Home / తెలంగాణ
Narsingi: హైదరాబాద్ లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హత్యలు, దోపిడిలు, అత్యాచారలు నానాటికి పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నార్సింగిలో జరిగిన దారుణ ఘటన.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రశ్నించడం కోసం అంటూ 2014లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్ధాపించారు. అప్పట్లో వెంటనే ఎన్నికలు రావడం, జనంలోకి వెళ్లే సమయం లేకపోవడంతో టీడీపీ-బీజేపీ అభ్యర్దులకు పవన్ మద్దతు ప్రకటించారు. అనంతరం ఐదేళ్ల రాజకీయం తర్వాత 2019లో జనసేన పార్టీ ఒంటరిగానే పోటీలోకి దిగింది.
Nalgonda MLA: ఓ వైపు దేశవ్యాప్తంగా హోలీ పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. రెండు రోజులపాటు ఈ పండగ జరగనుంది. వివిధ రంగులతో ప్రజలు పండగ చేసుకుంటుంటే.. ఓ చోట మాత్రం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు మరొకరిని అరెస్ట్ చేశారు.
అంబర్పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే వీధి కుక్కలు ఆకలి వేయడంతోనే బాలుడిపై దాడి చేశాయంటూ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
Preeti Case: డాక్టర్ ప్రీతి మృతి కేసు ప్రస్తుతం పోలీసులకు సవాల్ గా మారింది. ఈ కేసు వరంగల్ పోలీసులకు చిక్కుముడిగా మారింది. ఈ ఆత్మహత్య ఘటనలో ఇప్పటికి కీలక విషయాలు బయటకి రావడం లేదు. పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ తో కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
MP Komati Reddy: నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఉన్న ఇమేజ్ వేరు. వీరు ఏ పని చేసిన వార్తల్లో నిలుస్తుంటారు. ప్రస్తుతం కోమటిరెడ్డికి సంబంధించిన ఓ ఆడియో నెట్టింటా వైరల్ గా మారింది. దీంతో ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు.
Dil Raju: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికి తెలిసిందే. వరుస హిట్ సినిమాలతో ప్రొడ్యూసర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా వేణు టిల్లు దర్శకత్వంలో వచ్చిన బలగం అనే సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నారు.
Harish Rao Comments: తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతున్న కేంద్రంపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. మంత్రి నిర్మల సీతారామన్, గవర్నర్ తమిళి సై వ్యాఖ్యల పట్ల ఆయన స్పందించారు. వైద్య కళాశాలల కేటాయింపు విషయంలో కావాలనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఆరోపించారు.
Sathvik Suicide: సాత్విక్ ఆత్మహత్య రిపోర్ట్ లో పాత విషయాలనే అధికారులు ప్రస్తావించారు. ఈ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. ఈ రిపోర్టులో భాగంగా.. సూసైడ్ చేసుకున్న కాలేజీలో సాత్విక్ అడ్మిషన్ లేదని కమిటీ పేర్కొంది.