Home / తెలంగాణ
నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. తెరపై గంభీరంగా కనపడే ఈయన మనసు సున్నితమని, తన చుట్టూ ఉన్నవారి యోగ క్షేమాలు చూసుకుంటారు అని అయన సన్నిహితులు చెపుతూ ఉంటారు.
Budget 2023-24: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలుగు రాష్ట్రాలకు నిరాశే ఎదురైంది. ఈ బడ్జెట్లో ఇరు రాష్ట్రాలకు ఆశించిన కేటాయింపులు జరగలేదు. కేవలం కొన్ని కేటాయింపులకు మాత్రమే ప్రకటనలు వెలువడ్డాయి.
ఫిబ్రవరి 1వ తేదీన మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జేట్ లో ఆరోగ్య రంగం పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతో ఉందని కామినేని హాస్పటల్స్ , సి.ఓ.ఓ డా. గాయిత్రి కామినేని తెలిపారు.
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మరోమారు బీజేపీ పై విరుచుకుపడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఖరారైంది. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం మధ్య వివాదం సద్దుమణగడంతో.. ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలను నిర్ణయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉభయసభలను ఉద్దేశించి.. గవర్నర్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ ప్రసంగం చేయనున్నారు.
Road Accident: సిరిసిల్లలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేట్ పాఠశాలను చెందిన స్కూల్ బస్సును.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో 30 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో 20మంది విద్యార్ధులకు తీవ్రగాయలవ్వగా.. బస్సులో ఉన్న మరో పది మందికి సైతం గాయపడ్డారు.
It Raids: తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు మరోసారి కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సహా.. వివిధ జిల్లాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచే.. ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 50 బృందాలుగా విడిపోయిన అధికారులు.. 40 చోట్ల సోదారు నిర్వహిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి సినీ నటుడు తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ నెల 27న కుప్పంలో నందమూరి లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సందర్భంగా కొంతదూరం నడిచిన తర్వాత ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
Budget: గవర్నర్ తమిళి సై వ్యవహారంలో కీలక పరిమాణాలు చోటు చేసుకున్నాయి. గవర్నర్ తీరుపై హై కోర్టుకు వెళ్లిన ప్రభుత్వం.. వెంటనే వెనక్కి తిరిగింది. గవర్నర్ పై దాఖలు చేసిన.. లంచ్ మోషన్ పిటిషన్ ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగంతోనే ప్రారంభిస్తామని.. ప్రభుత్వం తెలిపింది.
Kcr vs Governer: కేసీఆర్ వర్సెస్ గవర్నర్ వివాదం రోజురోజుకు ముదురుతుంది. నువ్వా నేనా అన్నట్లు ఉన్న ఈ వివాదం.. ఇప్పుడు న్యాయస్థానం దాకా వెళ్లే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఓ వైపు అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. మరోవైపు బీఆర్ఎస్ నేతలు గవర్నర్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గవర్నర్ తీరుతో విసిగిపోయిన బీఆర్ఎస్ నేతలు.. ఏకంగా హై కోర్టును ఆశ్రయించాలని చూస్తున్నారు.