Home / PM Modi
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(POK)ను ఉద్దేశించి హర్యాణా మంత్రి కమల్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు, మూడేళ్లలో పీఓకే.. భారత్లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్తక్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా అరెస్టు నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి.
మైక్రోసాఫ్ట్ వ్యవస్దాపకుడు బిల్ గేట్స్, భారత ప్రదాని నరేంద్రమోదీతో తన సమావేశం గురించి బ్లాగులో రాసుకున్నారు. భారతదేశాన్ని చాలా సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరసమైన టీకాలు తయారు చేయగల అద్భుతమైన సామర్థ్యమున్న దేశంగా ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటకలోని శివమొగ్గలో 450 కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీంతో ఇక్కడి నుంచి కర్ణాటకలోని ఇతర నగరాలకు కనెక్టివిటి పెరుగుతుంది.
ప్రభుత్వ పాఠశాల లైబ్రరీలలో 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకాన్ని అందుబాటులో ఉంచాలని విద్యా మంత్రిత్వ శాఖ బుధవారం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
కొన్ని విదేశీ శక్తులు మన ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు.
Pulwama Attack: ఫిబ్రవరి 14 2019 అది. రక్తపాతం.. ఛిద్రమైన సైనికుల శరీర భాగాలు.. కాలిపోయిన మృతదేహాలు. భరతమాత కంటినిండా నీరు. భారత చరిత్ర పుటల్లో దుర్దినంగా నిలిచింది జమ్ము కశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడిలో 40 మంది సైనికులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు.
ఎయిమ్స్ భువనేశ్వర్ ఆదివారం కేంద్రపార జిల్లాకు చెందిన ఒక మహిళకు విజయవంతంగా నాలుగుసార్లు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించినట్లు తెలిపింది
Aero India 2023: ఆసియాలోనే అతిపెద్ద ఏరో షో ఏరో షో ను నేడు మోదీ ప్రారంభించారు. బెంగళూరులో 'ది రన్వే టు ఎ బిలియన్ ఆపర్చునిటీస్' అనే థీమ్ పేరుతో ఈ వైమానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఈ ఎయిర్ షో నేటి నుండి 17 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో.. విదేశీ రక్షణ సంస్థల మధ్య 75,000 వేల కోట్ల పెట్టుబడుల అంచనాతో పలు దేశాలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది.
Delhi-Mumbai Expressway: దేశంలో అతిపెద్ద ఎక్స్ప్రెస్ హైవేను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. దేశానికే తలమానికంగా ఈ రహదారిని కేంద్ర రోడ్డు-రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరితో కలిసి మోదీ ప్రారంభించారు. కానీ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.