Home / తెలంగాణ
నందమూరి తారకరత్న మరణం కుటుంబ సభ్యుల్లో తీరని వేదన మిగిల్చింది. అభిమానులు సైతం శోకంలో మునిగిపోయారు. గత 23 రోజులుగా మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరకి శివరాత్రి రోజున తుదిశ్వాస విడిచారు.
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్టీపీ పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు వైఎస్ షర్మిల. కాగా ఇటీవల షర్మిలను అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అంతకుముందు రోజు ఆమె పాదయాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి.
నందమూరి తారకరత్న మరణవార్త తెలుగు రాష్ట్రాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. గత 23 రోజులుగా నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న తారకరత్న శనివారం రాత్రి కన్నుమూశారు. నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో తారకరత్న కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.
నందమూరి తారకరత్న గత నెల 27న నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా కుప్పంలో తీవ్ర గుండెపోటుకు గురికావడం తెలిసిందే. అప్పటి నుంచి గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tarakaratna Died: తారకరత్న గుండెపోటు తీరని విషాదాన్ని మిగిల్చింది. 22 రోజులుగా చికిత్స తీసుకుంటున్నఆయన మృతి చెందినట్లు బెంగుళూరు నారాయణ హృదయాలయ వైద్యులు ప్రకటించారు.
Hyderabad Pubs: హైదరాబాద్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నట్లు సమాచారం రావడంతో.. పబ్ లు, ఫామ్ హౌజ్ లపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే ఇందులో పట్టుబడ్డవారిని అరెస్టు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తనయుడి సాంగ్తో ఫిదా అయిన కేటీఆర్.. కొడుకును చూస్తుంటే గర్వంగా ఉందన్నాడు. ఈ సాంగ్ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ‘ప్రౌడ్ అండ్ ఎగ్జైటడ్ ఫర్ మై సన్’ అని కామెంట్ చేశారు కేటీఆర్.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునే భక్తులు శైవక్షేత్రాల వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి శివనామస్మరణ చేస్తున్నారు.
TSPSC: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందింది. ఇది వరకే రాష్ట్రంలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్-3 నోటిఫికేషన్ ఇది వరకే విడుదల కాగా.. దానికి సంబంధించి మరో తాజా అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 3 కి సంబంధించి ఉద్యోగాలను పెంచుతూ వెట్ నోట్ ను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది.