Home / national news
Former CM Atishi Becomes First Woman Leader Of Opposition In Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీని ఆప్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే సంజీవ్ ఝా ఆమె పేరును ప్రతిపాదించగా, మిగతావారంతా మద్దతు పలికారు. ఢిల్లీలో ప్రతిపక్ష నేతగా ఒక మహిళ ఎన్నికకావడం ఇదే మొదటిసారి. అసెంబ్లీ తొలి సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు. ఆప్ […]
Bhutan PM Calls PM Modi’s ‘Elder Brother’ and ‘World’s Greatest Leader: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని భూటాన్ పీఎం షెరింగ్ టోబ్గే పొగడ్తలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న సోల్ లీడర్ షిప్ కాన్క్లేవ్ కార్యక్రమంలో భూటాన్ పీఎం మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు అన్నయ్య లాంటి వారన్నారు. అంతేకాకుండా ఆయన ప్రపంచంలోనే గొప్ప నాయకుడు అని వర్ణించారు. మోదీది కళాత్మక ఆలోచన అని, నాయకులను పెంపొందించడంతో పాటు సేవ చేయడంలో ఆయన […]
PM Modi’s banter with Pawan Kalyan at Delhi CM oath ceremony: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పక్షాన తామిచ్చిన హామీలను అమలుచేసి చూపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే మిత్రపక్ష పార్టీ అధినేత హోదాలో ఆయన హజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని ఇచ్చిన విందులోనూ పవన్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ మీడియాతో పవన్ ఇష్టాగోష్టిగా […]
Rekha Gupta Named Next Delhi CM: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బుధవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఇటీవల గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలంతా కలిసి రేఖా గుప్తాను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ నేతలంతా కలిసి ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ మేరకు నేటి మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్లీలా మైదాన్లో కొత్త ప్రభుత్వం […]
Chhatrapati Shivaji Maharaj’s 395th birth anniversary: హైందవ జాతి గర్వించదగిన యుగపురుషులలో ఛత్రపతి శివాజీ మహరాజ్ ప్రాతఃస్మరణీయులు. మరాఠా నేలపై జన్మించి మ్లేచ్ఛుల కబంధ హస్తాలలో మగ్గిపోతున్న భరతమాత దాస్య శృంఖలాలను తెగదెంచిన వీరుడిగా, హిందూ రాష్ట్ర నిర్మాణం కోసం స్వప్పించిన దార్శనికుడిగా భరతజాతి మనోఫలకంపై శివాజీ శాశ్వతంగా నిలిచిపోయారు. ఆ మహాపురుషుని ఉత్తేజకరమైన జ్ఞాపకాలు, సాధించిన విజయాలు, మాతృభూమికై చేసిన త్యాగాలు, పాటించిన ఆదర్శాలు నేటికీ మన భరతజాతికి దీపస్తంభం వలే మార్గదర్శకత్వం వహిస్తూనే […]
Earthquake Early morning In Delhi: ఢిల్లీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం తెల్లవారుజామున కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదైందని తెలిపారు. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఢిల్లీలో సంభవించిన భూకంప్రనలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎవరూ కూడా భయాందోళనకు గురికాకూడదని చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ మేరకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు వివరించారు. ఈ భూకంప్రనటలు మళ్లీ వచ్చే అవకాశం […]
PM Modi sets Rs 9L crore exports target for textile sector before 2030: ప్రపంచంలో టెక్స్టైల్ ఎగుమతిదారుల్లో భారత్ ఆరో స్థానానికి చేరడం ఎంతో గొప్ప విషయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆదివారం న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన భారత్ టెక్స్- 2025కు మోదీ హాజరయ్యారు. భారత్ టెక్స్ ఇప్పుడు ఒక మెగా గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్గా మారిందన్నారు. 2030 నాటికి వస్త్ర ఎగుమతలను రూ.9 లక్షల కోట్లకు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. […]
Road Accident In Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై బస్సు, బొలేరో వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మృతి చెందారు. మృతులు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరంతా ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాకు వెళ్తుండగా జరిగిందని తెలుస్తోంది. యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఛత్తీస్గఢ్లోని కోర్బాకు చెందిన కొంతమంది బొలెరోలో బయలుదేరారు. అయితే మీర్జాపుర్- ప్రయాగ్రాజ్ జాతీయ రహదారిపై వీరు ప్రయాణిస్తున్న బొలేరో.. బస్సును […]
RBI imposes restrictions on Mumbai-based New India Co-op Bank: ఆర్బీఐ మరో బ్యాంకుపై ఆంక్షలు విధించింది. ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఎలాంటి లావాదేవీలు జరపవద్దని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలు జారీ చేయడంతో బ్యాంకు వద్దకు ఖాతాదారులు తరలివచ్చారు. ఈ మేరకు బ్యాంకు ఎదుట ఖాతాదారులు బారులు తీరారు. సేవింగ్స్ నగదును విత్ డ్రా చేసుకునేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అయితే అధికారులు […]
Pulwama Terror Attack modi emotional tweet: భారతదేశ చరిత్రలో ఫిబ్రవరి 14 అనేది ఒక చీకటి రోజు. ఇదే తేదీన సరిగ్గా ఆరేళ్ల క్రితం భారత భద్రతా బలగాలపై పాకిస్తాన్ ఉగ్రవాదులు అత్యంత దారుణానికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరి 14న సాయంత్రం జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో ఉగ్రవాదులు భారత సైనికులపై ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనPulwama Terror Attackలో ఉగ్రవాది ఆదిల్ ఆహ్మద్ దార్తో పాటు 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పక్కా […]