Home / Trending News
Bihar: విద్యార్ధులకు మంచిబుద్ధులు నేర్పించాల్సిన గురువులే.. విపరీత చర్యకు దిగారు. వారి ఎదుటే.. చెప్పులతో ఇష్టానుసారంగా దాడి చేసుకున్నారు.
సోషల్ మీడియాలో 'MBA చాయ్వాలా'గా పాపులర్ అయిన ప్రపుల్ బిల్లోర్ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కాడు.
ఫార్ములా ఈ కార్ రేస్ చూడడానికి అతిరథమహారథులైన సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖులంతా హైదరాబాద్ చేరుకున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి, చోటా పవర్ స్టార్ అఖీరా నందన్ ఈ ప్రాంగణంలో సందడి చేశారు.
: యోగా గురు రామ్దేవ్కి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్గా మారిందిఇందులో ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసి, ఆ తర్వాత మనసుకువచ్చిన పాపం చేస్తారని బాబా రామ్ దేవ్ చెప్పడం వినిపిస్తుంది.
యుఎస్ మిలిటరీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ శనివారం దక్షిణ కరోలినా తీరంలోచైనా బెలూన్ను కూల్చివేసింది.బెలూన్ కూల్చివేత నేపధ్యంలో యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటన వాయిదా పడింది.
జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. జాతీయ అవార్డు గ్రహీత లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ వాణీ జయరాం కన్నుమూశారు. చెన్నైనుంగంబాక్కంలోని హాడోస్ రోడ్లోని తన ఇంట్లో వాణీ జయరాం మరణించారు.ఆమె వయస్సు 78 సంవత్సరాలు.
ప్రపంచ నాయకుల ఆమోదం రేటింగ్ చార్టులో భారతప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు.బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ జనవరి 26-31 మధ్య నిర్వహించిన ఈ సర్వేలో
కొత్తగా కార్ కొనబోతున్నారా.. ఏ వాహనం మీదైనా లక్ష రూపాయలు డిస్కైంట్ పొందవచ్చు.. అది ఎలా అనుకుంటున్నారా.. ఇటీవల కాలంలో పీఎం మోదీ వాహన స్క్రాపేజ్ విధానాన్ని తీసుకువచ్చారు. ఈ పాలసీ కింద పాత వెహికిల్ ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. మరి ఈ కొత్త పాలసీ యొక్క ముఖ్య ఫీచర్లు ఏంటో చూసేద్దాం.
మెగాస్టార్ చిరంజీవి తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో వారి కుటుంబం ఫోటోలను షేర్ చేసారు. మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టిన రోజు.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చపియా ఉమ్రావ్ గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. కుమారుడి మృతితో ఒంటరిగా మారిన కోడలిని