Home / తెలంగాణ
మాజీ మంత్రి కె. విజయరామారావు కన్నుమూసారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంగా ఉన్న విజయరామారావు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన చంద్రబాబు నాయుడు హయాంలో మంత్రిగా పనిచేసారు.
ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్నగర్ జిల్లాలకు సంబంధించి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించిన పోలింగ్ ముగిసింది.
MLC polls: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు స్థానాల్లో పట్టభద్రుల, ఉపాధ్యాయుల, స్థానిక సంస్థలకు పోలింగ్ జరుగుతోంది. ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Dharmapuri Arvind: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై ఎంపీ ధర్మపురి అర్వింద్ హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని అర్వింద్ హితవు పలికారు.
MLA Rajaiah: స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై మహిళ సర్పంచ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య మీడియాతో మాట్లాడారు.
TSPSC: పరీక్ష నిర్వహణలో హ్యాకింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ కమిషన్కు సంబంధించిన గోప్యతతో కూడిన ఫైళ్లు కంప్యూటర్లో తెరిచి ఉన్నట్లు అనుమానించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై మహిళ సర్పంచ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య ఈ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అక్కడ వైద్యులు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
MLC Kavitha: దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల నుంచి దాదాపు 9 గంటలపాటు కవితను అధికారులు ప్రశ్నించారు. ఈనెల 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు.
MLC Kavitha: ఉదయం నుంచి కవిత ఈడీ విచారణ కొనసాగుతోంది. దీంతో ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు.. అక్కడి నుంచి బయటకు పంపేస్తున్నారు. దాదాపు 8 గంటలుగా ఆమెను ప్రశ్నిస్తున్నారు.