Home / తెలంగాణ
Traffic Rules: ట్రాఫిక్ నియమాలు పాటించని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు విధించే చలాన్లను తప్పించుకునేందుకు కొందరు వివిధ మార్గాలను అనుసరిస్తారు. కొందరు వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా.. మరి కొందరు వాహనాల నెంబర్ కనిపించకుండా చేస్తారు.
నల్గొండ జిల్లా ప్లోరోసిస్ విముక్త పోరాట కమిటీ నాయకుడు అంశాల స్వామి మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 32 సంవత్సరాలు. ఈ మేరకు అంశాల స్వామి మృతిపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు.
మాజీమంత్రి, సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే.ఈ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్రెడ్డి నేడు సీబీఐ ముందు విచారణకు హాజరు కానున్నారు.హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విచారణకు హాజరు కానున్నారు.
నటుడు నందమూరి తారకరత్న గుండెపోటుకి గురైన విషయం తెలిసిందే.తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు.రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో
Cm Kcr Brs: దౌర్జన్యంగా ఎన్నికల్ల గెలవడమే భాజపా లక్ష్యమని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను బీఆర్ఎస్ లో కి ఆహ్వానించారు.
Vijaya Shanti: రాష్ట్రం ఏర్పాడ్డాక.. కేసీఆర్ తెలంగాణను పూర్తిగా దోచుకున్నారని విజయశాంతి ఆరోపించారు. రాజకీయల్లోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు ఇతర భాజపా నేతలు హజరయ్యారు.
తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళ సై కు మధ్య వైరం తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరు కాలేదు.
తెలంగాణ రాజ్ భవన్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళ సై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం బాసరలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వ్యక్తులకు కేంద్రం ఈ అవార్డులను అందిస్తారు.ఈ మేరకు ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం