని కూటమి సర్కారు నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వాలని ఏపీ సర్కారు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్ మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. విద్యా వ్యవస్థలో […]
AP Government: రాష్ట్రంలో రేషన్ బదులుగా నగదు ఇచ్చే అంశంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ఉన్న రేషన్ విధానాన్ని ఆపేయాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 1 నుంచి షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేస్తోంది. అయితే తాజాగా ప్రభుత్వం మరో ఆలోచన చేస్తోందని టాక్. రేషన్ లబ్ధిదారులు ఎవరైనా సరుకులు వద్దనుకుంటే వారికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేస్తోందట. ఈ దిశగా రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పు చేసేందుకు ప్రభుత్వం […]
AP Deputy CM Pawan Kalyan : జూన్ 1వ తేదీ నుంచి నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే కూటమి సర్కారు లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు. పేదలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ షాపులను […]
Meternity Leaves: ఏపీలోని మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 120 రోజులు ప్రసూతి సెలవులు ఇస్తుండగా.. తాజాగా వాటిని 180 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల తరహాలోనే ఏపీలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవులను మంజూరు చేయనున్నారు. సెలవుల పెంపుతోపాటు సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఇద్దరు పిల్లలకు మాత్రమే ప్రసూతి సెలవులు […]
AP Government Good News To Ration Card Holders: ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రంలో ఉన్న నిరుపేదలకు మరింత మేలు చేసుందుకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ దుకాణాల్లో రేషన్ సరుకులతో పాటు పోషక విలువలు ఉన్న కందిపప్పు, తృణధాన్యాలను ఇచ్చేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగానే జూన్ నెల నుంచే రేషన్లో సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు, […]
AP Government given green signal to special education teacher posts: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగానే డీఎస్పీ ద్వారా 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 1,136 SGT, 1,124 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన పోస్టులను విడుదల చేసింది. […]
Minister Ramanaidu says ap govt Aims To Generate 20 Lakh Jobs In Five Years: వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు 16 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీపై తొలి సంతకం చేశారని గుర్తుచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే మంత్రి నారా లోకేశ్ ఆధ్వర్యంలో […]
Registrar asks Kurnool admin to find suitable buildings land for High Court Bench in Kurnool: తాము అధికారంలోకి వస్తే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ని కర్నూల్లో పెడతామని నాడు ప్రకటించిన కూటమి నేతలు.. తాజాగా ఆ వాగ్దానం అమలుకు రంగంలోకి దిగారు. ఇప్పటికే దీనిపై ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం తాజాగా, దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ క్రమంలో కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు స్థలం, […]