Home /Author Guruvendhar Reddy
Police Fire Tear Gas on Farmers at Shambhu Border: పంజాబ్, హర్యానా రాష్ట్రల మధ్య ఉన్న శంభు బారియర్ వద్ద న్యూఢిల్లీకి మార్చ్ చేస్తుండగా రైతులపై భాష్ఫవాయు ప్రయోగం జరిగింది. వారంతా తమ పంటకు సరైన గిట్టుబాటు ధరను కోరుతున్నారు. అయితే కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా బ్యానర్ కింద రైతుల ‘జఠా’ ఢిల్లీ పార్లమెంటు వైపు మార్చ్ నిర్వహించింది. ఇవీ డిమాండ్లు.. పండించిన తమ పంటలకు కనీస మద్దతు ధర […]
Telangana Thalli Statue For The Secretariat: తెలంగాణ తల్లిరూపంపై సస్పెన్స్ వీడింది. ఈనెల 9న సచివాలయం ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చటి చీర, మెడలో కంటె, నుదుటన తిలకం, ఎరుపు రంగు జాకెట్ నుదుటన తిలకంతో తెలంగాణ తల్లి రూపు దిద్దుకుంది. చేతిలో మొక్కజొన్న వరి సజ్జలున్నాయి. విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిలిని చిత్రీకరించారు. అచ్చమైన తెలంగాణ పల్లె […]
Four National Panchayat Awards in ap: గ్రామీణాభివృద్ది విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుసరిస్తున్న నూతన విధానాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గ్రామాల అభివృద్ధిలో ఇప్పటి వరకు అనుసరించిన మూస ధోరణులకు భిన్నంగా.. ఆయా గ్రామాల అవసరాలు, ప్రాధాన్యతలు, సౌకర్యాల పరంగా వాటిని అభివృద్ధి చేయాలని జనసేనాని సూచిస్తూ, అందుకు తగిన కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఏపీలోని నాలుగు పంచాయతీలకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. నాలుగు విభాగాల్లో అవార్డులు […]
Professor Ghanta Chakrapani Appointed as BRAOU VC: తెలంగాణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వైస్ ఛాన్స్లర్ను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ఘంటా చక్రపాణిని నియమిస్తూ ఉత్తర్వులు వెల్లడించింది. ఈ పదవిలో చక్రపాణి మూడేండ్ల పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్య మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ జీవోను విడుదల చేశారు. […]
Samantha’s Citadel Honey Bunny Bags A Nomination At Critics Choice Awards: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, వరుణ్ ధావన్ జంటగా నటించిన వెబ్సిరీస్ ‘సిటాడెల్: హనీ, బన్నీ’. రాజ్ అండ్ డీకే డైరెక్షన్లో వచ్చిన ఈ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తొలిరోజు నుంచే ఈ సిరీస్కు సూపర్ హిట్ టాక్ రావటంతో ఓటీటీలోనూ నంబర్ 1గా నిలుస్తోంది. మరోవైపు, ఈ సిరీస్ ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ […]
‘Kanguva’ OTT release date: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘కంగువా’. ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. ఫాంటసీ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ నవంబర్ 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మొత్తం 10 భాషల్లో విడుదలైన ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఇందులో జగపతిబాబు, యోగిబాబు, సుబ్రమణ్యం రవికుమార్ […]
Pink Ball Test in Adelaide india all out: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య అడిలైడ్ వేదికగా పింక్ బాల్ డే/నైట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో టెస్టులో భాగంగా భారత్ టాస్ నెగ్గింది. ఈ మేరకు భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 180 పరుగులకే ఆలౌటైంది. బ్యాటింగ్ చేపట్టిన భారత్కు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. తొలి బంతికే ఓపెనర్ […]
Akkineni Nagarjuna Family in Srisailam Mallanna: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడు నాగచైతన్య శోభితల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. […]
Currency notes found from Congress MP Abhishek Singhvi’s seat, orders probe: రాజ్యసభలో డబ్బుల కలకలం చోటుచేసుకుంది. ఎంపీ అభిషేక్ సింఘ్వీ సీటు దగ్గర నగదు లభ్యమైంది. రూ.500 నోట్ల కట్టను సెక్యూరిటీ గుర్తించింది. నగదు లభ్యంపై చైర్మన్ జగదీప్ ధన్ఖర్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. సింఘ్వీ పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అధికార, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం […]
CM Chandrababu In Deeptech And Govtech innovation National conclave: ప్రపంచంలో నలుగురు ఐటీ ప్రొఫెషనల్స్లో ఒకరు భారతీయులే ఉన్నారని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో నేషనల్ డీప్ టెక్ కాంక్లేవ్ నిర్వహించారు. ఈ మేరకు సదస్సును చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం అధునాతన టెక్నాలజీపై పలువురు నిపుణులతో చంద్రబాబు మాట్లాడారు. జనాభా పెరుగుదల గురించి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. p4 కాన్సెప్ట్తో ప్రభుత్వం పనిచేస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీని నాలెడ్జ్ […]