Home / క్రికెట్
భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఆల్ ఫార్మట్లో ఒక కొత్త రికార్డును సృష్టించాడు. మహిళా విభాగం, పురుషులు విభాగం రెండింటిలో టీ20 లో ఎక్కువ పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ నిలిచాడు.అలాగే ఆసియాకప్-2022లో మొన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తో 28 పరుగులు కొట్టి ఈ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అంతక ముందు వరకు ఈ రికార్డు న్యూజిలాండ్ క్రికెటర్ బ్యాటర్ సుజీ బేట్స్ 3531 పరుగులతో ఉంది.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా పై పాకిస్థాన్ గెలిచింది. దీనితో టీమిండియా క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. మొదట ఆడిన మ్యాచ్లో టీమిండియా గెలిచింది. రెండో మ్యాచ్లో టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
ఆసియాకప్-2022 శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ 156 పరుగుల తేడాతో హాంకాంగ్ పై భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో హాంగ్ కాంగ్ ఘోరంగా ఓడిపోవడం వల్ల టోర్నీ నుంచి ఇళ్ళకు బ్యాగ్ సర్దేశారు.
ఆసియా కప్ 2022 బుధవారం హంకాంగ్ జరిగిన మ్యాచ్లో కోహ్లీ ఆట తీరుకు సీనియర్ క్రికెటర్ల నుంచి ప్రసంసలను అందుకున్నారు. కోహ్లీ 44 బంతుల్లో 59 పరుగులు చేయగా వీటిలో 1 ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ తో కోహ్లీ బాగా ఆడటం లేదని విమర్శలు చేసిన వాళ్ళకి తన బ్యాట్ తో గట్టి సమాధానమే చెప్పాడు.
ఆసియా కప్ 2022 నేడు ఇండియా రెండో మ్యాచ్ దుబాయ్ వేదికగా హాంకాంగ్ పై బుధవారం రాత్రి 07:30 కు తల పడనుంది. మొదటి మ్యాచ్ ఆడిన ఇండియా పాకిస్థాన్ పై గెలిచి పాయింట్స్ టేబుల్లో గ్రూప్ - ఏ లో మొదటి స్థానంలో నిలిచింది.
ఆసియా కప్ 2022 నిన్న జరిగిన మ్యాచ్ షార్జా వేదికగా బంగ్లాదేశ్ పై అఫ్గానిస్థాన్ భారీ విజయాన్ని నమోదు చేసింది అలాగే వరుసగా తమ రెండో విజయం సాధించింది.
ఆసియా కప్లో పాకిస్థాన్తో జరిగిన ప్రాక్టీసు మ్యాచ్లో రిషబ్ పంత్ క్రీజ్ బయట ఉన్నాడు. ఫామ్లో ఉన్న పంత్ క్రీజ్ బయట ఉండటమేంటని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు.
క్రికెటర్ శుభ్మాన్ గిల్ నటి సారా అలీ ఖాన్తో కలిసి రెస్టారెంట్లో డిన్నర్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది, ఇది ఇద్దరి మధ్య డేటింగ్ జరుగుతోందన్న పుకార్లకు దారితీసింది.
ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.
ఆసియా కప్ లో దాయాది పాకిస్థాన్తో ఆదివారం రాత్రి టీమ్ ఇండియా తలపడుతోంది. పాక్ జట్టు టీ20 ప్రపంచకప్ను గెలుపొందిన తర్వాత రెండు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. అయితే ఇండియాతో మ్యాచ్ కు ముందే పాక్ కు ఎదురుదెబ్బ తగిలింది. దాని స్టార్ ప్లేయర్ ఒకరైన షాహీన్ అఫ్రిది మోకాలి గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు.