Home / Andhra Pradesh
AP Deputy CM Pawan Kalyan praised Vissa Koderu village: గ్రామాలు స్వయం పోషకాలుగా మారితే.. స్వయం పాలన సాధ్యమవుతుందని, దీనివల్ల తమ గ్రామ అవసరాలను ఆయా గ్రామాలే తీర్చుకోగలుగుతాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని విస్సా కోడేరు గ్రామ ప్రజలను ప్రశంసిస్తూ.. ఎక్స్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కూటమి సర్కారు వచ్చాకే.. పంచాయితీల్లో ప్రక్షాళన ప్రారంభించామని ఆయన గుర్తుచేశారు. ఐదేళ్లూ అధోగతే.. గత వైసీపీ […]
Road Accident in Palnadu dist: పల్నాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ముప్పాళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి తిరిగి వస్తున్న ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో మహిళలు ఒక్కసారిగా కిందపడిపోయారు. ఇందులో ట్రాక్టర్ కిందపడిన నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ప్రమాద సమయంలో ట్రాక్టర్లో దాదాపు 20 మందికి పైగా కూలీలు […]
AP CM Chandrababu First Reaction On Delhi Election Results: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఏపీలో వైసీపీ సంక్షేమం పేరుతో రెండు రాష్ట్రాలను సర్వనాశనం చేశాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అందుకే నాడు వైసీపీని, నేడు ఆమ్ఆద్మీ పార్టీలను ప్రజలు దారుణంగా తిరస్కరించారని ఆయన తెలిపారు. శనివారం ఢిల్లీ ఎన్నికల ఫలితాల మీద ఆయన మీడియాతో మాట్లాడారు. సంపద లేకుండా.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని, మౌలికవసతులు వస్తాయని చంద్రబాబు అన్నారు. […]
Big Shock For Chicken Lovers: మాంసాహారుల్లో ఎక్కువ మంది చికెన్ తినడాన్ని ఇష్టపడతారు. ఆదివారం వచ్చిందంటే చాలు… కోడి కూర ఉండాల్సిందే. అయితే, ఈ వార్త చికెన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. అందుకు కారణం పౌల్ట్రీ పరిశ్రమను అంతుచిక్కని వైరస్ వణికిస్తోంది. దీంతో ఎంతో ఆరోగ్యంగా ఉన్న కోళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉభయగోదావరి, ఖమ్మం, నిజామాబాద్ […]
Film Director Ram Gopal Varma To Attend Police Enquiry In Ongole: వివాదాస్పద ఫిల్మ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోషల్ మీడియాలో కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్, అనుచిత వ్యాఖ్యలు తదితర కేసులో ఆయన ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. అయితే టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయకుడు, జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ మంత్రి నారా లోకేశ్ల ఫొటోలను గతంలో మార్ఫింగ్ చేసి […]
Deputy Mayor Election in Tirupati: తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థి మునికృష్ణకు 26 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపగా.. వైసీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. అయితే ఈ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలు సోమవారం జరగాల్సి ఉండగా.. కోరం 50 శాతం లేకపోవడంతో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తిరుపతి కార్పొరేషన్లో మొత్తం 50 మంది కార్పొరేటర్లు ఉండగా.. ప్రస్తుతం […]
Tirupati Deputy Mayor Election Issue MLC Sipai Subramanyam Missing News: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మొత్తం 50 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొన్నాయి. కానీ సోమవారం ఓటింగ్కు 22 మంది మాత్రమే హాజరయ్యారు. 50 శాతం కోరం లేనందున డిప్యూటీ మేయర్ ఎన్నికను వాయిదా వేశారు. అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక పీఠాన్ని […]
Guntur West Politics in Andhra Pradesh: ఆ జిల్లాలో ఓ నియోజకవర్గం అనధికారికంగా మైనార్టీ నియోజకవర్గం. ఏ పార్టీ ఐనా సరే..మైనార్టీలనే అభ్యర్థులుగా ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించినా సొంత పార్టీలో నేతల కుమ్ములాటతో సతమతమౌతున్నాడు. స్ట్రీట్ ఫైటింగ్స్ కూడా తప్పడంలేదట. మరోవైపు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి..తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అంతా తల పట్టుకుంటున్నారంట. నియోజకవర్గంలో నేతలతీరు ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా […]
South Africa former Cricketer Jonty Rhodes visited BNI Vijayawada: దక్షిణాఫ్రికాకు చెందిన మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ విజయవాడలో సందడి చేశారు. విజయవాడలో ఏపీ బీఎన్ఐ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా కాంక్లేవ్ 3.0 కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, కోల్కతా నుంచి సుమారు 1500 మంది వ్యాపారవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రణాళికలు ఉండాలి.. ఏ రంగంలో అయినా రాణించాలంటే.. […]
AP Govt Serious on Peddireddy: వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో భూ అక్రమాలపై అధికారులు ఇప్పటికే నివేదికలు సిద్ధం చేశారు. మొత్తం 75 ఎకరాల అటవీ ప్రాంతానికి చెందిన భూములను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబుకు […]