Home / national
United Nations : జమ్ముకాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం రెండుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు. దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి […]
Sunrisers vs Chennai Super Kings, IPL 2025 43th Match : ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు తమ ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి. టర్నింగ్ పిచ్తో […]
Barmer bridegroom sent back : భారతీయ యువకుడికి పాక్ మహిళతో పెళ్లి సంబంధం కుదిరి నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెలాఖరులో వివాహం జరుగాల్సిన ఉండగా, పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి వరుడు అట్టారి క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అయితే పాక్ భారత్ మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది పెళ్లి కొడుకును తిప్పిపంపారు. దీంతో తన వివాహం ఎప్పుడు జరుగుతుందో తెలియక వరుడు ఆందోళన చెందాడు. భారత్, పాక్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే […]
Arrest : ‘నీట్ యూజీ–2024’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు సంజీవ్ ముఖియాను ఆర్థిక నేర విభాగం బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ రాజధాని పట్నాలో అరెస్టు చేసినట్లు ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ తెలిపారు. ప్రధాన నిందితుడిగా సంజీవ్ ముఖియా.. నీట్ పేపర్ లీకేజీ కేసులో సంజీవ్ ముఖియా ప్రధాన నిందితుడు కాగా, దీంతో పేపర్ లీకేజీ అంశం బయటపడింది. వెంటనే అతడు పరారయ్యాడు. […]
Supreme Court : స్వాతంత్య్ర సమరయోధులను అపహాస్యం చేయొద్దని ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు శుక్రవారం సీరియస్ అయింది. వీర్ సావర్కర్ను ఉద్దేశించి గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇవే తరహా వ్యవహరిస్తే తామే స్వయంగా విచారణ చేపడుతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం మండిపడింది. వీర్ సావర్కర్ ఆంగ్లేయుల […]
Asaduddin Owaisi Comments on Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి యావత్తు ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ఉగ్రదాడిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ స్విట్జర్లాండ్గా పేరుగాంచిన ఈ పర్యటక ప్రాంతానికి వేలమంది పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇంత పెద్ద పర్యటక ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన కనీసం ఒక్క సిబ్బంది, సీఆర్పీఎఫ్ శిబిరం ఎందుకు లేదని అసదుద్దీన్ ప్రశ్నించారు. అలాగే, ఉగ్రదాడి జరిగిన ఈ ప్రాంతానికి చేరుకునేందుకు క్విక్ రియాక్షన్ […]
Indian Solder killed in Jammu and Kashmir Encounter: జమ్ముకశ్మీర్లో భద్రతాబలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, సైనికులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డూడూ-బసంత్గఢ్ ఏరియాలో ఉగ్రవాదులు తరాస పడడంతో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చికిత్స పొందుదూ జవాన్ మృతి.. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడికి మెడికల్ టీమ్ సభ్యులు […]
Terrorist Threat call to Team India Head Couch Gautam Gambhir: ఇండియా మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ, ప్రస్తుత ఇండియా క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను చంపేస్తామని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్)తో సంబంధం ఉన్న వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే గంభీర్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఇమెయిల్లో తనకు, తన కుటుంబాన్ని హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. తన నివాసం వద్ద బాంబు దాడులు చేస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపు […]
India has intensified diplomatic measures against Pakistan: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్పై భారత్ దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఇండియాలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా కేంద్రం నిలిపివేసింది. తాజాగా ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. బుధవారం అర్ధరాత్రి అనంతరం పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ను పిలిచి ఆ దేశ మిలిటరీ దౌత్యవేత్తలకు […]
Ishan Kishans Dismissal in IPL 2025: ముంబయి ఇండియన్స్తో సొంత గడ్డంపై జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ ఔట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబయి జట్టు బౌలింగ్ టీమ్ నుంచి ఒక్కరు కూడా అప్పీల్ చేయకున్నా అంపైర్ అత్యుత్సాహంతో చేయి లేపాలా.. వద్దా? అని సంశయిస్తున్న నేపథ్యంలో ఇషాన్ కిషన్ తానేదో గొప్ప త్యాగం చేసినట్టుగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిస్తూ క్రీజును వదిలి బయటకు వెళ్లాడు. కానీ, టీవీ రిప్లైలో చూసిన తర్వాత గానీ […]