Home / తెలంగాణ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు కొండ గట్టు అంజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహ క్షేత్రాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. జనసేన పార్టీ ఎన్నిక ప్రచార రథం వారాహి వాహనానికి అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలను నిర్వహించారు.
Nagoba: రాష్ట్రంలో మేడారం తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన పండగ.. నాగోబా జాతర. గిరిజనులు అత్యంత ఘనంగా ఈ వేడుకను జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో ఈ జాతర జరుగుతుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.
Jio True 5G: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో 5జీ సేవల్ని దేశమంతా విస్తరించే క్రమంలో శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే పలు నగరాల్లో 5 జీ సేవలు తీసుకొచ్చిన జియో.. తాజాగా దేశవ్యాప్తంగా మరో 50 నగరాల్లో తన ట్రూ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రకటించింది. జియో తాజా ప్రకటనతో దేశ వ్యాప్తంగా 184 నగరాలు, పట్టణాల్లో జియో 5జీ సేవలను తీసుకొచ్చినట్టు టెలికాం దిగ్గజం ప్రకటించింది. 17 రాష్ట్రాల్లోని మరో 50 నగరాలకు […]
Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనాని ఛలో కొండగట్టు లో భాగంగా జగిత్యాల జిల్లా నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ ముఖ్య నేతలతో జనసేనాని సమావేశం అయ్యారు. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణలో పార్టీ స్థితిగతుల గురించి వారితో చర్చించారు. తెలంగాణలోనూ జనసేన పోటీ భవిష్యత్ తరాల కోసం జనసేన తెలంగాణలోనూ పోటీ చేస్తుందని, సామాన్యులకు అండగా ఉంటుందని చెప్పారు. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంజనేయ స్వామికి..
కొండగట్టు అంజనేయ స్వామి సాక్షిగా రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి జనసేన అధినేత నోరు విప్పారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ తో ఎక్స్క్లూజీవ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ .. పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు పొత్తుల గురించి ఇప్పుడే ఒక నిర్ణయానికి రావడం కష్టం అని..
Ys Sharmila: తెలంగాణలో ముందుస్తు ఎన్నికలపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కు ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం లేదని షర్మిల అన్నారు. ఈ విషయం కేసీఆర్ కు బాగా తెలుసని.. ముందస్తు ఎన్నికలకు వెళితే కేసీఆర్ నష్టపోతారని ఆమె అన్నారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నుంచి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు.. వైఎస్ వివేకా హత్య కేసుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 28 నుంచి […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు కొండగట్టు, ధర్మపురి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Bandi Sanjay Fire: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి.. ఉద్యోగాలు లేని యువత పరిస్థితి దారుణంగా ఉందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతే ఎక్కువగా ఉందని ఆయన ఆరోపించారు. ప్రజాప్రతినిధులు అందినంత దోచుకుంటున్నారని.. పేదవాళ్ల భూములను కబ్జా చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కేవలం 22 నోటిఫికేషన్లు ఇచ్చి 25 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందని.. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 3 నెలల్లోనే 2.46 లక్షలకు […]