Home / Trending News
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని
గడిచిపోయిన కాలాన్ని, పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేం.ఇప్పటిదాకా మనమంతా ఇలాగే అనుకున్నాం. ఇదే నిజమని నమ్ముతున్నాం.కాలం సంగతేమో కానీ.. యవ్వనాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోవాలని ఒకాయన ప్రయత్నిస్తున్నారు.ప్రయత్నించడం కాదు.. ఫలితాలు కూడా సాధిస్తున్నాను అంటున్నాడు.
బెంగళూరులోని ఓ వ్యక్తి రూ.10 నోట్లను విసురుతూ కెమెరాకు చిక్కాడు.ఫ్లైఓవర్ కింద నిలబడిన వ్యక్తులు వాటిని పట్టుకునేందుకు పరుగెత్తారు.
అగ్రరాజ్యం అమెరికా కాల్పులమోతతో దద్దరిల్లుతోంది. అయోవాలోని డెస్ మోయిన్స్లో జరిగిన కాల్పుల ఘటనలో కనీసం ఇద్దరు విద్యార్థులు మరణించగా ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
అమెరికాలో పనిచేస్తున్న భారత్కు చెందిన ఐటి నిపుణులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. యూఎస్కు చెందిన ఐటి దిగ్గజాలు గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్లు ఖర్చులు తగ్గించుకోవడానికి సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి
. పరాక్రమ్ దివస్ సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం 21అండమాన్ మరియు నికోబార్ దీవులకు పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేరు పెట్టారు.
షారుఖ్ ఖాన్ ఎవరు? అతని గురించి మనం ఎందుకు చింతించాలి, ఇక్కడ చాలా మంది షారుఖ్ ఖాన్లు ఉన్నారు. 'డాక్టర్ బెజ్బరువా' (రాబోయే అస్సామీ చిత్రం) విడుదల అవుతుంది, దాని గురించి మనం కూడా ఆందోళన చెందుతాము
Social Media Influencers: ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తూ, వివిధ రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ భారీగా ఫాలోవర్లను పెంచుకుంటారు కొందరు. వారినే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు (social media influencers) అంటారు. కొన్ని రకాల బ్రాండ్ లను ప్రమోట్ చేసి భారీగానే సంపాదిస్తుంటారు . ఇప్పుడు అలాంటి వారిపైనే ఫోకస్ చేసింది కేంద్ర ప్రభుత్వం(Central govt). ఇకపై న్యూ రూల్స్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లూయెన్సర్లు […]
Smita Sabharwal: తెలంగాణ గవర్నెంట్ లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్(Smita Sabharwal) చేసిన ట్వీట్.. ప్రస్తుతం రాష్ట్రంలో సంచలంగా మారింది. హైదరాబాద్ లోని ఆమె ఇంటికి అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తి వెళ్లి హల్ చల్ చేశాడు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్న స్మితా సబర్వాల్ కు ఈ చేదు అనుభవం ఎదురైంది. మహిళా ఐఏఎస్ ఇంట్లోకి అర్థరాత్రి ఓ డిప్యూటీ తహసీల్దార్(Deputy Tahsildar)చొరబడటం తీవ్ర కలకలం రేపింది. […]
నేపాల్లోని పోఖారాలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన ఏటీ ఎయిర్లైన్స్ ఎయిర్ హోస్టెస్ టిక్టాక్ వీడియో వైరల్గా మారింది.