Home /Author Jaya Kumar
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం వైఎస్ జగన్పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. నిజాంపట్నంలో సీఎం జగన్ తనపై చేసిన వ్యాఖ్యలకు బదులుగా పవన్ కళ్యాణ్ ‘పాపం పసివాడు’ సినిమా పోస్టర్ను పోస్ట్ చేస్తూ.. తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు.
ఏపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు భయపడి ప్రజలు ఉదయం 8 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. అలానే ఇంట్లో ఉన్నా కూడా ఉక్కపోతతో తడిసిపోతున్నారు. ఈ వేసవి ప్రకోపానికి ముఖ్యంగా వృద్ధులు, రైతులు, కూలీలు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాగా తాజాగా అందిన
ఆంధ్రప్రదేశ్ లోని లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీ ఘటనలో ఐదుగురు కూలీలు మరణించగా.. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద జరగగా.. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణిస్తున్నారు.
నంద్యాల తెలుగుదేశం పార్టీలో రాజకీయాలు భగ్గుమన్నాయి. నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల నియోజకవర్గం లోకి ప్రవేశించింది. ఈ మేరకు కొత్తపల్లి వద్ద మాజీ మంత్రి భూమా అఖిలప్రియ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు లొకేశ్ కు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా ఈ తరుణంలోనే ఏవీ సుబ్బారెడ్డి పై అఖిల
సోషల్ మీడియా ఫేమ్ "దీప్తి సునైనా" గురించి తెలియని వారుండరు. వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ వీడియోలతో మోస్ట్ పాపులర్ అయింది ఈ క్యూట్ బ్యూటి. కాగా ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి ఎంట్రీ కఇహి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది ఈ ముద్దుగుమ్మ. కాగా తనదైన శైలిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఈ భామ..
ఐపీఎల్ 2023 లో భాగంగా లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన 63వ లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. లీగ్ మ్యాచ్ ల నుంచి ప్లే ఆఫ్స్ కి చేరువవుతున్న తరుణంలో కీలకంగా మారిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్
బులియన్ మార్కెట్ లో హెచ్చుతగ్గులు అనే సాధారణమే. ఈ కారణంగానే బంగారం, వెండి ధరలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అయితే దేశీయ మార్కెట్లో వరుసగా రెండు రోజులు స్థిరంగా ఉన్న బంగారం ధర మరోసారి పెరిగింది. గత 24 గంటల వ్యవధిలో బంగారం రేటు స్వల్పంగా అధికమైంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలుస్తుంది. అలాగే మే 17 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ పరీక్షల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాలను ఈరోజు తాజాగా విడుదల చేశారు. ఈ మేరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు. డేట్ ఆఫ్ బర్త్, రోల్ నెంబర్, రిసిప్ట్ నెంబర్ వంటి వివరాలను