Home / West Bengal
West Bengal: పశ్చిమ బెంగాల్లో వరుసగా అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల కోలకతాలోని ఆర్జీకర్లో వైద్యురాలి హత్యాచార ఘటన మరువకముందే తాజాగా లా స్టూడెంట్ను సామూహిక అత్యాచారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. నిందితుడు ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న స్వామీ ప్రదీప్తానంద కావడం గమనార్హం. 2012లో చనక్ ఆదివాసీ అబాసిక్ బాలిక విద్యాలయంలో ఉద్యోగం కోసం […]
Nine peoples killed in accident: వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పురులియా జిల్లాలో నేషనల్ హైవే 18 మీద బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో లారీని బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతులు పురులియా జిల్లాలోని బలరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్షోల్ ప్రాంతంలో ఘటన జరిగింది. అదాబనా గ్రామం నుంచి జార్ఖండ్ లోని తిలాయితాండ్ […]
Bypoll Elections in 4 States: నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 వరకు సాగనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్( వెస్ట్ బెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. […]
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. రెండు వర్గాల ప్రజలు విధ్వంసానికి దిగడంతో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మిటాబ్రుజ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని రబీంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహేస్తల ప్రాంతంలో నిర్మించిన శివాలయాన్ని కొందరు ధ్వంసం చేశారు. ఆక్రమిత ప్రాంతంలో కొందరు షాపులు ఏర్పాటు చేయడంతో గొడవ జరిగింది. వివాదాస్పద భూమి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. రెండు […]
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం […]
Drones in Kolkata : కోల్కతాలో ఇటీవల కాలంలో రాత్రి వేళల్లో ఆకాశంలో డ్రోన్లను పోలిన వస్తువులు కనిపిస్తుండటం కలకలం రేపింది. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనపై నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. గూఢచర్యంతోపాటు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. కోల్కతా నగరంలోని హేస్టింగ్స్ ప్రాంతం, విద్యాసాగర్ సేతు తదితర ప్రాంతాల్లో దాదాపు 10 డ్రోన్ల లాంటి వస్తువులు ఆకాశంలో ఎగురుతూ కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై నివేదిక […]
Murshidabad Violence: వక్ఫ్ బోర్డు చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లో అల్లర్లు చెలరేగాయి. హిందువులను మాత్రమే టార్గెట్ గా చేసి దాడులు చేశారు. ఈ దుర్మార్గమైన అల్లర్లను బెంగాల్ అధికార పార్టీ నాయకుడైన మెహబూబ్ ఆలం చేయించాడు. ఇతను స్థానిక కౌన్సిలర్. హైకోర్టు ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీలో ఈ నిజాలు వెళ్లడయ్యాయి. హిందువులపై దాడులు జరుగుతుండగా వాళ్లు వెళ్లి పోలీసులకు మొరపెట్టుకున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు హిందువులపై దాడులు చేస్తున్నారు కాబట్టి పోలీసులు పట్టించుకోలేదు. […]
West Bengal CM Mamata : వక్ఫ్ చట్టం అమలుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్లో మొదలైన నిరసనలు చివరికి ఉద్రిక్తంగా మారాయి. అల్లర్లపై తాజాగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ముర్షిదాబాద్ అల్లర్లకు బయటి నుంచి వచ్చిన వ్యక్తులే కారణమని ఆమె మండిపడ్డారు. బెంగాల్ సరిహద్దుల నుంచి అక్రమంగా రాష్ట్రంలోకి చొరబడి కొందరు గూండాలు యువకులను టార్గెట్ చేసుకొని రెచ్చగొట్టి ఉద్రిక్తతలకు కారణమయ్యారని ఆమె ఆరోపించారు. మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం.. బెంగాల్లో హింస వెనుక […]
Supreme Court Sets Aside Appointment Of 25,000 Teachers In Blow To Bengal: సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామకాలపై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 2016లో జరిగిన 25 వేల టీచర్ల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని కొంతమంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగానే విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు.. 25వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా […]
Kolkata RG Kar Rape and Murder Case: కోల్కతా డాక్టర్ హత్యాచారం ఘటనలో సోమవారం తుది తీర్పు వెలువడింది. పశ్చిమ బెంగాల్ ఆర్జీకర్ ఆస్పత్రి ట్రైయినీ డాక్టర్ (అభయ) హత్యాచార కేసులో దోషిగా నిర్దారించిన సంజయ్రాయ్కి సోమవారం మధ్యాహ్నం సీల్దా కోర్టు నింజీవిత ఖైదు కేసు విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ. 17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు తీర్పు ఇచ్చే సమయంలో వైద్యురాలి కేసు అరుదైన కేసు కెటగిరి […]