Home / Tollywood News
రాజమౌళి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ అయిన ‘ఆర్ఆర్ఆర్' భారీ వసూళ్లు సాధించటమే కాదు ఆస్కార్ రేసులోనూ నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంపై కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా చర్చ జరిగింది. దీనితో కచ్చితంగా ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఊహించని క్రమంలో ఆర్ఆర్ఆర్కు నిరాశ ఎదురైంది. తాజాగా భారత్ తరఫున ఆస్కార్ రేసులో గుజరాతీ సినిమా ‘ఛెల్లో షో’ అధికారికి ఎంట్రీ ఇవ్వనుంది.
ఇటీవలె కాలంలో బాక్సాఫీస్ వద్ద రీ-రిలీజ్ల పర్వం కొనసాగుతుంది. కాగా తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదని చెప్పవచ్చు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేశారు అభిమానులు కాగా ఇప్పుడు ఆ వరుసలో బాలయ్యబాబు కూడా చేరాడు. చెన్నకేశవ రెడ్డిగా థియేటర్లలో మళ్లీ రచ్చలేపనున్నాడు.
టాలీవుడ్ యువ మన్మథుడిగా నాగచైతన్యకి ప్రజల్లో మంచి క్రేజ్ ఉంది. లవ్స్టోరీ, బంగార్రాజు వంటి వరుస హిట్లతో జోరు మీదున్న నాగచైతన్య స్పీడుకు ‘థాంక్యూ’ చిత్రం బ్రేక్ వేసింది. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే చైతన్య ‘ధూత’ అనే హారర్ వెబ్ సిరీస్లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే నాగచైతన్య తన తర్వాతి "NC22" చిత్రాన్ని పట్టాలెక్కించాడు.
శ్రీహాన్ కోపంగా ‘నోరు అదుపులో పెట్టుకో, వాడు వీడు ఏంటి’ అని గట్టిగా ఇనయాపై అరిచేస్తాడు. ఆ తరువాత రేవంత్ కూడా కలుగజేసుకుని. ‘మొన్న అన్నావ్ వాడు అని, లాగికొడితే..’అంటాడు. దానికి ఇనయా ‘నన్ను కొడతానని ఎలా అంటావ్’ అంటూ ఇంట్లో హడావిడి చేస్తుంది. ఇలా ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో రచ్చ నడుస్తుంది.
‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. చిరు హీరోగా మోహన్రాజా దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ‘గాడ్ఫాదర్’మూవీ తెరకెక్కుతుంది. కాగా ఈ మూవీ నుంచి తాజాగా విడుదలైన డైలాగ్ అటు అభిమానులను ఇటు రాజకీయనేతల్లోనూ మంచి పొలిటికల్ హీట్ పుట్టిస్తుంది.
బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకుని వరుస సీజన్లతో దూసుకుపోతుంది. కాగా సీజన్ 6 కొద్దిరోజుల ముందే ప్రారంభం అయ్యింది. దీనిని కూడా ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారే చెప్పవచ్చు. కాగా మరి ఈరోజు అనగా బిగ్ బాస్ ఇంట్లో 15వ రోజు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యంది.
అప్పట్లో ప్రభాస్ ప్రముఖ హీరోయిన్ అనుష్కను పెళ్లి చేసుకోబోతున్నాడనే పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తాజాగా, ప్రభాస్ బాలీవుడ్ హీరోయిన్తో కలిసి డేటింగ్ చేస్తునట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు.. ఈ వార్తలు వాస్తమేనా కాదా అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రం పాన్ ఇండియా తరహాలో తెరకెక్కనుంది. కాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ తాజాగా విడుదలయ్యింది. అదేంటో చూసెయ్యండి.
సినీపరిశ్రమ నాట విషాదం చోటుచేసుకుంది. తన ఆత్మహత్యకు ఎవరు బాధ్యులు కారంటూ ఓ యువనటి రాసిన సూసైడ్ నోట్ ఇండస్ట్రీలో కలకలం రేపింది.
దేశం గర్వించదగిన డైరెక్టర్ శంకర్, రాకింగ్ స్టార్ యష్ కాంబినేషన్లో ఓ సినిమా పడితే ఎలా ఉంటుంది అంటారు. అదిరిపోలా ఊహకే అది అద్భుతంగా ఉంటే ఇంక సినిమా వస్తే ఎట్లుందంటారు... బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే కదా..