Home / West Bengal
పశ్చిమ బెంగాల్ టీచర్ల రిక్రూట్మెంట్ కుంభకోణం కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కొనసాగుతున్న విచారణలో మరో ఏడుగురు అధికారులను చేర్చారు మరియు విచారణలో చేరడానికి అధికారులను కోల్కతా బ్యూరోకు పంపారు.
పశ్చిమ బెంగాల్లో రామనవమి ఊరేగింపుపై ఘర్షణలు సద్దుమణగకముందే హుగ్లీ జిల్లాలో తాజా హింస చెలరేగింది, హౌరా-బుర్ద్వాన్ ప్రధాన డివిజన్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం శుక్రవారం కొత్త మలుపు తిరిగింది. ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కామ్లో అరెస్టయిన టీఎంసీ యువనేత కుంతల్ ఘోష్ నుండి అందుకున్న డబ్బును నటులు బోనీ సేన్గుప్తా మరియు సోమ చక్రవర్తి తిరిగి ఇచ్చారు.
ఉద్యోగుల డిమాండ్లపై స్పందించిన మమతా బెనర్జీ.. ప్రస్తుతం ఉన్న డీఏను పెంచేందుకు రాష్ట్రం వద్ద నిధులు లేవని వెల్లడించారు.
ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ నివాసంలో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది
ప్రధాని మోదీ శుక్రవారం హౌరా నుంచి న్యూజల్పాయ్గురి మార్గంలో వందే భారత్ రైలును వర్చువల్గా ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పధకంలో దాదాపు 17 లక్షల మంది అనర్హులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో వెల్లడయింది.
పశ్చిమ బెంగాల్ ప్రైమరీ టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా మరోమారు రంగంలోకి దిగింది.
పలుకేసుల్లో వివిధ మంత్రులకు కోర్టులు ఇటీవల కాలంలో అరెస్ట్ వారెంట్ జారీ చెయ్యడం చూస్తూనే ఉన్నాం. మొన్నటికి మొన్న ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ కు కళ్యాణదుర్గం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు చోరీ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రామాణిక్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే మరో కేంద్ర మంత్రికి పశ్చిమ బెంగాల్లోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మంత్రి స్టేజ్ పై ఉండగానే శరీరంలో చక్కెర శాతం పడిపోవడంతో కాస్త ఇబ్బంది పడ్డారు.