Home / Tollywood News
రణ్భీర్ కపూర్, ఆలియా భట్ కలిసి నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’ ఈ సినిమా పాన్ ఇండియాగా వచ్చి హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా సినిమా సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రేంజులో వసూలు చేసి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.
హీరో శర్వానంద్ చాలా కాలం తర్వాత ఒకే ఒక జీవితం సినిమాతో భారీ హిట్ ఇచ్చాడు. మహానుభావుడు తర్వాత వరుస ఫ్లాప్ లతో ఉన్న శర్వాకు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. కాగా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన ఈ మూవీలోని అమ్మసాంగ్ తాజాగా విడుదలయ్యింది.
ప్రముఖ సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం నుండి కనకమామిడి ఫాంహౌస్ వరకు కృష్ణంరాజు పార్ధీవదేహానికి అంతిమయాత్ర నిర్వహించారు.
హీరో సూర్య ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ నేపథ్యంలో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుందంటూ సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రాన్ని 1000కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
టాలీవుడ్ సీనియర్ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులే కాక అటు రాజకీయ నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణానికి సంతాపం తెలియజేశారు.
మెదటి వారం జరిగిన అన్ని సన్నివేశాలను మనతో మరియు బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ తోనూ ముచ్చటించడానికి హోస్ట్ నాగ్ వచ్చేశారు. ఎలిమినేషన్ నుంచి ఇద్దరిని సేఫ్ చేశారు. మరి ఆ ఇద్దరు ఎవరు.. నాగార్జున బిగ్ బాస్ ఇంటి సభ్యులకు చెప్పిన సలహాలేంటో చూసేద్దామా..
కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.
Tollywood: జీవితం ఒక్కటే. మంచీచెడు అన్నింటినీ అనుభవిస్తూ గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ ప్రతి రోజునీ ఆనందంగా గడుపుతూ ముందుకు సాగాలన్నదే ఒకే ఒక జీవితం. శర్వానంద్ హీరోగా టైమ్ ట్రావెల్ కథతో తెరకెక్కిన చిత్రం ఒకే ఒక జీవితం. శర్వానంద్, అమల తల్లీకొడుకులుగా నటించిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దామా.. అసలు కథేంటంటే: శర్వానంద్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ చిత్రంలో ఆది, శ్రీను, చైతుల పాత్రల్లో నటిస్తారు. కాగా వారు చిన్ననాటి […]
థియేటర్లో భారీగా డబ్బులు పెట్టి సినిమా చూడలేని మధ్యతరగతి వారందరికీ ఐబొమ్మ ఒక మంచి ఓటీటీ వేదికనే చెప్పాలి. కాగా ఇటీవలె సినీ ప్రియులకు ఐబొమ్మ పెద్ద షాక్ ఇచ్చింది.
రణ్బీర్ కపూర్, అలియా భట్ హీరోహీరోయిన్లుగా భారీ అంచనాలతో ఇటీవలె ప్రేక్షకులముందు విడుదలైన చిత్రం బ్రహ్మాస్త్రంపై ఫ్లాప్ టాక్ నడుస్తుంది. సినీ విశ్లేషకులు ఈ చిత్రానికి ఇచ్చిన రివ్యూల వల్ల మల్టీప్లెక్స్ సంస్థలైన పీవీఆర్, ఐనాక్స్ లీజర్ షేర్లు నష్టాల్లోకి వెళ్లాయి.