Home / Telangana
ఈ నేపథ్యంలో శనివారం కీ విడుదల చేయాలని టీఎస్పీఎస్సీ నిర్నయించింది. ప్రైమరీ కీతో పాటు అభ్యర్థుల OMR షీట్లను పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేయనుంది.
తెలంగాణలో రాహుల్ గాంధీ నాలుగో రోజు భారత్ జోడో యాత్రను శనివారం ఉదయం ధర్మాపూర్ నుంచి ప్రారంభించారు.
ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ పేరుతో శాసనసభ్యుల కొనుగోళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిన్నటిదినం పోలీసులకు పట్టుబడ్డ నిందుతులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ న్యాయమూర్తి ఆధారాలు లేవంటూ నిరాకరించారు. దీంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణాలో సంచలనం సృష్టించిన వందల కోట్ల ఎమ్మెల్యేల కొనుగోళ్ల డీల్ వ్యవహరం హస్తినకు చేరుకొనింది. సృష్టించిన ఆడియో క్లిప్పులను సామాజిక మాధ్యమాలలో విడుదల చేసిన మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు తెరాస పార్టీ ప్రయత్నిస్తుందని కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు చేసింది.
తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ కేసులో అత్యవసరణ విచారణ చేపట్టాలని తెలంగాణ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.
బీజేపీలో చేరాలంటూ రూ.100 కోట్ల డీలింగ్ జరిగిందంటున్న టీఆర్ఎస్.
మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారంటూ తెలంగాణ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ను అడ్వైజరీ బోర్డు సమర్ధించింది. తనపై పీడీ యాక్ట్ కేసు కొట్టివేయాలన్న రాజాసింగ్ విజ్ణప్తిని సలహామండలి కమిటి తిర్కసరించింది.