Home / Tollywood News
దేశం గర్వించదగిన డైరెక్టర్ శంకర్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుంది అంటారు. అదిరిపోలా ఊహకే అది అద్భుతంగా ఉంటే ఇంక సినిమా వస్తే ఎట్లుందంటారు... బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే కదా..
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా రూపొందుతున్న పాన్ఇండియా చిత్రం శాసనసభ. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు మడికంటి దర్శకుడు. ఈ చిత్రంలో అందాలతార హెబ్బాపటేల్ ఓ ప్రత్యేక పాటలో నర్తించింది.
బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వేదికగా రూపొందించబడిన అన్ స్టాపబుల్ ప్రోగ్రాం ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిందనే చెప్పవచ్చు. నందమూరి నటసింహంలోని మరో కోణాన్ని ఈ ప్రోగ్రాం ద్వారా వీక్షించారు ప్రజలు. కాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 వస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఆలోచించంది. దెబ్బకు థింకింగ్ మారిపోతుందిలే..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో సీక్వెల్ చిత్రాల హవా కొనసాగుతుందనే చెప్పాలి. విరివిరిగా సీక్వెల్ సినిమాలు తెరకెక్కుతూ ప్రేక్షకుల ఆదరణను పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన ‘సీతారామం’ సినిమా విషయంలోనూ కొనసాగింపు ఉంటే బాగుండని చాలా మంది భావిస్తున్నారు. కాగా దీనిపై దుల్కర్ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
"పుష్ప" శ్రీవల్లి చీరకు భారీ డిమాండ్. ఎంత డబ్బు ఇచ్చైనా కొనుగోలు చేసేందుకు మహిళలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ చీరతో ఉత్తరాదిలో రష్మికకు క్రేజ్ పెరింది.
లోకనాయకుడు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కమల్ గుక్కతిప్పకండా 10నిమిషాల నిడివి ఉన్న ఓ డైలాగ్ ను సింగిల్ షాట్ లో చెప్పేసారంట.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అరుదైన ఘనత సాధించాడు. దేశంలోనే మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిలిం స్టార్ గా చరిత్రకెక్కాడు. దీనికి సంబంధించి ఆర్నాక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్... ప్రభాస్ త్రిష జంటగా నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించిన చిత్రం వర్షం. ఈ సినిమాలో హీరో గోపీచంద్ స్ట్రాంగ్ విలన్ రోల్ పోషించి తెలుగు ప్రజలను ఎంతగానో మెప్పించారు. కాగా ఈ చిత్రం మరల థియేటర్లలో సందడి చేయనుంది.
ఆరు పదుల వయసులోనూ నవ మన్మథుడిలా యువ హీరోలకు ధీటుగా యాక్షన్ కథలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు కింగ్ నాగార్జున. అయితే ప్రస్తుతం ఈయన నటించిన ది ఘోస్ట్ మూవీ హిందీలోనూ విడుదలకు సిద్ధంగా ఉంది.
కింగ్ నాగార్జున వచ్చే ఏడాది తన 100వ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్టు వార్త ఇప్పటికే చిత్రపరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఇది మన్మథుడి కెరీర్లో మైల్స్టోన్లా నిలిచిపోయేలా ఉండాలన్నట్టు నాగ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మరి ఈ ప్రాజెక్టు కోసం నలుగురు డైరెక్టర్లకు బాధ్యతలు అప్పగించారంట.