Home / national
IPL 2025 : ఐపీఎల్ 18 సీజన్లో భాగంగా మరికాసేపట్లో లక్నో, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలో అక్షర్ బృందం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది. రిషభ్ పంత్ సేన పేసర్ దుష్మంత్ సమీరకు తుది జట్టులో అవకాశం కల్పించింది. టేబుల్లో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీకి, ఐదో స్థానంలో కొనసాగుతున్న […]
Prime Minister Narendra Modi : ప్రధాని మోదీ సౌదీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. రెండు రోజులపాటు సౌదీలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సౌదీ అరేబియాకు బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సౌదీ అరేబియా సర్కారు ప్రత్యేకంగా స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ దేశం గగనతలంలోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే రాయల్ సౌదీ ఎయిర్ఫోర్స్కు చెందిన ఎఫ్-15 విమానాలు.. ప్రధాని విమానానికి ఎస్కార్ట్గా వచ్చాయి. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఇవాళ ఈడెన్ గార్డెన్స్లో గుజరాత్ టైటాన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. పట్టికలో మొదటి స్థానంలో గుజరాత్ బ్యాటర్లు తగ్గేదేలే అంటున్నారు. నిలకడగా ఆడుతూ భారీ స్కోర్లతో విరుచుకుపడుతున్నారు. ఈడెన్ మైదానంలో కోల్కతా బౌలర్లను ఓపెనర్లు శుభ్మన్ గిల్ (90), సాయి సుదర్శన్ (52) ఉతికేశారు. తమ జోడీ పవర్ఫుల్ అని చాటుతూ అదిరే అరంభం అందించారు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ సెంచరీని […]
Namo Bharat train : దేశంలో 16 బోగీలతో మొదటి నమో భారత్ ర్యాపిడ్ ట్రైన్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. ఈ నెల 24న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. బిహార్లోని జయ్నగర్-పట్నా స్టేషన్ల మధ్య ఈ ట్రైన్ నడువనున్నదని కేంద్ర రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. దేశంలోనే తొలి నమో భారత్ రైలు గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్-భుజ్ స్టేషన్ల మధ్య ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రైల్లో 12 కోచ్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులకు సేవలందించేలా కోచ్ల […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా గుజరాత్ జట్టు మంచి జోరు మీద ఉంది. సోమవారం మరో పోరుకు సిద్ధమైంది. భారీ లక్ష్యాలను ఛేదిస్తున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ సేన కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. కోల్కతా ఈడెన్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన అజింక్యా రహానే మొదటగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ముల్లనూర్లో పంజాబ్పై చిత్తు చిత్తుగా కోల్కతా ఓడిపోయింది. ఈ సారి గెలిచి ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. […]
Former probationary IAS officer Pooja Khedkar : తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి ఉద్యోగం సాధించిందని మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంలో ఆ మధ్య కాలంలో ఆమె పేరు మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమెపై యూపీఎస్సీ క్రిమినల్ కేసు కూడా నమోదు చేసింది. దీన్నిపై తాజాగా అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. వచ్చే నెల 2న ఢిల్లీ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని ఆమెను న్యాయస్థానం ఆదేశించింది. […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో మాజీ ఛాంపియన్ల పోరు అలరించనుంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన మ్యాచ్లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమవుతోంది. ఓపెనర్ రచిన్ రవీంద్రను పక్కన పెట్టగా, యువ కెరటం ఆయుశ్ మాత్రేను […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ ప్రతీకార విజయం సొంతం చేసుకుంది. చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్పై ఏడు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. మొదట సుయాశ్ శర్మ (2-26),, కృనాల్ పాండ్యా (2-25)ల విజృంభణతో పంజాబ్ కింగ్స్ను 157 పరుగులకే కట్టడి ఆర్సీబీ కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ చెలరేగింది. పంజాబ్ బౌలర్లకు విరాట్ కోహ్లీ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కోహ్లీ […]
Doctor Thrashed Elderly Man : మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. ఆసుపత్రిలో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 70 ఏళ్ల వృద్ధుడు ఉద్ధవ్ సింగ్ జోషి తన భార్య వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలోనే ఆసుపత్రి సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో వైద్యుడు రాజేశ్ మిశ్రా అతడిని కొట్టి, బలవంతంగా లాక్కెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటనకు సంబంధించి ఓ […]
IPL 2025 : ఐపీఎల్ 2025 18వ సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్లోని ముల్లన్పూర్లో మహారాజా యదవీంద్ర సింగ్ మైదానం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరేకే పరితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 మాత్రమే చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ […]