Home / Tollywood News
పెళ్లి సందD సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీలీల. ఇప్పుడు ఈ ముద్దు గుమ్మ కెరియర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారింది. ఈ ముద్దుగుమ్మ తీసింది ఒక్క సినిమానే ఐనా తెలుగు ప్రేక్షాధారణ పొంది పెళ్లి సందD సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకుంది.
మహేశ్ బాబు తల్లి, సూపర్ స్టార్ కృష్ణ భార్య ఇందిరా దేవి కాలంచేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో భాధపడుతున్న మహేశ్ బాబు తల్లి ఇవాళ తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీపై రోజురోజుకు అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో "అన్నయ్యా థాంక్యూ అంటూ" చిరంజీవికి సత్యదేవ్ ట్వీట్ చేశారు. మీరు నాకు జీవితంలో గుర్తుండిపోయే ఒక మైలురాయిని ఇచ్చారంటూ సత్యదేవ్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించారు.
డీజే టిల్లు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఈగర్గా ఎదురు చూస్తున్న తరుణంలో చిత్ర బృందం తీపి కబురు చెప్పింది. తాజాగా డీజె టిల్లు సీక్వెల్ షూటింగ్ మొదలయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మెన్ ఆఫ్ మాసెస్ గా పేరుతెచ్చుకున్న బాలయ్య ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. అయితే ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన తాత సీనియర్ డైరెక్టర్, రేడియో డబ్బింగ్ కళాకారుడు, నటుడు ఎస్వీ రమణన్ తుదిశ్వాస విడిచారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.‘పుష్ప ది రైజ్’ సినిమా ఎన్ని రికార్డ్స్ బద్దలు కొట్టిందో మనం ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు..పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ప్రస్తుతం అందరి చూపు ‘పుష్ప 2’పైనె పడింది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.అలాగే ఆ సినిమా నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారి పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు.దీనితో మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అల్లు అర్జున్కు డిమాండ్ బాగా పెరిగింది.ఐతే తాజాగా అల్లు అర్జున్ గండిపేటలో అల్లు స్టూడియోను నిర్మిస్తున్నారని అనే వార్తా సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తుంది.
‘ఉప్పెన’తో టాలీవుడ్ను ఒక ఊపు ఊపిన హీరో వైష్ణవ్ తేజ్. తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న ఈ యువ నటుడు రంగ రంగ వైభవంగా మూవీతో సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో దసరా కానుకగా స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
బెల్లంకొండ గణేశ్ హీరోగా వెండితెరకు పరిచయమవుతున్న చిత్రం 'స్వాతి ముత్యం'. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.