Home / tamil nadu
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఓ తమిళ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని అనుకూలంగా జరిగితే తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. […]
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబల్ను చేర్చినట్లు పేర్కొంది. రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపీ సింబల్(₹) స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. విద్యా విధానంలో […]
Pawan Kalyan visits TamilNadu temples: దక్షిణ భారత తీర్థయాత్రలో ఉన్న జనసేనాని గురువారం తమిళనాడులోని స్వామిమలై, కుంభకోణం, తిరుచెందూరు క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్తో కలిసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న పవన్ అక్కడ పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఆలయాల అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శనాలు కల్పించారు. రెండవరోజున.. గురువారం ఉదయం స్వామిమలై క్షేత్రంలోని స్వామినాథుడిని పవన్ దర్శించుకున్నారు. ఆలయానికి ప్రదక్షిణ చేసి ధ్వజస్థంభానికి మొక్కిన పిదప […]
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అలలు ఎగిసిపడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అలలే దాదాపు 1 మీటర్ వరకు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసిాయన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది. రెండు రాష్ట్రాలకు సముద్ర ఉప్పెన […]
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం నాడు సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సు సేలం జిల్లాలోని యార్కాడ్లో లోయలో పడి ఐదుగురు చనిపోయారని బుధవారం అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం బస్సు సేలం నుంచి 56 మంది ప్రయాణికులతో బయలు దేరింది.
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త టెర్మినల్నుప్రారంభించారు. తమిళనాడులో రూ.20,140 కోట్ల విలువైన 20 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ప్రత్యేక విమానంలో తిరుచ్చి చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్రమంత్రి ఎల్.మురుగన్, స్వాగతం పలికారు.
కోలీవుడ్ లో విజయవంతమైన నటుడిగా నిరూపించుకున్న విజయకాంత్ సెప్టెంబర్ 2005లో డీఎండీకేని స్థాపించడం ద్వారా తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటరయ్యారు. తమిళనాట అప్పటికే సంస్దాగతంగా బలంగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మరియు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) లకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించారు.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాల నేపధ్యంలో నాలుగు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల నుండి 12,553 మందిని 143 షెల్టర్ హౌస్లకు తరలించారు. వర్షాలకు సంబంధించిన ఘటనల్లో ముగ్గురు మృతి చెందారని అధికారులు తెలిపారు. తూత్తుకుడి పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని బాణాసంచా కర్మాగారాల్లో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. వీరందరూ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులుగా పోలీసులు భావిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బందిని రంగంలోకి దించారు.