Home / Punjab
వరి పంట కోత మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండగా, పంజాబ్ ప్రభుత్వం వరిగడ్డిని కాల్చడాన్ని నియంత్రించడానికి సిద్ధమయింది.పంట అవశేషాల నిర్వహణ (CRM) పథకం కింద ప్రభుత్వం అందించే స్టబుల్ మేనేజ్మెంట్ మెషీన్లు కోసం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే 1 లక్షకు పైగా దరఖాస్తులను స్వీకరించింది.
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.