Home / తెలంగాణ
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.
E Race Hyderabad: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహించిన.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్ ముగిసింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. రేసర్లు అనుకున్న సమయానికి ముందే ల్యాప్స్ పూర్తి చేశారు. దీంతో తక్కువ సమయంలోనే రేసింగ్ ముగిసింది.
Hyderabad Metro Rail: అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ మెట్రోపై కీలక ప్రకటన చేశారు. మెట్రో ధరలు పెంచితే ఊరుకోమని కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా మెట్రో రైలు ప్రాజెక్టు పొడిగింపుపై అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
Hyderabad E Racing: తొలిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తున్న.. ప్రపంచ ఈ- రేసింగ్ ఛాంపియన్షిప్నకు అట్టహాసంగా తెరలేచింది. ప్రపంచస్థాయి రేసర్లు ఈ పోటీల్లో అదరగొట్టారు. నగరవాసులకు సరికొత్త అనుభూతిని పరిచయం చేస్తూ.. ఈ ఈవెంట్ కొత్త కళను సంతరించుకుంది. సాగర తీరాన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్లో ప్రధాన రేస్ ప్రారంభమైంది.
నందమూరి కుటుంబంలో వరుస విషాదలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే నందమూరి తారకరత్న పాదయాత్రలో గుండెపోటుతో పడిపోయి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఇంకా కోలుకోకముందే నందమూరి కుటుంబంలో మరో ప్రమాదం నెలకొంది.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని భావించింది తెలంగాణ ప్రభుత్వం.
E Racing: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ -రేసింగ్ లో గందరగోళం నెలకొంది. దీంతో ఈ రేస్ ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణ వాహనాలు ఒక్కసారిగా.. ట్రాక్ పైకి రావడంతో 45 నిమిషాల పాటు రేసింగ్ కు అంతరాయం ఏర్పడింది. వాహనాలను తొలగించడంతో తిరిగి రేసింగ్ ప్రారంభమైంది.
Etala vs Ktr: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాల యుద్ధాలు జరుగుతున్నాయి. అధికార విపక్షాల మధ్య.. మాటల తూటాలు పేలుతున్నాయి. పద్దులపై చర్చలో భాగంగా.. ఈటల రాజేందర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. ఆయనకు చురకలు అంటించారు.
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది.
Ts Leaders: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ నాయకులు నోటికి పదును పెడుతున్నారు. ప్రజలను ఆకట్టుకునే క్రమంలో.. రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడుతున్నారు. శాంతి భద్రతలు.. మత ఘర్షణలకు ఆజ్యం పోస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.