Home / tamil nadu
దేశంలో సంచలనం సృష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి, పురచ్చితలైవి జయలలిత మరణ సమయంలో అపోలో హాస్పిటల్ నందు చోటుచేసుకొన్న ఓ ఆడియో నెట్టింట కలకలం రేపుతుంది.
తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ సిబ్బంది వినూత్నంగా నిరసనలు చేపట్టారు. తమ సమస్యలపై ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పొరుగు రాష్ట్రమైన ఆంధ్రాలో తమ నిరసనలు గుప్పించి తమిళనాడు ప్రభుత్వాన్ని ఉలిక్కిపడేలా చేశారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం, 2018లో రాష్ట్రంలోని తూత్తుకుడిలో జరిగిన పోలీసు కాల్పులకు సంబంధించిన పరిస్థితులపై ప్రత్యేక విచారణ కమీషన్ల నివేదికలను తమిళనాడు ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
ఉద్యోగులకు ఖరీదైన కార్లు, బైకులు ఇచ్చి సర్ ప్రైజ్ కు గురి చేశారు తమిళనాడులోని ఓ జ్యువెలరీ షాప్ యజమాని. ఆయన అందించిన బహుమతులు చూసి ఉద్యోగులు ఎంతో ఆనందపడ్డారు.
అధికార భాష పై పార్లమెంటరీ కమిటీ సమర్పించిన నివేదిక పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
సరోగసి ద్వారానే నయనతార, విఘ్నేశ్ శివన్ తల్లిదండ్రులయ్యారనే వార్తలు రావడంతో తీవ్ర దూమారం రేగింది. ఈ క్రమంలో తాజాగా విఘ్నేశ్ ఇన్స్టా స్టోరీస్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
కొన్ని సంఘటనలు చూస్తే యువతరం ఎటుపోతుందో అనిపిస్తుంది. ప్రేమలు పెళ్లిళ్లు అనేవి నేటి యువతరానికి ఆశామాషీ వ్యవహారాల్లా మారిపోతున్నాయి. పాఠశాల చదువు పూర్తి కాకుండానే లవ్వులు ఏంటో.. ఎక్కడపడితే అక్కడ పెళ్లి చేసుకోవడం ఏంటో..? నేటి తరాన్ని చూస్తే నిజంగానే కలికాలం అనాల్సి వస్తుంది. తమిళనాడులో జరిగిన ఈ ఘటన చూస్తే మీరు కూడా ఇలానే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓ స్కూల్ విద్యార్థినికి మరో విద్యార్థి ఏకంగా బస్టాండ్లోనే తాళి కట్టేశాడు.
దేశంలో హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు . తమిళనాడు సీఎం స్టాలిన్. హిందీ అమలుపై కేంద్ర ప్రభుత్వ తీరును, పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనలను దక్షిణాది రాష్ట్రాలు ఏవీ ఒప్పుకోబోవని ఆయన స్పష్టం చేశారు.
సినీ పరిశ్రమలో మరియు బుల్లితెర నాట ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు సాధారణ విషయంగా మారిపోతుంది. కాగా ఇటీవల మరో నటి ఈ తరహా ఘటనతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. భర్త తనని మోసం చేశాడంటూ బుల్లితెర నటి దివ్వ శ్రీధర్ పోలీసులను ఆశ్రయించింది.
ఎన్ని ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నా ఐఫోన్కి ఉన్న క్రేజ్ వేరే. ఇంక ఐఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే యాపిల్ సంస్థ తాజాగా ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. భారత్లో ఐఫోన్ 14 తయారీని ప్రారంభించినట్లు ప్రకటించింది.