Home / Punjab
Bypoll Elections in 4 States: నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 వరకు సాగనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్( వెస్ట్ బెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. […]
Social Media Influencer Kamal Kaur : పంజాబ్లో దారుణం వెలుగు చూసింది. లూధియానాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమల్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బుధవారం రాత్రి అదేష్ మెడికల్ యూనివర్సిటీ సమీపంలో పార్కింగ్ చేసిన కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కమల్ కౌర్ను వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని కారులో ఉంచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పార్కింగ్ […]
Punjab: పంజాబ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనమైనట్టు సమాచారం. శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలోని సింఘవాలి- కోట్లీ రహదారిపై ఉన్న రెండస్తుల బిల్డింగ్ లో బాణసంచా తయారీ, ప్యాకేజింగ్ యూనిట్ లో హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. అనంతరం భారీగా మంటలు వ్యాపించాయి. ఘటనలో ఐదుగురు వలస కార్మికులు సజీవ దహనమయ్యారు. కాగా పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలిపోవడంతో శిథిలాల కింద పలువురు కార్మికులు […]
Bomb threat to Punjab and Haryana High Court: పంజాబ్, హర్యానా హైకోర్టులకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో బాంబు ఉందంటూ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కోర్టు రూమ్లను ఖాళీ చేయించారు. చడీగఢ్ పోలీసులతోపాటు రెస్క్యూ టీమ్, ఫైర్ సిబ్బంది హైకోర్టులో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వస్తువును పరిశీలిస్తున్నారు. కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత.. లాయర్లు కోర్టు ఆవరణను విడిచి వెళ్లాలని బార్ […]
14 dead, a dozen critical after consuming spurious liquor in Amritsar: పంజాబ్లోని అమృత్సర్లో విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 14 మంది మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కల్తీ మద్యం తాగిన బాధితుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేయగా.. కీలక నిందితుడు ప్రభ్జిత్ పరారీలో ఉన్నారు. మజిత ప్రాంతంలో కల్తీ […]
High Alert In Punjab: పంజాబ్లో రెడ్ అలర్ట్ చేసింది. బఠిండాలో ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, అమృత్సర్లో డ్రోన్ దాడికి పాకిస్థాన్ యత్నించింది. డ్రోన్ దాడిని సమర్థవంతంగా భారత్ తిప్పికొట్టింది. ఖాసా కంటోన్మెంట్ ప్రాంతంలో పాక్ డ్రోన్ల కూల్చివేసింది. కాగా, ఇవాళ తెల్లవారుజామున అమృత్సర్లోని ఖాసా కంటోన్మెంట్ గగనతంలో శత్రు డ్రోన్ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఆ తర్వాత దానిని వెంటనే కూల్చివేసినట్లు ఆర్మీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, శ్రీనగర్ […]
Punjab: పంజాబ్ రాష్ట్రంలో రహదారి నెత్తురోడింది. పటియాలా సిటీలో ఇవాళ సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. పంజాబ్ రాష్ట్రంలోని పటియాలా సిటీలో ఏడుగురు స్కూల్ విద్యార్థులను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువెళ్తున్న ఇన్నోవా కారు ఎదురుగా వస్తున్న టిప్పర్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు సహా కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందినట్టు పటియాలా జిల్లా ఎస్పీ పల్విందర్ సింగ్ చీమా వెల్లడించారు. ప్రమాదంలో ఇన్నోవా పూర్తిగా […]
Six Killed Road accident in ferozpur: పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నుహ్ జిల్లాలోని ఫిరోజ్పూర్ ఝిర్కా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇబ్రహీంబాస్ గ్రామ సమీపంలో ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై పనులు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఓ ట్రక్కు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం […]
Mehul Choksi Arrested in Belgium: వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించి పారిపోయిన సంగతి తెలిసిందే. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.13వేల కోట్లకుపైగా మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా, ఈ కేసు విషయంలో ప్రధాన నిందితుడు మెహుల్ చోక్సీను బెల్జియం పోలీసులు అరెస్ట్ చేశారు. భారత ఏజెన్సీలు అయిన సీబీఐ, ఈడీ కోరిక మేరకు ఆయనను అరెస్ట్ చేశారు. మెహుల్ చోక్సీ అరెస్టుపై కేంద్రం స్పందించింది. మెహుల్ […]
Over 100 Pakistan Policemen Sacked in ICC Champions Trophy, 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతోంది. 36 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్థాన్ జట్టు ఓటమి చెందడంతో ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఆ జట్టు సెమీస్కు కూడా అర్హత సాధించలేదనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భద్రత […]