Home / national
Who is Colonel Sophia Qureshi, briefed media on Operation Sindoor: పాకిస్థాన్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేయగా.. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడుల అనంతరం ఢిల్లీలో భారత సాయుధ దళాల అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తొలుత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడారు. అనంతరం భారత సాయుధ దళాలకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ […]
Three Indian Civilians Killed in Pakistan Firing: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుంది. ఇప్పటికే భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్ తీసుకున్న నిర్ణయాలతో భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. యూరీ సెక్టార్లో పాక్ సైన్యం ఆర్టిలరీ షెల్లింగ్స్, కాల్పులకు పాల్పడింది. జమ్మూకశ్మార్ లో ఎల్ఓసీ వెంట గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. పాక్ […]
Himanta Biswa Sarma : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొన్నిరోజుల కింద అస్సాంలో పాక్ మద్దతుదారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీఎం ఓ కాంగ్రెస్ ఎంపీపై హాట్ కామెంట్స్ చేశారు. ఎంపీ గౌరవ్ గగోయ్ భార్యకు సైతం పాక్ సైన్యంతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. గౌరవ్ భార్య ఎలిజబెత్ కోల్బర్న్ పాక్కు 19 సార్లు ప్రయాణించారని సీఎం […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో దుమ్మురేపుతున్న ముంబయి ఇండియన్స్ జట్లు సొంత మైదానంలో మరో మ్యాచ్కి సిద్ధమైంది. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో నిలిచిన హార్దిక్ పాండ్యా సేన వాంఖడేలో గుజరాత్ టైటాన్స్తో తలపడుతోంది. మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బౌలింగ్ ఎంచుకుని ముంబయి జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. నిషేధిత డ్రగ్ కారణంతో జట్టుకు దూరమైన కగిసో రబడ జట్టులోకి వచ్చాడని శుభ్మన్ గిల్ […]
Pahalgam : పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించగా, ఇరుదేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కలకలం చెలరేగింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన వ్యక్తి.. ఉగ్రదాడి జరిగిన బైసరన్ […]
Gujarat Rains : గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల పిడుగులు పడ్డాయి. వర్షం కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో 10 మందికిపైగా మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. 168 తాలుకాల్లో అకాల వర్షం.. గుజరాత్లోని 168 తాలుకాల్లో నిన్న అకాల వర్షం కురిసింది. కొన్ని తాలుకాలు, గ్రామీణ ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులకు కొన్ని ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కరెంట్ […]
Pahalgam attack : పహల్గాం ఉగ్రదాడిలో మృతిచెందిన కుటుంబాలకు అసోం సర్కారు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోం కేబినెట్ మంగళవారం తీర్మానం చేసింది. విషయాన్ని ఆ రాష్ట్రం సీఎం హిమాంత బిశ్వశర్మ మీడియాకు వెల్లడించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. మహిళలు, చిన్నారులను వదిలేసి పురుషులనే టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. […]
Congress leader and MP Rahul Gandhi : పహల్గాం ఉగ్రదాడితో నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతిచెందగా, కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ వినయ్ నివాసానికి వెళ్లి రాహుల్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. హర్యానాకు చెందిన వినయ్ హిమన్షి పెళ్లి ఏప్రిల్ 16న జరుగగా, 19వ తేదీన విందు ఏర్పాటు చేశారు. అనంతరం అతడు భార్యను తీసుకొని జమ్మూకశ్మీర్కు హనీమూన్కు వెళ్లారు. ముందు యూరప్ వెళ్లాలని […]
Kohinoor : బ్రిటన్ మహారాణి ధరించిన కోహినూర్ వజ్రం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వజ్రాన్ని తిరిగి ఇండియాకు ఇచ్చేస్తారా? అన్న ప్రశ్నకు బ్రిటన్ సాంస్కృతిక, మీడియా, క్రీడల శాఖల మంత్రి లీసా నాండీ బదులు ఇచ్చారు. ఇండియా, బ్రిటన్ రెండు దేశాల మధ్య సాంస్కృతిక కళాఖండాల మార్పిడి కోసం ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుగుతున్నట్లు చెప్పారు. అనుకున్నట్లు జరిగితే మంచి నిర్ణయం రావొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశంపై ఇండియా సాంస్కృతిక శాఖ […]
CRPF jawan marries Pakistani woman : పాకిస్థాన్ మహిళతో వివాహం చేసుకున్న విషయాన్ని ఓ వ్యక్తి రహస్యంగా ఉంచాడు. వీసా గడువు మగిసినా కూడా ఆమెను భారత్లోనే ఉంచాడు. దీంతో మునీర్ అహ్మద్ అనే జవాన్ను అధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. అతడు జాతీయ మీడియాతో మాట్లాడారు. పాక్ మహిళను వివాహం చేసుకున్నట్లు అధికారులు చెప్పలేదనడంలో వాస్తవం లేదని చెప్పాడు. తన తప్పు ఏమీ లేదని, కావాలని ఉద్యోగం నుంచి తొలగించారని వాపోయాడు. ప్రధాన మంత్రి […]