Home / Andhra Pradesh
MLC Election Polling Ends in Telangana and Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఏపీలో 3, తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. ఇక, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోలింగ్ సమయం ముగిసే నాటికి పశ్చిమ గోదావరి జిల్లాలో 65.43 శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతోపాటు […]
Actor Posani Krishna Murali arrest police case filed: ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో ఆనాటి పెద్దలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేత జోగినేని మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లె పోలీస్స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ప్రజలను రెచ్చగొట్టడం, వర్గాల మధ్య విభేదాలు సృష్టించడం, మహిళలపై అసభ్య […]
AP Intermediate Hall Tickets 2025 on WhatsApp: దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. వాట్సాప్ గవర్నెన్స్కు ‘మనమిత్ర’ పేరుతో ప్రజలతో పాటు విద్యార్థులకు అవసరమైన సమాచారం అందేలా అడుగులు వేసింది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 161 సేవలు అందిస్తుంది. ఇందులో భాగంగానే ఇంటర్మీడియన్ పరీక్షలకు సంబంధించి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనుంది. ఈ మేరకు 2024-25 విద్యా […]
AP Deputy CM Pawan Kalyan Temples Tour: దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శనలో భాగంగా జనసేనాని యాత్ర రెండవ రోజూ విజయవంతంగా సాగింది. ఈ మేరకు ఆయన పళని, తిరుపరంకుండ్రం, మధురై క్షేత్రాలను సందర్శించారు. కుమారుడు అకీరా, టీటీడీ బోర్డు సభ్యులు ఆనందసాయితో ఆయా ఆలయాలకు చేరిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు.. అక్కడి అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్శనలో భాగంగా దైవ దర్శనానంతరం పవన్ ఆయా క్షేత్రాల విశేషాలను […]
YS Jagan Reacts on Vallabhaneni Vamsi Arrest: వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని అరెస్ట్పై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో సుధీర్ఘ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి, న్యాయానికి చోటు లేకుండా పోయిందని, తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని పేర్కొన్నారు. […]
TDP MLA Chintamaneni Comments on YSRCP Leaders: రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏలూరు జిల్లా వట్లూరులో రాత్రి టీడీపీ వైసీపీ శ్రేణుల్లో మధ్య గొడవ చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పెళ్లికి హాజరై తిరిగివస్తున్న సమయంలో టీడీపీ, వైసీపీ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఆ తర్వాత చింతమనేని నివాసానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. వివాహ వేడుక తర్వాత […]
Former MLA Vallabhaneni Vamsi arrested in Hyderabad: గన్నవరం మాజీ ఎమ్మెల్యే , వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఆయనను విజయవాడ పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వంశీని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. కిడ్నాప్తో పాటు పలువురిపై దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఆయనను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనపై బీఎన్ఎస్ సెక్షన్లు 140(1). 308, 351(3), […]
AP Deputy CM Pawan Kalyan Suffering With Severe Back Pain: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు అస్వస్థతకు గురయ్యారని, ఆయన రెండు రోజులుగా తీవ్రమైన నడుము నొప్పి కారణంగా సమావేశాలకు హాజరుకావడం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. అయితే సీఎం అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సమీక్షలో నాదేండ్ల మనోహర్ మాట్లాడారు. […]
Huge drop in Chicken Price due to Bird Flu Effect in Telugu States: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షలాది సంఖ్యలో కోళ్లు మృతి చెందగా.. మరిన్ని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అయితే ఈ ప్రభావం తెలంగాణలోనూ వ్యాపిస్తోంది. అయితే బర్డ్ ఫ్లూ భయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు. దీంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. […]
CM Chandrababu Meeting with Ministers: సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చంద్రబాబు వివరించారు. గత 8 నెలలుగా ప్రతీ గంటా లెక్కిస్తున్నామని, పాలన ట్రాక్లో పడిందని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం […]