Home / tamil nadu
Hero Vijay : కుల, మత అంశాలతో మనసును పాడుచేసుకోవద్దంటూ ‘తమిళగ వెట్రి కళగం అధినేత, హీరో విజయ్ విద్యార్థులకు సూచించారు. కులం, మంతం ఆధారంగా విభజనను తోసిపుచ్చాలని ఆయన కోరారు. 10, 12 తరగతుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ప్రకృతికి మతం, కులం ఉన్నాయా..? అని ప్రశ్నించారు. చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడారు. ప్రజాస్వామ్యం అందరికీ సమాన అవకాశాలు ఇచ్చిందన్నారు. ప్రజాస్వామిక విలువలను […]
National Education Policy : జాతీయ విద్యావిధానం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు సర్కారు మధ్య కొంతకాలంగా యుద్ధం కొనసాగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని ఎంకే.స్టాలిన్ సర్కారు ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తోంది. సూత్రం ప్రకారం, విద్యార్థులు ఇంగ్లిష్ ప్రాంతీయ భాషతోపాటు మూడో భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. హిందీ భాషను బలవంతంగా రుద్దుతోంది.. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళ సర్కారు మండిపడుతోంది. ఈ […]
Tamil Nadu: సాధారణంగా జనం పోలీస్ స్టేషన్కు తమ సమస్యలపై వెళ్లడం అందరికి తెలిసిందే.. అప్పుడప్పుడు పట్టుబడిన పందెం కోళ్లను కూడా పోలీస్ స్టేషన్లలో చూస్తుంటాం. కాని ఓ పోలీస్ స్టేషన్కు మాత్రం ఏకంగా చిరుతపులి వచ్చింది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా? తమిళనాడులోని నీలగిరి జిల్లా నడువట్టం పోలీస్ స్టేషన్లోకి చిరుతపులి వెళ్లింది. స్టేషన్ మొత్తం తిరిగి ఎవరు లేకపోవడంతో చిరుత వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. చిరుత పులి బయటకు వెళ్లిందని నిర్ధారించుకున్న కానిస్టేబుల్ స్టేషన్ తలుపులు […]
Khushbu Fires on Tamil Nadu Incident: తమిళనాడులో ఓ విద్యార్థిని పట్ల అవమానీయ ఘటన చోటుచేసుకుంది. నెలసరి పేరిట ఆ విద్యార్థినిని తరగతి బయట కూర్చోబెట్టి పరీక్ష రాయించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశమైంది. దీనిపై పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ స్పందించారు. ఈ మేరకు ఆమె ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై […]
MK Stalin : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో నిర్మించిన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎం ఎంకే స్టాలిన్ గైర్హాజరయ్యారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి కేంద్రానికి, తమిళనాడు ప్రభుత్వానికి మధ్య వివాదం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని కార్యక్రమానికి స్టాలిన్ హాజరుకాకపోవడం గమనార్హం. డీలిమిటేషన్ను అమలు చేయాలని డిమాండ్.. తమిళనాడులోని రామేశ్వరంలో నూతన పాంబన్ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించగా, అదేసమయంలో మరోచోట జరిగిన కార్యక్రమంలో […]
Pawan Kalyan intresting comments about tamilnadu politics: ఏపీ డిప్యూటీ సీఎం, జనసనే పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభలో హిందీ, తమిళం తదితర భాషలపై మాట్లాడిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా, ఓ తమిళ మీడియాతో పలు ఆసక్తికర వ్యాఖ్యలు మాట్లాడారు. భవిష్యత్తులో అన్ని అనుకూలంగా జరిగితే తమిళనాడులో కూడా జనసేన పార్టీని విస్తరించే అవకాశం ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. […]
Tamil Nadu Government Replaces Rupee Symbol: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. త్రిభాషా వివాదం నేపథ్యంలో బడ్జెట్ రూపీ(₹) సింబల్ను తొలగించింది. ఈ మేరకు రూపీ సింబల్కు బదులుగా తమిళ ‘రూ‘ అనే సింబల్ను చేర్చినట్లు పేర్కొంది. రాష్ట్ర భాషకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రూపీ సింబల్(₹) స్థానంలో తమిళంలో ‘రూ’ అక్షరాన్ని డీఎంకే ప్రభుత్వం చేర్చింది. కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రాన్ని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. విద్యా విధానంలో […]
Pawan Kalyan visits TamilNadu temples: దక్షిణ భారత తీర్థయాత్రలో ఉన్న జనసేనాని గురువారం తమిళనాడులోని స్వామిమలై, కుంభకోణం, తిరుచెందూరు క్షేత్రాలను దర్శించుకున్నారు. కుమారుడు అకీరా నందన్తో కలిసి గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న పవన్ అక్కడ పూజాకార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆయా ఆలయాల అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శనాలు కల్పించారు. రెండవరోజున.. గురువారం ఉదయం స్వామిమలై క్షేత్రంలోని స్వామినాథుడిని పవన్ దర్శించుకున్నారు. ఆలయానికి ప్రదక్షిణ చేసి ధ్వజస్థంభానికి మొక్కిన పిదప […]
Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అలలు ఎగిసిపడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అలలే దాదాపు 1 మీటర్ వరకు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసిాయన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది. రెండు రాష్ట్రాలకు సముద్ర ఉప్పెన […]
:బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) తమిళనాడు అధ్యక్షుడు కె ఆర్మ్స్ట్రాంగ్ ను శుక్రవారం, చెన్నైలోని తన ఇంటి సమీపంలో ఆరుగురు సభ్యుల ముఠా అతన్ని దారుణంగా నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.