Home / national
Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి భీకర ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ ప్రాంతంలో ఇవాళ భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. వరంగల్ వాసి రేణుకగా గుర్తించారు. మృతురాలి తలపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దంతెవాడ, బీజాపుర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీఆర్జీ సిబ్బంది యాంటీ-నక్సలైట్ […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా చెన్నైతో జరుగుతోన్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. నితీశ్ రాణా (81) పరుగులతో అదరగొట్టాడు. కెప్టెన్ పరాగ్(37) పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోర్కే పరిమితమయ్యారు. చెన్నై బౌలర్లలో నూర్, ఖలీల్, పతిరణ రెండేసి వికెట్లు తీశారు. అశ్విన్, జడేజా చెరో వికెట్ పడగొట్టాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడిన రాజస్థాన్ రాయల్స్కు మరోసారి శుభారంభం […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా రాజస్థాన్, చెన్నై మధ్య మరికాసెపట్లో గువాహటి వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ను మొదటగా బ్యాటింగ్కు ఆహ్వానించింది. చెన్నై జట్టు : రచిన్, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్, విజయ్ శంకర్, జెమీ ఓవర్టన్, జడేజా, ధోనీ, నూర్ అహ్మద్, అశ్విన్, ఖలీల్, పతిరాణ ఉన్నారు. ఆర్ఆర్ జట్టు : జైస్వాల్, సంజు, నితీశ్ రాణా, పరాగ్, జరెల్, హెట్మెయర్, హసరంగ, […]
Naxalites surrender : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా బీజాపూర్లో 50 మంది మావోయిస్టులు లొంగిపోయారు. బీజాపూర్ ఎస్పీ జితేందర్ కుమార్, సీఆర్పీఎఫ్ డీఐజీ దేవేంద్ర నేగీ ఎదుట వీరంతా లొంగిపోయారు. మావోయిస్టు కీలక నేత రవీంద్ర కరం లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఇతడిపై రూ.8లక్ష రివార్డు ఉంది. మరో ఇద్దరు కీలక మావోయిస్టులు రాకేశ్, రోషిణిపై రూ.8లక్షల చొప్పున రివార్డు ఉంది. మొత్తం 13 మంది మావోయిస్టులపై రూ.60లక్షల రివార్డు ఉన్నట్లు సమాచారం. వీరితోపాటు మొత్తం 50 మంది […]
PL 2025 : ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్ సన్ రైజర్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలో మూడు వికెట్ల కోల్పోయి ఛేదించింది. డూప్లెసిస్ (50) పరుగులతో అదరగొట్టాడు. జేక్ ఫ్రెజర్(38), కేఎల్ రాహుల్ 15 పరుగులు మాత్రమే చేశాడు. అభిషేక్ పోరెల్ (34), స్టబ్స్ (21) పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు. సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ ఒక్కేడే […]
PM Modi : విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన్కీ బాత్ 120వ కార్యక్రమంలో ప్రధాని ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాయని తెలిపారు. భారత్లోని ఆయా పండుగల గురించి ప్రధాని ప్రసంగించారు. ఆయా భాషల్లో మోదీకి శుభాకాంక్షలు.. ఇండియాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆయా […]
IPL 2025 : ఐపీఎల్లో భాగంగా ఢిల్లీతో జరుగుతోన్న మ్యాచ్లో సన్ రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. 18.4 ఓవర్ల వద్ద 163 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్ 1, ఇషాన్ 2, నితీశ్ 0, హెడ్ 22 పరుగులు చేసి తడబడ్డారు. హైదరాబాద్ జట్టును అనికేత్ (74) పరుగులు చేసి ఆదుకున్నాడు. క్లాసెన్ (32) ఫర్వాలేదనిపించాయి. మిగతా బ్యాటర్లు స్వల్ప స్కోర్కే ఔటయ్యారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్ 5 వికెట్లు, కుల్దీప్ […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసేపట్లో విశాఖ స్టేడియం వేదికగా ఢిల్లీ, ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన హైదరాబాద్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ జట్టు : హెడ్, అభిషేక్, ఇషాన్, నితీశ్ కుమార్, క్లాసెన్, అనికేత్, అభినవ్, పాట్ కమిన్స్, జీషన్, హర్షల్, షమి ఉన్నారు. ఢిల్లీ జట్టు : డూప్లెసిస్, జేక్ ఫ్రెజర్, పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, విప్రజ్, […]
Amit Shah : ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్లు- 2025కు లోక్సభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడారు. విద్యా, వ్యాపార పరంగా ఇండియాలోకి విదేశీయులను ఆహ్వానిస్తామని చెప్పారు. కానీ, దురుద్దేశంతో దేశంలోకి ప్రవేశించే వారి పట్ల కఠిన వైఖరితో ఉంటామని హెచ్చరించారు. విద్యా, వైద్యం, పర్యాటకం, వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఇండియాకు రావాలనుకుంటే కేంద్రం ఆహ్వానిస్తుందన్నారు. దేశాభివృద్ధికి సహకరించే వారికి తాము ఎల్లప్పుడు సహకరిస్తామన్నారు. కానీ దురాలోచనతో […]
IPL 2025 : లఖ్నవూ సూపర్ జెయింట్స్తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుతున్న మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ సన్రైజర్స్ 9 వికెట్లు నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. అనికిత్ వర్మ 36, నితీశ్ కుమార్ రెడ్డి 32 పరుగులు చేశారు. లఖ్నవూ బౌలర్లలో శార్దూల్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.