Home /Author anantharao b
న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో ప్రయాణించిన 20 ఏళ్ల ప్రయాణికుడిని విమానం లోపల తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ ఢిల్లీలోఅదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు
రాజస్థాన్లోని జైలు నుండి 35 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్వెద్ అనే ఖైదీ ఫిబ్రవరి 25 నుండి బరాన్ జిల్లా జైలులో ఉంటున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మసాలా టీని టేస్ట్ చేశారు
ప్రపంచంలోని మొట్టమొదటి' పొడవైన వెదురు ఫెన్సింగ్ మహారాష్ట్రలోని చంద్రపూర్ మరియు యావత్మల్ జిల్లాలను అనుసంధానించే రహదారిపై ఏర్పాటు చేయబడింది. 200 మీటర్ల పొడవైన ఈ పెన్సింగ్ ను ప్రకటించిన కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరి దీనిని దేశం మరియు దాని వెదురు రంగానికి 'గొప్ప అచీవ్ మెంట్ గా ' పిలిచారు.
సౌదీ అరేబియా త్వరలో దేశంలోని ప్రధాన విశ్వవిద్యాలయాలలో యోగాను ప్రవేశపెట్టనుంది. సౌదీ యోగా కమిటీ (SYC) అధ్యక్షుడు నౌఫ్ అల్-మార్వాయ్ చెప్పిన దాని ప్రకారం యోగాకు మద్దతు ఇవ్వడానికి మరియు ప్రోత్సహించడానికి విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు చేయబడతాయి.
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III మరియు క్వీన్ కెమిల్లా పట్టాభిషేకం నూనెను జెరూసలెంలో పవిత్రం చేసినట్లు బకింగ్హామ్ ప్యాలెస్ శుక్రవారం ధృవీకరించింది. మే 6 న 74 ఏళ్ల రాజు మరియు 75 ఏళ్ల రాణిని అభిషేకం చేయడానికి ఉపయోగించే నూనెను శుక్రవారం ఉదయం జెరూసలెంలోని చర్చి ఆఫ్ ది హోలీ సెపల్చర్ వద్ద పవిత్రంగా ఉంచాని ప్యాలెస్ వెల్లడించింది.
రష్యన్ కోవిడ్ -19 వ్యాక్సిన్ స్పుత్నిక్ V ను రూపొందించడానికి సహాయపడిన శాస్త్రవేత్తలలో ఒకరైన ఆండ్రీ బొటికోవ్,అతని అపార్ట్ మెంట్లో బెల్టుతో గొంతు కోసి చంపబడ్డాడు. హత్యకు సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
: యునైటెడ్ స్టేట్స్ శుక్రవారం ఉక్రెయిన్ కు 400 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. వాటిలో మందుగుండు సామగ్రితో పాటు ట్యాంకులు, మిలిటరీ వాహనాలు ఉన్నాయి.
మైక్రోసాఫ్ట్ వ్యవస్దాపకుడు బిల్ గేట్స్, భారత ప్రదాని నరేంద్రమోదీతో తన సమావేశం గురించి బ్లాగులో రాసుకున్నారు. భారతదేశాన్ని చాలా సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరసమైన టీకాలు తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యమున్న దేశంగా ప్రశంసించారు.
ఇండోనేషియాలో శుక్రవారం నాడు చమురు డిపోలో మంటలంటుకొని సుమారు 17 మంది దుర్మరణం పాలయ్యారు. వందలాది మంది గాయపడ్డారు. డిపోకు చుట్టుపక్కల నివాసం ఉంటున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు