Home / Andhra Pradesh
Aarogyasri Services Stopped In Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏపీలో ఆరోగ్య శ్రీ సేవల్ని బీమా పరిధిలోకి తీసుకురావటం, తమకు చెల్లించాల్సిన రూ. 3వేల కోట్ల బకాయిల చెల్లింపులు జరగకపోవటంతో ఇక.. వైద్యం అందించలేమంటూ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. ఇటు.. తెలంగాణలోనూ రూ. 1000 కోట్ల పెండింగ్ బిల్లుల అంశం కారణంగా వైద్య సేవలు నిలిచిపోయాయి. అయితే, ఇదే అదనుగా కొన్ని ఆస్పత్రులు నిస్సహాయ స్థితిలో […]
Cancer Health Campaign in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ను కేన్సర్ విముక్త రాష్ట్రంగా మార్చేందుకు కూటమి సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో ఏటా 40 వేల మంది ఈ మహమ్మారి బారిన పడి మరణిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అందిరికీ కేన్సర్ పరీక్షలు నిర్వహించాలని సర్కారు గత ఏడాది నవంబరు 14న కేన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి వందమందిలో ఒకరు కేన్సర్ బారిన పడుతున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇవీ […]
Andhra Pradesh to interlink rivers with Godavari-Banakacherla project: గోదావరి జలాలను రాయలసీమకు తరలించటం ద్వారా ఆ ప్రాంతాన్ని శాశ్వతంగా కరువు నుంచి విముక్తి చేయటమే గాక సస్యశ్యామలం చేయటం సాధ్యమవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోమవారం గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు తెలుగుతల్లికి జలహారతి అనే పేరును నిర్ధారించారు. ప్రాజెక్టు ఇందుకే.. రాయలసీమకు నీళ్లు ఇవ్వగలిగితే రతనాల సీమ అవుతుందని, వ్యవసాయాధారిత రంగంలో మరెన్నో ఉపాధి […]
Cyclone Effect On Andhra Pradesh: మరో తుఫాను ముంచుకొస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఏపీలోని కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రానున్న 24 గంటల్లో తమిళనాడు, కోస్తా ప్రాంతాలకు ప్రభావం చూపనుంది. ఈ అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులపాటు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నేడు ఏపీలోని విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ […]
Andhra Pradesh CM Chandrababu Naidu to visit Polavaram project: పోలవరం ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం సందర్శించారు. ఈ మేరకు ఆయన ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు నిర్మాణ విషయంపై అధికారులు, ఇంజినీర్లతో మాట్లాడనున్నారు. ఇందులో భాగంగానే భూసేకరణ, రిహీబిలిటేషన్పై సీఎం సమీక్షించనున్నారు. ఈ ప్రాజెక్టులో అనేక ఛాలెంజ్స్ నెలకొన్నాయి. ఈ ప్రాంతానికి సంబంధించి నిర్మాణ పనుల విషయంపై నిర్మాణ సంస్థతో మాట్లాడనున్నారు. తొలుత సీఎం చంద్రబాబు ఈసీఆర్ఎఫ్ డ్యాంను […]
BJP declares candidates for Andhra Pradesh, Haryana and Odisha Rajya Sabha bypolls: బీజేపీ రాజ్యసభ ఉపఎన్నికల కోసం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం మూడు రాజ్యసభ స్థానాలకు గానూ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, హర్యానా అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఏపీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య, హరియాణా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజీత్ కుమార్ పేర్లను బీజేపీ ప్రకటించింది. కాగా, ఏపీ […]
Janasena Leader Warns Pushp 2 Release Stop in AP: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప 2: ది రూల్’ రిలీజ్ సందడి కొనసాగుతుంది. ఎక్కడ చూసిన పుష్ప పుష్ప అంటూ మూవీ జపం చేస్తున్నారు. టికెట్స్ కూడా హాట్కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లో హౌజ్ఫుల్ కనిపిస్తున్నాయి. మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి పుష్ప 2 టీం ఆనందంలో ఉంది. ఓవైపు మూవీ రిలీజ్ సందడి కొనసాగుతుంటే.. మరోవైపు అల్లు అర్జున్కి హెచ్చరికలు వస్తున్నాయి. ఏపీ […]
Heavy Rains In Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుఫాన్ గా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుఫాన్ పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం […]
Cyclone threat missed Andhra Pradesh: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగడంతో తుపానుగా రూపాంతరం చెందలేదని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్ని సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు – ఈశాన్యంగా 200 కిలోమీటర్లు, తమిళనాడులోని నాగపట్టణానికి ఆగ్నేయంగా 340 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరికి ఆగ్నేయంగా 410 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణ ఆగ్నేయముగా 470 కిలోమీటర్లు దూరంలో ఈ తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే శుక్రవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీన […]
Tirupati Hotels Receive Bomb Threat: తిరుపతిలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. అలిపిరి పోలీసు స్టేషన్ పరిధిలోని పలు హోటళ్లకు వరుసగా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. కాగా గత రెండు రోజులుగా వరుసగా తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేటు హోటళ్లు, రామనుజ కూడలిలోని ఓ హోటల్కు కూడా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు […]