Home / Andhra Pradesh
CN Chandrababu: రేపు కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు రేపు మధ్యాహ్నం ముమ్మిడివరం చేరుకోనున్నారు. చంద్రబాబు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి రేపు ఉదయం 10 గంటలకు బయలుదేరి 12 గంటల 25 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుండి హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు సిహెచ్. గున్నేపల్లి చేరుకుంటారు. హెలిప్యాడ్ వద్ద […]
AP: జూన్ నెలలో తల్లికి వందనం, అన్నదాత పథకం డబ్బులు అకౌంట్లలో వేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా త్వరలోనే సంక్షేమ కేలండర్ ను ప్రకటిస్తామని తెలిపారు. ఈ మేరకు టీడీపీ ఎంపీలు, ముఖ్యనేతలు, గ్రామస్థాయి నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప మహానాడు అద్భుతంగా జరిగిందని.. జిల్లా నాయకత్వం అంతా కలిసి పనిచేసి మహానాడు, బహిరంగ సభను విజయవంతం చేశారన్నారు. కష్టపడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు […]
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్- దక్షిణ ఛత్తీస్ గఢ్ మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, […]
BreakingNews: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జూన్ 10న విశాఖ రానున్నారు. బీచ్ రోడ్లో జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను విశాఖ కలెక్టరేట్కు అధికారులు పంపించారు. జూన్ 10న ఉదయం పదకొండున్నర గంటలకు ద్రౌపదీ ముర్ము ప్రత్యేక విమానంలో డిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్కు వెళ్తారు. అక్కడ జరిగే కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం […]
Kadapa: కడప వేదికగా మూడు రోజులుగా టీడీపీ మహానాడు జరుగుతోంది. కార్యక్రమానికి నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా సమావేశాల్లో నేడు మూడోరోజు సమావేశాలు జరుగుతున్నాయి. నేడు చివరిరోజు కావడంతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందరి దృష్టి మూడోరోజు బహిరంగ సభపైనే ఉంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరుగుతుంది. కాగా సభలో ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం […]
YS Jagan Comments on Mahanadu 2025: కడప వేదికగా జరుగుతున్న మహానాడుపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహానాడు అంటేనే పెద్ద డ్రామాగా ఉందని అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ ను తిట్టడం సత్తా ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి తాము ఈ పనిచేశామని టీడీపీ వాళ్లు ధైర్యంగా చెప్పుకోగలరా? అని సవాల్ చేశారు. టీడీపీ వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు […]
Chandrababu Mass warning to Covert on Mahanadu Stage: కడపలో మహానాడు కార్యక్రమం రెండోరోజు జరుగుతోంది. నేడు మహానేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ముందుగా ఆయనకు నివాళులు అర్పించారు. రాజకీయాలు, సినిమా రంగంలో రాణించిన గొప్ప వ్యక్తి అన్నారు. పేదల ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం […]
Low Pressure in Bay of Bengal Heavy Rains to Andhra Pradesh: వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి దగ్గరగా ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కాగా అల్పపీడనం పశ్చిమ బెంగాల్ వైపు కదులుతూ.. రేపటి వరకు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది మరింతగా బలపడి వాయుగుండంగానూ మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇక అల్పపీడనం, ఆవర్తనం ప్రభావంతో […]
Heavy Rains in Telugu States: నిన్న మొన్నటి వరకు ఎండలతో అల్లాడిన ప్రజలకు నైరుతి రుతుపవనాల రాకతో ఉపశమనం కలిగిస్తున్నాయి. ప్రతి ఏటా జూన్ 1 నాటికి కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది పది రోజుల ముందుగానే కేరళను తాకాయి. దీంతో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరోవైపు నైరుతి రుతుపవనాల వ్యాప్తికి అనుకూల వాతావరణం ఉండటంతో నిన్ననే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు […]
3 Died 5 people missing in Godavari River: ఏపీలో తీవ్ర విషాద ఘటన జరిగింది. డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం వద్ద నిన్న సాయంత్రం గోదావరిలో 8 మంది యువకులు గల్లంతయ్యారు. స్థానికుల సమచారంతో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది యువకుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున ముగ్గురు యువకుల మృతదేహాలు లభించాయి. దీంతో మిగిలిన ఐదుగురి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా సహాయక […]