Home / national
Kharge : బీహార్లో జేడీయూ పార్టీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అది అవకాశవాద కూటమి అని దుయ్యబట్టారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పార్టీలు మారుతుంటారని ఆరోపించారు. బిహార్లోని బక్సర్లో నిర్వహించిన పార్టీ సభలో పాల్గొని మాట్లాడారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పించాలని ప్రజలను కోరారు. బిహార్లో నితీశ్ కుమార్ పార్టీ, బీజేపీది అవకాశవాద పొత్తు అన్నారు. రాష్ట్ర ప్రజలకు […]
IPL 2025 : సొంత గడ్డపై బెంగళూరులో ఆర్సీబీని పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. ఈసారి తన సొంత మైదానం ముల్లాన్పుర్లో తలపడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బెంగళూరు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడింట 5 మ్యాచ్లు గెలిచి మూడో స్థానంలో ఉంది. బెంగళూరు జట్లు ఏడింట 4 మ్యాచ్లు గెలుపొంది 5 స్థానంలో […]
Jammu Kashmir Rain : జమ్మూ కశ్మీర్లో రెండు రోజులుగా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరపిలేకుండా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో వరద పోటెతింది. వరదల్లో చిక్కుకుని ముగ్గురు మృతిచెందారు. రాంబన్ జిల్లాలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల్లో చిక్కుకున్న 100 మందిని సహాయక బృందాలు రక్షించాయి. నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. వరదల వల్ల చాలాచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతోంది. కొండ […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లఖ్నవూ మొదట బ్యాటింగ్కు దిగింది. గత మ్యాచ్లో గాయం కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ నేటి మ్యాచ్కు దూరమయ్యాడు. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నాడు. ఐపీఎల్లో ఆడనున్న అతి పిన్న వయసు ఉన్న ఆటగాడు. 14 ఏళ్ల 23 రోజులు మాత్రమే […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ విజయం కొనసాగుతోంది. సొంతగడ్డపై శుభ్మన్ గిల్ సేన రెచ్చిపోయింది. పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్కు షాక్ ఇచ్చింది. భారీ లక్ష్య ఛేదనలో బట్లర్ (97) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమైనా బట్లర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షెర్ఫానే రూథర్ఫొర్డ్ (43)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్కు […]
HCA : ఇండియా జట్టు మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్కు బిగ్షాక్ తగిలింది. హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలోని ‘నార్త్ పెవిలియన్’కు పెట్టిన అతడి పేరును తొలగించనున్నారు. అజారుద్దీన్పై 2019లో నమోదైన కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు విశ్రాంత నాయ్యమూర్తి వి.ఈశ్వరయ్య నార్త్ స్టాండ్ను ‘అజారుద్దీన్ పెవిలియన్’గా పిలవకూడదని శనివారం హెచ్సీఏను ఆదేశించారు. దీంతో ఆ స్టాండ్ను ఇకపై అజారుద్దీన్ పేరుతో పిలవకూడదని హెచ్సీఏ ప్రకటన వెలువరించనుంది. 2019లో హెచ్సీఏకు అధ్యక్షుడిగా సేవలు.. భారత జట్టుకు మాజీ కెప్టెన్ […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్లో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరులో ఫినిషర్ అశుతోష్ శర్మ (37) సిక్సర్ల మోతతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి […]
Uttar Pradesh : కూతురు మామగారితో కలిసి నలుగురు పిల్లల తల్లి పారిపోయింది. ఇంట్లోని బంగారం, డబ్బులు, ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్లింది. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. పారిపోయిన ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో చోటుచేసుకుంది. 43 ఏళ్ల మమతకు నలుగురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. భర్త చాలా కాలం ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలోనే కూతురు మామ […]
Madhya Pradesh : విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు తప్పుదొవ పట్టిస్తున్నారు. పిల్లలను చెడు అలవాట్లకు బానిసలుగా మార్చుతున్నారు. ఓ టీచర్ తన బాధ్యతను మరిచి విద్యార్థులకు మద్యం తాగించాడు. ఈ ఘటన సంచలనం రేపుతోంది. పాఠశాలలో విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. దీంతో ఉపాధ్యాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని కఠ్నీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. బార్వారా బ్లాక్లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ […]
Rohith Vemula Act : విద్యావ్యవస్థలో సమూలంగా మార్పులు తీసుకురావాలని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యావ్యవస్థలో కుల వివక్షను నిర్మూలనకు రోహిత్ వేముల చట్టాన్ని రూపొందించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యను కోరారు. ఈ సందర్భంగా రాహుల్ సీఎంకు లేఖ రాశారు. తన జీవిత కాలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కుల వివక్ష ఎదుర్కొన్నారని తన లేఖలో పేర్కొన్నారు. అంబేద్కర్ ఎదుర్కొన్న వివక్షను రాహుల్ తన లేఖలో […]