Home / tamil nadu
తమిళనాడులోని కడలూరు జిల్లా చిదంబరం పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల టాయిలెట్ సమీపంలో గురువారం పసికందు మృతదేహం లభ్యమైంది. సంఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత, పాఠశాలలో 11వ తరగతి చదువుతున్న బాలిక ద్వారా శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ రోజుల్లో అమ్మాయిలు, అమ్మాయిలు, అబ్బాయిలు అబ్బాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఈ వింత ఘటన తమిళనాడులోని చెన్నైలోజరిగినది. ఇద్దరు అమ్మాయిలు పీకల్లోతు ప్రేమించుకొని ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
కర్ణాటకకు చెందిన ఓ కుటుంబం కారులో హోసూర్ వెళ్ళారు. అక్కడ వాళ్ళ పనులు ఐపోయాక ఇంటికి తిరిగి వచ్చే సమయంలో దారులు తెలియక గూగుల్ మ్యాప్స్ ను పెట్టుకొని వస్తుండగా వరదల్లో చిక్కుకుపోయారు.
తమిళనాడులోని చెన్నైకు చెందిన ప్రతీక్ అనే 13 ఏళ్ల బాలుడు భావోద్వేగాలతో కూడిన రోబోను రూపొందించాడు. అతను తన రోబోకు 'రఫీ' అని పేరు పెట్టాడు మరియు ఇది సాధారణ ప్రశ్నలకు ప్రతిస్పందించడంతో పాటు తిట్టడం మరియు ఇతర మానవ భావాలను అర్థం చేసుకుంటుంది.
తమిళనాడులోని కోయంబత్తూర్లోని ఒక ట్రయల్ కోర్టు శుక్రవారం పాజీ ఫారెక్స్ సంస్థల డైరెక్టర్లు కె మోహన్రాజ్ మరియు కమలవల్లికి 27 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 171.74 కోట్ల సామూహిక జరిమానా విధించింది. వీరు రూ. 870.10 కోట్ల మేరకు డిపాజిటర్లనుమోసం చేసారు.
ప్రజలు తమ వివాహాన్ని ఒక చిరస్మరణీయమైన దినంగా జరుపుకోవాలని కలలు కంటారు. దీనికోసం కొందరు విలాసవంతమైన పార్టీలు చేస్తారు. మరికొందరు ఆకర్షణీయమైన దుస్తులను ధరిస్తారు. అయితే తమిళనాడుకు చెందిన ఒక జంట ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డ్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గురువారం తిరువళ్లూరు జిల్లా పెరియపాళయంలోని భవానీ అమ్మన్ ఆలయానికి రూ. 46.31 కోట్ల విలువైన బంగారు డిపాజిట్ బాండ్ను అందజేశారు. 91.61 కిలోల బరువున్న బంగారు బిస్కెట్లు (రూ. 46.31 కోట్ల విలువైన బంగారంతో తయారు చేయబడ్డాయి).
తమిళనాడులో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కోయంబత్తూరు, నీలగిరి జిల్లాల్లో 15 గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలోనే ఉన్నాయి. తిరుచ్చి, నామక్కల్, సేలం జిల్లాల్లో వరదలు ప్రమాదకరస్థాయిని తలపిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాకు చెందిన ఎస్ నిజాముద్దీన్ అనే 61 ఏళ్ల రైతు ఏకంగా 32 రకాల ఖర్జూరాలను సాగు చేస్తూ ఇతర రైతులకు స్పూర్తిగా నిలిచాడుఅరియాకులం సమీపంలోని తన 12 ఎకరాల పొలంలో అతను ఖర్జూరం సాగు చేశాడు. పదేళ్లకు