Home / క్రైమ్
మధ్యప్రదేశ్లోని భోపాల్లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు డ్రైవర్ ఇంటిని అధికారులు కూల్చివేశారు.
ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలె పెళ్లి భాజలు మోగిన ఆ ఇంట్లో నవదంపతులు ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతుంది.
సినీ ఇండస్ట్రీలో ప్రేమలు బ్రేక్ అప్ లు కామన్. కానీ అవి కాస్త ముదిరితే కొన్ని విభేదాలకు తావిస్తాయి. కాగా తాజాగా పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ తెలుగు నటిపై ఫిట్నెస్ ట్రైనర్ లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో చోటుచేసుకుంది.
తిరుమల తిరుపతి దేవస్ధానంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఘటనలో కోటిన్నర రూపాయలను స్వాహా చేసిన్నట్లు పోలీసులు తేల్చారు
సోనాలి ఫోగట్ హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు గోవా ప్రభుత్వం సోమవారం సిఫారసు చేసింది. ఆదివారం, సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కూడా కలిసారు.
ముఠాలు మరియు క్రైమ్ సిండికేట్లను అణిచివేసేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ) సోమవారం భారతదేశంలోని 60 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది. ఢిల్లీహర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్లోని పలు ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహించారు.
తన ఇద్దరు కూతుళ్లు పెళ్లి కాకుండానే గర్భవతులయ్యారని తెలిసి ఒక తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరు కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వేర్వేరు కాలేజీల్లో ఒకరు డిగ్రీ, మరొకరు ఇంటర్ చదువుకుంటున్నారు. వీరి తండ్రి లారీడ్రైవర్ గా పనిచేస్తున్నాడు. అయితే సడన్ గా కుమార్తెలిద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
హైదరాబాద్లో అదృశ్యమైన యువతి సాయిప్రియ కథ విషాదాంతమైంది. నాలుగు రోజుల క్రితం సాయిప్రియ హైదరాబాద్ నుంచి అదృశ్యమై.. వనపర్తిలో శవమై కనిపించింది. ఆమెను ప్రియుడే దారుణంగా హతమార్చాడు. సాయిప్రియను హత్య చేసి వనపర్తి సమీపంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు శ్రీశైలం. గతంలో సాయి ప్రియ, శ్రీశైలం ప్రేమించుకున్నారు. అయితే విషయం ఇంట్లో తెలియడంతో సాయిప్రియ తల్లి దండ్రులు వారించారు. దీంతో సాయి ప్రియ అతనికి దూరంగా ఉంటూ వచ్చింది.
అన్నమయ్య జిల్లా పోలీసులపై ఎర్ర చందనం దొంగలు దాడులకు తెగబడ్డారు. రాళ్లు, కర్రలతో మరీ రెచ్చిపోయారు. చివరకు 8మంది ఎర్ర చందనం స్మగ్లర్స్ పోలీసుల చేతికి చిక్కారు
వెస్ట్ బెంగాల్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఓ వ్యాపారి పై దాడులు చేపట్టింది. భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. గేమింగ్ యాప్ పేరుతో యూజర్లు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కోణంలో ఇడి దర్యాప్తు చేపట్టిన కేసులో నోట్ల కట్టలు బయటపడ్డాయి.