Home / Uttar Pradesh
ప్రయోగ్ రాజ్ లో జరిగిన అతీక్ సోదరులు కాల్పుల నేపథ్యంలో సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఉత్తరప్రదేశ్ లో రాజకీయ నాయకుడుగా మారిన గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ మరియు అతనితో సంబంధం ఉన్న వారిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) బుధవారం ఉత్తరప్రదేశ్లో తాజా సోదాలు నిర్వహించినట్లు వర్గాలు తెలిపాయి.
పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్షిప్ పంపిణీ పేరుతో ఉత్తరప్రదేశ్లోని దాదాపు పది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు రూ.200 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాయి. పోలీసులు అందించిన సమాచారం మేరకు 18 మందిపై కేసు నమోదు చేశారు
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూఢ నమ్మకాలతో.. రెండేళ్ల కుమారుడిని కాపాడుకునేందుకు ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాంత్రికుడు చెప్పాడని.. పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చాడు.
ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ప్రమాదంపై ఒక కమిటీ వేశారు.
ఉత్తరప్రదేశ్ లో ఇటీవల హత్యకు గురైన ఉమేష్ పాల్ కేసులో ప్రధాన నిందితుడు అతిక్ అహ్మద్ మరియు అతని కుటుంబ సభ్యులు వార్తల్లో ఉన్నారు.అతిక్పై 100 కేసులు ఉండగా, అతని సోదరుడు అష్రఫ్పై 52 కేసులు, భార్య షైస్తా ప్రవీణ్పై మూడు, కుమారులు అలీ, ఉమర్ అహ్మద్లపై వరుసగా నాలుగు, ఒక కేసులు ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ డెవలప్మెంట్ అథారిటీ (పిడిఎ) బుధవారం ప్రసిద్ధ గ్యాంగ్ స్టర్ అటిక్ అహ్మద్ అనుచరుడి ఇంటిని అధికారులు బుల్డోజర్ తో కూల్చేసారు. అతను తన సోదరుడు అష్రఫ్తో కలిసి ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నాడు
యూపీలోని ఒక పోలీసు అధికారి తన యూనిఫామ్పై బీజేపీ కండువాని ధరించడం సంచలనం కలిగించింది. పురాన్పూర్లోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) అశుతోష్ రఘువంశీ యొక్క ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఉత్తరప్రదేశ్లో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ఆయన యూపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ -2023 లో మాట్లాడుతూ.. టెలికం, రిటైల్, న్యూ ఎనర్జీ వ్యాపారాల్లో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 75వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.
Naked Women: అర్దరాత్రి అయితే చాలు.. ఆ మహిళ నగ్నంగా రోడ్లపైకి వస్తుంది. అంతే కాదు.. వీధుల్లో తిరుగుతూ.. ఇంటి తలుపులు తడుతూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కొన్నిసార్లు తలుపులు తెరిచే ప్రయత్నం కూడా చేస్తోంది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ లో చోటు చేసుకుంది.