Home /Author Guruvendhar Reddy
Alternative Sources of Energy Fuel Sources: ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ, మాడ్రాన్ లైఫ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మానవుని ఇంధన వనరులు సైతం పెరుగుతున్నాయి. అయితే, రెండో ఆలోచన లేకుండా, కేవలం అవసరాలే ప్రాతిపదికగా యథేచ్ఛగా ఇంధన వనరులను వాడటం వల్ల పర్యావరణ సమస్యలతో బాటు అనేక కొత్త సమస్యలూ పుట్టుకొస్తున్నాయి. కాగా, ఇంధన వనరుల అవసరాలు పెరుగుతున్న తరుణంలో భూమి మీద గ్రీనరీ నశించిపోతుండగా.. మానవుడి ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక.. డిమాండుకు తగినంతా […]
Earthquake of magnitude 5 strikes Assam: అస్సాం రాష్ట్రంలో భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2.25 నిమిషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో భూకంపం రావడంతో ఇళ్లల్లోని వస్తువులు కదిలాయి. ఒక్కసారిగా ఇంట్లో వస్తువులు కదలినట్లు శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, […]
Team India Next Captain Shubman Gill: ఛాంపియన్ప్ ట్రోఫీలో భారత జట్టు దూసుకెళ్తోంది. అయితే ఈ టోర్నీ పూర్తయిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలకగా.. ప్రస్తుతం టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇక, వన్డేలకు కూడా త్వరలోనే రోహిత్ శర్మతో పాటు విరాట్ […]
45 days of Maha Kumbh Mela concludes: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గత 45 రోజులుగా జరుగుతున్న మహాకుంభమేళా బుదవారంతో ప్రశాంతంగా ముగిసింది. జనవరి 13న పుష్య పౌర్ణమి ఘడియల్లో ప్రారంభమైన ఈ అరుదైన ఆధ్యాత్మిక వేడుక.. మాఘ అమావాస్య నాటి మహాశివరాత్రితో ముగిసింది. ఈ నెలన్నర కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి 63 కోట్లకు పైగా భక్తులు ప్రయాగ్ రాజ్లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు పావన త్రివేణీ […]
Minister Uttam Kumar Reddy comments on SLBC Tunnel Accident: ప్రతిపక్షాలు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదాన్ని కూడా రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి దేశంలోనే టన్నెల్ అంశంలో అత్యున్నత నైపుణ్యం గల నిపుణులు ఉన్న ఆర్మీతో చర్చించామని చెప్పారు. బుధవారం టన్నెల్ను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కొనసాగుతున్న ఆపరేషన్.. ఫిబ్రవరి 22 ఉదయం కూలిపోయిన టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారని, ఈ ఘటన […]
AP Police arrest Posani Krishna Murali: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నివాసంలో ఏపీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, అనంతపురం తరలించారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లిలో పోసానిపై సెక్షన్ 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కింద కేసు నమోదైంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదు అయ్యాయి. వైద్య పరీక్షల అనంతరం రాజంపేట మెజిస్ట్రేట్ […]
MLA quota MLC elections Getting Interesting: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగటంతో పెద్దసంఖ్యలో ఆశావహులు.. తమ ప్రయత్నాల్లోకి దిగారు. రాష్ట్రంలో ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే నెల్లో ముగియనుండడంతో ఈ స్థానాలకు ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా గత సోమవారం షెడ్యూల్ జారీ అయిన సంగతి తెలిసిందే. కాగా, నామినేషన్ల దాఖలుకు మరో రెండు వారాలే ఉండటంతో నేతలంతా తమ పార్టీ నేతల చుట్టూ ప్రదక్షిణాలు ఆరంభించారు. మార్చి 20న పోలింగ్ […]
February 25 Horoscope Today in Telugu: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు. మేషం – మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింప చేస్తారు. పోటీ లేకుండా చూసుకుంటారు. వృషభం – ఏకాభిప్రాయంతో ఐక్యమత్యంతో అనేక మంచి కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత […]
CM Revanth Reddy Good News For farm laborers: మహా శివరాత్రి పండగ పూట రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ఉపాధి కూలీల ఖాతాల్లోకి రూ.6వేలు జమ చేసింది. ఎన్నిలక కోడ్ అమలులో లేని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసి రైతుల ఖాతాల్లోకి రూ.6వేల చొప్పున నగదు జమ చేసింది. రాష్ట్రంలో మొత్తం ఇప్పటివరకు […]
Mystery illness kills 53 people in Congo: ప్రపంచాన్ని వణికించేందుకు మరో వైరస్ దూసుకొస్తుంది. ఈ వైరస్ బారిన పడితే కేవలం 48 గంటల్లోనే చనిపోతున్నారు. దీంతో డబ్ల్యూహెచ్ఓ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది వెంటనే అప్రమత్తం కావాలని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఈ వింత వ్యాధి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో బయటపడింది. ఈ వ్యాధి కాంగో దేశాన్ని వణికిస్తోంది. గత 5 వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వింత వ్యాధి సోకితే […]