Home /Author anantharao b
బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ మరియు అతని భార్య మేఘన్ ఇప్పుడు విండ్సర్ ఎస్టేట్లోని వారి ఇంటి నుండి బహిష్కరించబడ్డారు. బ్రిటీష్ రాజకుటుంబానికి చెందిన విండ్సర్ ఎస్టేట్లో నిర్మించిన ఫ్రాగ్మోర్ కాటేజ్ నుంచి వారు బయటకు వచ్చేసారు
మూడు ఈశాన్య రాష్ట్రాలయిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం త్రిపుర, నాగాలాండ్ లో బీజేపీ కూటమి అధికారం చేపట్టడానికి అవసరమైన మెజారిటీని దక్కించుకుంది
Robotic Elephant:కేరళలోని ఇరిన్జాడపిల్లి శ్రీ కృష్ణ ఆలయం ‘నాదైరుతల్’ అనే సాంప్రదాయ వేడుకలో రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టింది. 11 అడుగుల ఎత్తు, 800 కిలోగ్రాముల బరువున్న ఈ రోబోటిక్ ఏనుగును ఆలయానికి పెటా (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ ఇండియా) విరాళంగా ఇచ్చారు. దీనికి ‘ఇరిన్జాదపిల్లి రామన్’ అని పేరు పెట్టారు. రోబో ఏనుగు ధర ఎంతంటే..(Robotic Elephant) ఇరిన్జాదపిల్లిశ్రీ కృష్ణ ఆలయ అధికారులు ఆలయంలో ఉత్సవాలకు నిజమైన జంతువులను ఉపయోగించకూడదని నిర్ణయం తీసుకున్నారు.ఆలయం […]
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఎ) బుధవారం ప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ అటిక్ అహ్మద్ అనుచరుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేసారు. అతను తన సోదరుడు అష్రఫ్తో కలిసి ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నాడు
థింక్-ట్యాంక్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ (సిపిఆర్) యొక్క విదేశీ సహకార నియంత్రణ చట్టం (ఎఫ్సిఆర్ఎ) లైసెన్స్ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ కుమార్తె యామిని అయ్యర్ ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరిస్తున్నారు.
:బ్రిటిష్ కొలంబియా ఏప్రిల్ 1 నుండి ప్రిస్క్రిప్షన్ గర్భనిరోధక మందులను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది.ప్రిస్క్రిప్షన్ను ప్రదర్శించడం ద్వారా, ఆరోగ్య భీమా పరిధిలోకి వచ్చిన ప్రజలందరూ ఏప్రిల్ 1 నుంచి గర్భనిరోధక మందులను ఉచితంగా పొందగలుగుతారని ప్రావిన్స్ ఆర్థిక మంత్రి కట్రిన్ కాన్రాయ్ చెప్పారు.
ఆదివారం జరిగిన ఇటలీ పడవ ప్రమాదంలో అమానవీయ కోణం ఒకటి వెలుగు చూసింది. సముద్రంలో పడవ ప్రయాణించేటపుడు పడవ బరువు తగ్గించడానికి స్మగ్లర్లు చిన్నపిల్లలను సముద్రంలోకి విసిరేసినట్లు తెలుస్తోంది.
చెన్నైలోని డాక్టర్ ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్కు వీడ్కోలు పలికింది. ప్రయాణీకులను విచారణ కేంద్రాలు మరియు విజువల్ డిస్ప్లే బోర్డులకు మార్గనిర్దేశం చేయడానికి ఆడియో ప్రకటనలను రద్దు చేసింది
పాకిస్తాన్ ప్రస్తుతం పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదు. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ, బాలీవుడ్ సెలబ్రిటీలు అమితాబ్ బచ్చన్ మరియు ధర్మేంద్రల ముంబై నివాసాలను పేల్చివేస్తానని మంగళవారం ఒక అజ్ఞాత వ్యక్తి కాల్ చేసి బెదిరించాడు.