Home / తెలంగాణ
బీఆర్ఎస్ పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇవాళ సీబీఐ విచారణకు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అదికారులు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఈ విషయమై తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి గురువారంనాడు పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు అయింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత జాగృతి అధ్యక్షురాలు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఆమె దీక్ష చేయనున్నారు. ఈ మేరకు ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కవిత దీక్ష కొనసాగనుంది.
తెలంగాణ పీఈసెట్ 2023 షెడ్యూల్ రిలీజ్ అయింది. బీపీఎడ్ ( B.PEd ), డీపీఎడ్( D.PEd )కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే టీఎస్ పీఈసెట్ ( TS PECET)నోటిఫికేషన్ ఈ నెల 13 న విడుదల కానుంది.
తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదికి కూడా అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని జంతర్మంతర్లో దీక్ష ఏర్పాట్లలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. మహిళా రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
దేశాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్ నగర వాసులకు ప్రభుత్వ అధికారులు ముఖ్య గమనిక చేస్తున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు నగర పరిధిలోని పలు ఏరియాల్లో మంచి నీటి సరఫరాకి నాథరాయం కలుగుతుందని కావున ప్రజలు సహకరించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఒక పత్రిక ప్రకటనను రిలీజ్ చేశారు. కాగా ఇంతకీ విషయం ఏంటంటే.. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మిస్తున్నారు.