Home / తెలంగాణ
Basavatarakam Cancer Hospital 25th Anniversary Celebration : బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవం ఆదివారం హైదరాబాద్లో వైభవంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఆసుపత్రి చైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. డబ్బు సంపాదించాలనే ఉద్దేశం, లేక లాభాలు పొందాలనే ఆశతో ఆసుపత్రిని ప్రారంభించలేదని చెప్పారు. తనకు దామోదర రాజనరసింహ పేరుతో సినిమా చేయాలని ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన […]
Bandi Sanjay Comments On Kcr And Revanth Reddy : కాళేశ్వరం విషయంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్రెడ్డి సర్కారు రక్షణ కవచంలా మారిపోయిందంటూ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ ఒక్క స్కామ్లో కనీస చర్యలు లేకపోవడమే అందుకు సాక్ష్యమన్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యారని తెలిపారు. కాళేశ్వరం కేసీఆర్ కుంటుంబానికి ఏటీఎంలా […]
Emergency Number : డయల్ 100 ఎంతో ఫేమస్. ఆపదలో ఉన్నామని ఒక్క కాల్ చేస్తే చాలు.. పోలీసులు కుయ్ కుయ్ మంటూ వాహనాల్లో వచ్చేస్తారు. ఎలాంటి ప్రమాదం నుంచి అయినా రక్షిస్తారనే నమ్మకం బాధితుల్లో ఉంది. అర్ధరాత్రి ఆడపిల్ల నడిరోడ్డుపై ఒంటరిగా నడస్తోందంటే అందుకు కారణం డయల్ 100 నంబర్. ఆ నంబర్ అంతటి ధీమా కల్పించింది. ఇక్కడో చిన్న ఇబ్బంది కూడా ఉంది. అగ్నిప్రమాదం జరిగితే కూడా డయల్ 100కు కాల్ చేస్తుంటారు. మెడికల్ […]
Bonalu 2025: ఆషాడమాసం వచ్చేస్తోంది. అమ్మవారి ఆలయాలు బోనాల పండుగకు సిద్దమవుతున్నాయి. ఇటు అధికారులు అటు నాయకులు హడావుడి చేస్తున్నారు. తెలంగాణలో అమ్మవారి బోణాలు ప్రత్యేక ఆద్యాత్మికను సంతరించుకుంటాయి. ప్రతీఏటా కులబేధాలు లేకుండా అమ్మవారికి బోనం సమర్పిస్తారు భక్త జనం. బోనం అంటే ఏంటో కాదు ఇంట్లో తయారు చేసిన నైవేధ్యాన్ని బోనం రూపంలో అమ్మవారికి సంర్పించడం. ఇలాంటి వైవిధ్యమైన పండుగ దేశంలోనే ఎక్కడా లేదు. ఎందుకంటే గుడిలో కొలువైన అమ్మవారికి ఇంట్లో చేసిన నైవేద్యాన్ని పెట్టడానికి […]
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డికి ఊరట లభించింది. కౌశిక్రెడ్డి రిమాండ్ను న్యాయస్థానం తిరస్కరించింది. అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టులో హాజరుపర్చారు. 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కౌశిక్రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి కౌశిక్రెడ్డికి షరతులతో కూడిన […]
Adluri Lakshman takes charge as Minister: అంబేద్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాల్లో విద్యనభ్యసించేందుకు ఏడాదికి 500 మందికి అవకాశం కల్పించనున్నారు. అందుకు సంబంధించిన ఫైలుపై షెడ్యూల్డ్ కులాలు, గిరిజన అభివృద్ధి, దివ్యాంగుల, మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ తొలి సంతకం చేశారు. సచివాలయంలో 2వ అంతస్తులోని తన చాంబర్లో మంత్రిగా శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం తెలంగాణ వ్యాప్తంగా 844 మంది దివ్యాంగులకు రూ.5 కోట్లతో స్వయం ఉపాధి […]
Former Minister Harish Rao On Revanth Reddy : గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిని సుబేదారి పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేసి వరంగల్కు తరలించారు. అరెస్టుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. కౌశిక్రెడ్డిపై పగతో దొంగ కేసు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. శనివారం, ఆదివారాల్లో అరెస్టు చేయొద్దని హైకోర్టు పలుమార్లు చెప్పినా లెక్కచేయకుండా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. ఫార్ములా […]
Minister Ponguleti Srinivasa Reddy: పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలనలో రెవెన్యూ వ్యవస్ధను విధ్వంసమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో ఏళ్ల తరబడి తెలంగాణ ప్రజానీకం ఎదుర్కొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం తీసుకొచ్చేందుకు భూ భారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ వ్యవస్దలో భూ భారతికి రాక ముందు భూ భారతి వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పు కనిపిస్తుందన్నారు. […]
2 Percent Increase in DA For Electricity Employees: విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంచుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పెంచిన డియర్ అలవెన్స్ ఈ ఏడాది జనవరి నుంచి అమలు కానుందని ప్రకటించారు. రాష్ట్ర సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో మొత్తం 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే […]
PM Modi, CM Chandrababu Participate in Yoga Andhra: విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు. యోగాంధ్ర ద్వారా చరిత్ర సృష్టించామన్నారు. కార్యక్రమానికి ప్రకృతి, వరుణ దేవుడు కరుణించాడన్నారు. యోగాంధ్రలో పాల్గొనేందుకు దాదాపు 3.3 లక్షల మంది వచ్చారని తెలిపారు. తొలిసారి రెండు గిన్నిస్ రికార్డులు […]