Home / West Bengal
స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సి) రిక్రూట్మెంట్ స్కామ్ కేసు విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పశ్చిమ బెంగాల్ మంత్రి, టిఎంసి నాయకుడు పార్థ ఛటర్జీని ఆయన ఇంటి వద్ద ప్రశ్నిస్తోంది. కేంద్ర బలగాల జవాన్లతో పాటు ఎనిమిది మంది ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో