Tirumala Brahmotsavalu: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి

  • Video
  • PHOTOS
  • Web stories
  • live tv
  • Educatio & Career
Tirumala Brahmotsavalu: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి live tv
Trending News
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
follow us:
  • Facebook
  • Youtube
  • Home
  • తాజా వార్తలు
  • ప్రాంతీయం
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • సినిమా
  • క్రీడలు
  • సైన్స్ & టెక్నాలజీ
  • ఎడ్యుకేషన్ & కెరీర్
  • ఆటోమొబైల్
  • మరిన్ని
    • వీడియోలు
    • ప్రైమ్9స్పెషల్
    • ట్రెండింగ్ న్యూస్
    • లైఫ్ స్టైల్
    • వైరల్ వీడియొలు
  • Facebook
  • Youtube
    • Home / Tirumala

#Tirumala

Tirumala Brahmotsavalu: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి

Tirumala Brahmotsavalu: తిరుమలలో హంస వాహనంలో ఊరేగిన మలయప్ప స్వామి

ఆంధ్రప్రదేశ్ | September 28, 2022

కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. శోభయామానంగా జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల్లో ఉదయం చిన్న శేష వాహనంపై ఊరేగుతూ స్వామి వారు భక్తులకు కనువిందు చేసారు

Ramana Dikshithulu: తిరుమలలో ప్రకటన చేస్తారనుకొన్నా.. ట్వీట్ చేసిన రమణ దీక్షితులు

Ramana Dikshithulu: తిరుమలలో ప్రకటన చేస్తారనుకొన్నా.. ట్వీట్ చేసిన రమణ దీక్షితులు

ఆంధ్రప్రదేశ్ | September 28, 2022

ప్రభుత్వం వచ్చి మూడు సంవత్సరాలకు పైబడి అవుతున్నా నాడు గొంతెత్తిన గొంతులు మూగబోతున్నాయి. సరికదా ఇది చేస్తారనుకొన్నాము అంటూ ట్వీట్ లతో సరిపెట్టుకొంటున్నారు. తాజాగా ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటనపై ప్రధాన పురోహితులు రమణ దీక్షితులు సీఎంకు ట్వీట్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్త పరిచడం చర్చగా మారింది.

TTD: శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు

TTD: శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు

ఆంధ్రప్రదేశ్ | September 27, 2022

బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శన వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది. నేటి నుంచి అక్టోబర్ 5 వరకూ శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నింటినీ టీటీడీ రద్దు చేసింది.

Tirumala: 30న తిరుమలకు వెళ్లే వాహనాలకు నో ఎంట్రీ

Tirumala: 30న తిరుమలకు వెళ్లే వాహనాలకు నో ఎంట్రీ

తప్పక చదవాలి | September 24, 2022

తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు

TTD governing council: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..

TTD governing council: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలివే..

ఆంధ్రప్రదేశ్ | September 24, 2022

టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి అధ్యక్షతన శనివారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పాలకమండలి పలు నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఆస్తుల విలువ రూ.85,700 కోట్లుగా నిర్దారించినట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Mukesh Ambani: టీటీడీ ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళమిచ్చిన ముఖేష్ అంబానీ

Mukesh Ambani: టీటీడీ ట్రస్టుకు రూ.1.5 కోట్లు విరాళమిచ్చిన ముఖేష్ అంబానీ

ఆంధ్రప్రదేశ్ | September 16, 2022

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి అభిషేకం, నిజపాద దర్శన సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి అంబానీని సాదరంగా స్వాగతించి, స్వామివారి దర్శనానికి అన్నీ ఏర్పాట్లు చేసారు.

Daggubati Family in Srivari Seva: శ్రీవారి సేవలో దగ్గుబాటి కుటుంబం

Daggubati Family in Srivari Seva: శ్రీవారి సేవలో దగ్గుబాటి కుటుంబం

ఆంధ్రప్రదేశ్ | September 15, 2022

నిత్యం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు తాకిడి ఉంటూనే ఉంటుంది. ముఖ్యులు సైతం కలియుగ దైవాన్ని సందర్శించుకొని మరీ మొక్కులు చెల్లించుకొంటారు ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటుడు దగ్గుబాటి రానా, ఆయన తండ్రి, సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు వెంకటేశ్వర స్వామివారిని విఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకొన్నారు.

TTD: తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

TTD: తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్ | September 10, 2022

తిరుమలలో డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వమించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

తాజా వార్తలు | September 6, 2022

తిరుమలలో శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

TTD: రేపు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

TTD: రేపు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

ఆంధ్రప్రదేశ్ | August 17, 2022

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఈ నెల 18వ తేదీన ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. అయితే బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల సర్వదర్శనానికే ప్రాధాన్యం కల్పించేలా ఆ తొమ్మిది

← 1 … 5 6 7 8 →

తాజా వార్తలు

మరిన్ని
  • Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. వీరికి ధనలాభం, మీకు మాత్రం కష్టాలు తప్పవు

    May 12, 2025
  • Malavya Rajyog 2025: మాలవ్య రాజయోగం ప్రభావం.. వీరికి రాజయోగం

    May 12, 2025
  • Operation Sindoor: పాక్ కు బుద్ధిచెప్పేందుకు రెడీగా ఉన్నాం.. భారత్ త్రివిధ దళాలు

    May 11, 2025
  • RRB: నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు

    May 11, 2025
  • Operation Sindoor: పాక్ టెర్రర్ క్యాంపులు ధ్వంసం.. త్రివిధ దళాల ప్రెస్ మీట్

    May 11, 2025
  • Categories:
  • తాజా వార్తలు
  • బ్రేకింగ్ న్యూస్
  • ప్రాంతీయం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • తప్పక చదవాలి
  • సినిమా
  • సినిమా వార్తలు
  • పొలిటికల్ వార్తలు
  • Trending Tags:
  • సినిమా
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • సినిమా రివ్యూలు
  • సినిమా వార్తలు
  • హాలీవుడ్
  • Hot Stories:
  • నేటి బంగారం ధరలు
  • ప్రైమ్9స్పెషల్
  • ఫోటోలు
  • బిజినెస్
  • బ్రేకింగ్ న్యూస్
  • యాదాద్రి ఆదాయం

Download Apps

  • Download App from
  • Download App from

Subscribe for the latest news

225K
Followers
Followers
Subscribers
15.1k
Followers
  • About Us
  • Contact Us
  • Terms & Conditions
  • Privacy Policy
  • ©2025 All Rights Reserved | Powered by Veegam