Home / Tollywood News
బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియగా సెప్టెంబర్ 9న విడుదల అవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే .ఈ సినిమాకు ప్రమోషన్లు కూడా అదే రేంజులో జరుగుతున్నాయి. నిజంగా ఈరోజు బ్రహ్మాస్త్ర సినిమా ఈవెంట్ ఇంకా బాగా జరగాల్సింది కానీ దానికి నాకు చాలా బాధగా ఉందని అలాగే కార్తికేయ ఈవెంట్ చేయడానికి అతను చాలా కష్టపడ్డాడు.
తెలుగు సినీ పరిశ్రమలో ముందు ముందు మళ్ళీ చిరంజీవి హవా నడవనుంది. ప్రస్తుతం మెగా స్టార్ చిరంజీవి తన వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు విశ్రాంతి కూడా తీసుకోకుండా ఒకటి తరువాత ఇంటి ఇలా వరుసగా రెండు కాకుండా మూడు సినీమాల్లో నటిస్తున్నారని తెలిసిన సమాచారం
విశ్వక్ సేన్ కొత్త చిత్రం దాస్ కా ధమ్కీ షూటింగ్ చివరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్ సారధి స్టూడియోస్లో వేసిన భారీ సెట్లో చిత్రీకరిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి పనిచేసిన బల్గేరియన్ స్టంట్ డైరెక్టర్లు టోడర్ లాజరోవ్ మరియు జుజీ ఈ స్టంట్ సీక్వెన్స్ను పర్యవేక్షిస్తున్నారు.
పూరీ జగన్నాధ్ - విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన లైగర్ అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్రం పూరీ జగన్నాధ్కు భారీ షాక్ నిచ్చింది. చిన్న విరామం తరువాత, విజయ్ దేవరకొండ ప్రస్తుతం హైదరాబాద్లో కుషి షూటింగ్లో ఉన్నాడు.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. దీనితో 'హరి హర వీర మల్లు' బృందం పవర్స్టార్ అభిమానులందరికీ పుట్టినరోజు బహుమతిని ఇచ్చింది. పవన్కి సంబంధించిన సరికొత్త పోస్టర్ను షేర్ చేస్తూ నిర్మాతలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరో లిస్టులో ఉన్న నటుడు హీరో సుమన్ అంటే తెలియని వాళ్లంటూ ఎవరు ఉండరు ప్రస్తుతం అతని ఆరోగ్యం బాగలేదని, హాస్పిటల్లో చేరరాని ఇలా పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.కొన్ని యూట్యూబ్ చానల్స్ ఐతే మరి దారుణంగా ఆయన ఇక లేరంటూ ఇలా వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఆయన సుమన్ అభిమానులు బాధ పడుతున్నారు.
మాస్ మహారాజ రవి తేజ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రావణాసుర’.ఈ సినిమా నుంచి ఒక ముఖ్యమయిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.ఈ సినిమా క్లయిమాక్స్ ఫైట్ భారీగా సెట్ వేశరని రవితేజ అభిమానులకు ఫుల్ పండగ చేసుకుంటారని టాలీవుడ్లో టాక్ నడుస్తుంది.
ప్రస్తుతం తరుణ్ గురించి ఒక వార్తా సోషల్ మెడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది. తరుణ్ రీ ఎంట్రీ ఇస్తున్నారని అది కూడా కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రానున్నారని ఇలా అనేక వార్తలు వస్తున్నాయి.
కొంతమంది సెలబ్రిటీలకు మొదట్లో చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉంటారు. కానీ వారి సినిమాల్లో ఒకటి క్లిక్ అయితే, వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ సమయంలోనైనా పెరుగుతుంది. ’సీతారామం‘ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గత 10 సంవత్సరాలలో, ఈ బ్యూటీ టీవీ సీరియల్స్ మరియు అనేక చిత్రాలలో పాత్రలు చేస్తూ దాదాపు 4.5+ మిలియన్ల మంది ఫాలోవర్లతో బాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకుంది,
విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాధ్ ల లైగర్ ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా దూసుకుపోతోంది. మౌత్ టాక్ సరిగా లేకపోవడంతో వీకెండ్ కూడా సినిమాకు హెల్ప్ కాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. చాలా ప్రాంతాలలో పూరీ జగన్నాధ్ థియేట్రికల్ డీల్స్ నిర్వహించాడు.