Home / West Bengal
పశ్చిమ బెంగాల్లోని ఒక మారుమూల గ్రామంలో రోడ్డుకు గ్రామ పాఠశాలలో చదివి, పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్ది పేరు పెట్టారు. న్యూజల్పాయ్ గురిలోని ఒక మారుమూల గ్రామమైన దోష్ దర్గాలో రాబోయే మూడు కిలోమీటర్ల రహదారికి జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు దులాల్ దేబ్నాథ్ సోమవారం రోడ్డుకు శంకుస్థాపన చేసారు.
సాధారణ రెస్టారెంట్లలో భోజనం చేయడం రొటీన్ గా మారిందా? ఇటువంటివారికోసం భారతీయ రైల్వే ఒక వినూత్నమైన రెస్టారెంట్ ను ప్రారంభించింది.
రక్తాన్ని ఇవ్వడానికి సోమవారం జిల్లా ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంక్కు ఆమె వెళ్లింది.అక్కడ ఉన్న అధికారులను కలిసి డబ్బులు ఇస్తేనే రక్తం ఇస్తానని చెప్పింది.దీంతో ఆందోళన చెందిన బ్లడ్ బ్యాంక్ అధికారులు చైల్డ్లైన్ ఇండియాకు సమాచారాన్ని అందించారు.జిల్లా శిశు సంక్షేమ కమిటీ సహకారంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఆమెను అప్పగించి కౌన్సెలింగ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పెద్ద షాక్. . ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం టీఎంసీ ఎమ్మెల్యే, పశ్చిమ బెంగాల్ ప్రాథమిక విద్యా బోర్డు మాజీ అధ్యక్షుడు మాణిక్ భట్టాచార్యను టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి అధికారికంగా అరెస్టు చేసింది.
దుర్గా పూజ ఉత్సవం ముగింపు వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దుర్గా మాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా దేశ వ్యాప్తంగా దాదాపు 15 మంది మరణించారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జరిగిన దుర్గా మాత ప్రతిమల నిమజ్జన ఉత్సవాల్లో జరిగిన ప్రమాదాల వల్ల పలువురు మరణించారు.
నేటి తరం అబ్బాయిలకు ఒకసారే పెళ్లి కావకడమే కష్టం అంటే ఈ ప్రబుద్ధుడు మాత్రం ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదికూడా 28ఏళ్ల వయస్సులోనే అది ఎలా సాధ్యం అయ్యింది అని ఆశ్చర్యపోతున్నారు కదా అయితే ఈ కథనం చదివెయ్యండి.
రాజకీయ నాయుకులు మాత్రం మనుషులు కారా ఆటలు ఆడరా... మాకు అంతో ఇంతో క్రీడల్లో ప్రావీణ్యం ఉంటుంది బాస్ అంటారు కొందరు పొలిటీషియన్స్. ఈ ధోరణికి చెందిన వారే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా... ఈ ఎంపీ చీర కట్టులో ఫుట్బాల్ మైదానంలో దిగి వీరలెవెల్లో ఆట ఆడారు. ఆమె ఆటను చూసిన వారు చప్పట్ల మోత మోతమోగించారనుకోండి.
జిలేబీ దేశమంతటా బాగా ప్రాచుర్యం పొందిన స్వీట్ . అయితే జంబో-సైజ్ జిలేబీని రుచి చూడాలంటే, మీరు బంకురా నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెంజకురా గ్రామాన్ని సందర్శించాలి.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్ష నేత సువేందు అధికారి నియోజకవర్గమైన పశ్చిమ బెంగాల్లోని పుర్బా మేదినీపూర్ జిల్లా నందిగ్రామ్లో ఆదివారం జరిగిన సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది
బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ మరియు అతని సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ బుధవారం వర్చువల్ కోర్టు విచారణ సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన వీరిద్దరూ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.