Home / తెలంగాణ
బీబీసీ ఇండియా కార్యాలయంపై ఐటీ దాడులు జరగడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందించారు. గోద్రా ఘటనకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్ని వారాలకే.. ఆ సంస్థ పై ఐటీ దాడులు జరగడం విచారకరమని ఆయన పేర్కొన్నారు.
గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళుతున్న గోదావరి ఎక్స్ ప్రెస్ మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో సుమారు 6 బోగీలు పట్టాలు తప్పాయి అని సమాచారం అందుతుంది.
MP Komatireddy: తెలంగాణలో వచ్చే ఎన్నికలపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో హంగ్ ఏర్పడటం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలతో.. రాష్ట్రంలో మరోసారి రాజకీయం హీటెక్కింది.
Kondagattu: యాదాద్రి తరహాలో కొండగట్టు అభివృద్దికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా నేడు కొండగట్టుకు రావాల్సిన సీఎం కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.
దేశ ఆర్థిక పరిస్థితి పై ఏమాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
‘నా శరీరం గురించి కొంతమంది అదే పనిగా వ్యాఖ్యలు చేస్తున్నారు. నల్లగా ఉన్నానని, నదురు బట్టతల లాగా ఉంటుందని ఎగతాళిగా చేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు
Etala Rajendar: శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎన్ నుండి వెళ్లిన ఈటల పేరును.. కేసీఆర్ పలుసార్లు ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.
CM KCR Speech: ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుకు ముందు.. కేసీఆర్ ప్రసంగించారు.
CM KCR: చివరి రోజైనా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన కేసీఆర్.. కేంద్రం ధ్వజమెత్తారు. అభివృద్ధిలో సాగుతున్న భారతదేశం ను మోదీ ప్రభుత్వం వెనక్కి నెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనతో పోలిస్తే.. మోదీ ప్రభుత్వం అభివృద్ధి అన్నింటిలో వెనకబడిందని విమర్శలు గుప్పించారు. 2024లో భాజపా ఓడిపోవడం ఖాయమని కేసీఆర్ అన్నారు.
Banda Prakash: శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా బండా ప్రకాష్ ఏకగ్రీవ ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా.. బండా ప్రకాష్కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం.. సీఎం కేసీఆర్కు బండా ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. బండా ప్రకాష్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.