Home / క్రికెట్
New Zealand: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్కు రెండో టెస్టులో కివీష్ షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో.. ఫాలోఆన్ ఎదుర్కొని మరీ ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 256 పరుగులకు ఆలౌటైంది.
స్పెయిన్ తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో 10 పరుగులకే చాప చుట్టేసుంది. అందులో కూడా ఆరుగురు ప్లేయర్స్ డకౌట్ కాగా.. మిగిలిన వాళ్లు ఒక్క పరుగు కే పరిమితం అయ్యారు.
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శతకంతో అసాధారణ పోరాటం చేశాడు.
Bumrah: గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
Australia Womens: మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20 మహిళల ప్రపంచ్ కప్ ని కంగారు జట్టు సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు మహిళల టీ20 ప్రపంచకప్పుల్లో అయిదు తన ఖాతాలవేసుకున్న కంగారు జట్టు.. ఈ మెగా టోర్నీలో టైటిళ్ల సిక్సర్ కొట్టింది.
Virat Kohli: టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు కోహ్లీ. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ఒంటిచేత్తో గెలిపించి టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టైటిల్ సాధించడంలో కోహ్లీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు.
ENGLAND: ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Steve Smith: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఆ జట్టు.. మూడో టెస్టుకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక మిగతా రెండు టెస్టులకు ఆసీస్ బ్యాట్సమెన్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు.
మహిళల టీ20 ప్రపంచకప్ గెలవాలన్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరై పోయాయి. గురువారం రసవత్తరంగా సాగిన సెమీఫైనల్ లో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ - 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది.