Home / Punjab
పంజాబ్లోని లూథియానాలోని ఒక ఫ్యాక్టరీలో ఆదివారం గ్యాస్ లీకేజీ ఘటనలో 11 మంది మృతి చెందగా, 11 మంది ఆసుపత్రి పాలయ్యారు.ఈ ఘటన గియాస్పురా ప్రాంతంలో చోటుచేసుకుంది
పోలీసులు, డ్రగ్స్ డీలర్ల మధ్య బంధంలో ఉన్నారనే ఆరోపణలపై వివాదాస్పద పోలీసు అధికారి రాజ్జిత్ సింగ్ను పదవి నుంచి తొలగించాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదేశించారు. రాజ్జిత్ తన సంపద మూలాలపై విజిలెన్స్ విచారణను కూడా ఎదుర్కొంటారని మాన్ చెప్పారు.
ఈ కాల్పుల ఘటన సమాచారం అందగానే పంజాబ్ పోలీసులు మిలిటరీ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. అయితే, ఆ ప్రాంతాన్ని అప్పటికే ఆర్మీ అధికారులు తమ అధీనంలోకి
ఖలిస్తానీ నాయకుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పోలీసుల వేట ఇంకా కొనసాగుతోంది.
Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.
Amritpal Singh: ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని వంద వాహనాల్లో పోలీసులు వెంబడించి.. జలంధర్ పట్టణంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్టు నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కులాలపేరుతో ఉన్న 56 ప్రభుత్వ పాఠశాలల పేరును పంజాబ్ ప్రభుత్వం మార్చింది.
తన అసెంబ్లీ సెగ్మెంట్లో వరిగడ్డిని కాల్చడాన్ని తగ్గించేందుకుగాను పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వన్ ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 1 లక్ష ఇస్తానని ప్రకటించారు
భారతదేశం మరియు విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు మరియు ట్రాఫికర్ల మధ్య బంధాన్ని భంగపరిచేందుకు ఎన్ఐఏ(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) మంగళవారం పలు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై విజిలెన్స్ విచారణకు సంబంధించి అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) మన్మోహన్ కుమార్కు రూ. 50 లక్షలు లంచం ఇవ్వజూపిన పంజాబ్ మాజీ మంత్రి సుందర్ షామ్ అరోరా ను పంజాబ్ విజిలెన్స్ బ్యూరో అరెస్టు చేసింది.