Home /Author Guruvendhar Reddy
Minor Raped in Andhra Pradesh: రాష్ట్రంలో ఘోరం చోటుచేసుకుంది. ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరంలో ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై గత మూడు రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఎనిమిది మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల ప్రకారం.. ఈ నెల 9వ తేదీన ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు ప్రాంతానికి చెందిన ఓ బాలిక(14) ఇంటి పక్కన ఉండే ఓ మహిళతో కలిసి వారి బంధువుల ఇంటికి వచ్చింది. అయితే 13న ఆ […]
Sunita Williams and team Return to Earth Safely: భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ భూమి మీదకు సురక్షితంగా అడుగుపెట్టారు. సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లతో పాటు మరికొంతమంది ఆస్ట్రోనాట్స్తో‘ క్రూ డ్రాగన్ వ్యోమనౌక’ తెల్లవారుజామున 3.27 నిమిషాలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో అడుగు పెట్టింది. గతేడాది జూన్ నెలలో సునీతా విలియమ్స్ వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఉండిపోయారు. మళ్లీ తిరిగి రావడానికి దాదాపు […]
Minister Uttam Kumar Reddy Key Comments In Assembly: ఎస్సీ రిజర్వేషన్ల పెంపుదలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు ఎస్సీ వర్గీవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి బదులు మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఎస్సీ రిజర్వేషన్లు 15 శాతానికి పరిమితం చేయడంపై ఎదురవుతున్న ప్రశ్నల సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం ఇచ్చారు. […]
Israel launches airstrikes on Gaza: గాజాపై ఇజ్రాయెల్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. మంగళవారం తెల్లవారుజామున మొదలైన భీకర దాడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 342 మంది పాలస్తీనీయులు మరణించినట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. మరణించిన వారిలో మహిళలు, చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. అయితే, తమ దేశానికి చెందిన మిగిలిన 59 మంది బందీలను విడుదల చేయకపోతే గాజాపై దాడులు మరింత ముమ్మరం చేస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి […]
Railways Cancellation Ticekt Money will be Refunded within Three Days: సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో రద్దయిన రైళ్లకు సంబంధించిన టికెట్ డబ్బులను ప్రయాణికులకు మూడు రోజుల్లోగా వాపస్ చేయనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది. అయితే కౌంటర్లో తీసుకున్న టికెట్కు సంబంధించి మూడు రోజుల్లోగా సంబంధిత రైల్వే స్టేషన్లో ఇచ్చి డబ్బులు పొందవచ్చని సూచించింది. సౌత్ సెంట్రల్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులు టికెట్ డబ్బుల […]
Pakistan Cricket Board Suffers Rs 869 Crore Loss In Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ నిర్వహించడంతో అప్పుల ఊబిలోకి కూరుకుపోయింది. ఎన్నో అవాంతరాలు, అనుమానాలు, అహకారంతో టోర్నీని నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దాదాపు రూ.869కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఆర్థిక నష్టాన్ని పూడ్చుకునేందుకు పాకిస్తాన్ బోర్డు తీవ్ర ఇబ్బందులు పడుతోంది. […]
PM Modi Says India and New Zealand to Institutionalise Defence and Security Cooperation: న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్ ఐదు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఢిల్లీకి వచ్చారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలకు ముందుకు తీసుకెళ్లాలనే ప్రధాన లక్ష్యంతో ఇరు దేశాల ప్రధానులు పరస్పర ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రధానంగా రక్షణ, భద్రత సంబంధాలు మరింత బలోపేతం చేసుకునేందుకు ఇరు […]
PM Modi To Inaugurate Raisina Dialogue: భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘రైసినా డైలాగ్’ సదస్సు నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ సదస్సును ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 125 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, ఈ సదస్సును భారత విదేశాంగ శాఖ సంయుక్త భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. కాగా, ఈ రైసినా డైలాగ్ సదస్సు ప్రపంచ రాజకీయ, ఆర్థిక అంశాలపై చర్చకు వేదికగా మారనుంది. […]
Two Historic Reservation Bills in Telangana Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలోకి నేడు రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతతో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ముందుకు రానుంది. ఈ రెండు బిల్లులపై సభలో రెండు రోజుల పాటు చర్చ జరగనుంది. అలాగే బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించింది. ఇప్పటికే ఈ బిల్లులుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో శాసనసభ ఆమోదం తీసుకోనుంది. ఇందులో భాగంగానే […]
SSC Exams Starts from today In Andhra Pradesh: ఏపీలో నేటి నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటితో ప్రారంభమయ్యే ఈ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో పూర్తి కానున్నాయి. అయితే మార్చి 31న రంజాన్ మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని చివరి పరీక్ష సోషల్ స్టడీస్ విషయంలో ఏమైనా మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాగా, ఈ పరీక్షకు 6,49,884 మంది విద్యార్థులు హాజరవుతుండగా..ఇందులో 6,19,275 మంది విద్యార్థులు రెగ్యులర్ ఉన్నారు. ఉదయం 9.30 […]