Home / national news
Threat Call to PM Modi Plane: ప్రధాని నరేంద్ర మోదీకి టార్గెట్ చేస్తూ ఓ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకొని ఓ దుండగుడు బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ మేరకు ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో బెదిరింపులకు పాల్పడుతూ కాల్ చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు […]
Chhattisgarh High Court says Unnatural Sex with Wife without Consent Not Offence: ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యతో బలవంతపు అసహజ శృంగారం చేయడం శిక్షార్హమైన నేరం కాదంటూ ఛత్తీస్గఢ్ హైకోర్టు పేర్కొంది. భార్య వయసు 15 ఏళ్లు దాటిన సమయంలో భర్త చేసే ఏ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని, ఆమె ఒప్పుకోకున్నా.. అసహజ శృంగారానికి ఇది వర్తిస్తుందని తీర్పు హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇదిలా ఉండగా, 2017లో బస్తర్ జిల్లాలో […]
Prashant Kishor about Bihar Poll Prediction: రాబోయే బీహార్ ఎన్నికల్లో సర్ప్రైజ్ తప్పదని జన్ సూరజ్ పార్టీ అధినేత, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా లేదా ఓడినా నితీశ్ కుమార్ మాత్రం సీఎంగా కొనసాగరని వెల్లడించారు. ఇప్పటివరకు నితీశ్ రాజకీయాల్లో రాణించారని, ఇకపై ఆ అవకాశాలు తక్కువేనని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. రెస్ట్ మోడ్లో నితీశ్.. సీఎం నితీశ్ కుమార్ శారీరకంగానే గాక మానసికంగానూ బాగా అలసి […]
Maharishi Dayanand Saraswati Jayanti: అవిద్య, మూఢనమ్మకాలు, సామాజిక కట్టుబాట్ల చెరలో మగ్గిపోతున్న హైందవ జాతిని సత్యాన్వేషణ, సంస్కరణ వాదాల దిశగా నడిపించి శక్తివంతమైన భరత ఖండాన్ని నిర్మించేందుకు కృషిచేసిన తొలితరం సంస్కర్తలలో స్వామీ దయానంద సరస్వతి అగ్రగణ్యులు. గుజరాత్ రాష్ట్రంలోని కఠియావాడ్ ప్రాంతంలోని ఠంకారా గ్రామంలో 1824 ఫిబ్రవరి 12న ఒక సంప్రదాయ బ్రాహ్మణ దయానందులు జన్మించారు. శివభక్తులైన ఆ తల్లిదండ్రులు మూలా నక్షత్రంలో పుట్టిన ఆ శిశువుకు ‘మూలా శంకర్’అని పేరు పెట్టారు. తండ్రి […]
PM Modi says India on track to meet 2030 energy goals: భారత్ వృద్ధి చెందడంతో పాటు ప్రపంచ వృద్ధి రేటును సైతం నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు భారత ఇంధన వార్షికోత్సవాలు -2025ను ప్రధాని వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. భారత్ తన ఇంధన లక్ష్యాలను 2030 నాటికి చేరుకుంటుందన్నారు. మరో ఐదేళ్లల్లో భారత్ ప్రధాన మైలురాళ్లను అధికమిస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ నాటికి […]
Sonia Gandhi Says No clarity when Census will be conducted in Rajya Sabha: లోక్సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు బడ్జెట్పై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా రాజ్యసభలో తన తొలి జీరో అవర్ జోక్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా జనగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. 140 కోట్ల మందికి ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే గతంలో ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చినట్లు గుర్తు […]
The Aero India 2025 begins in Bengaluru: బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ షో 2025 ప్రారంభమైంది. ఈ ఎయిర్ షో వీక్షణకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు. కాగా, ఫిబ్రవరి 14 వరకు ఆసియా టాప్ ఏరోస్పేస్ ఎగ్జిబిషన్ 15వ ఎడిషన్ కొనసాగనుంది. భారత్లో మహాకుంభ్ జరుగుతోందని, ఏరో ఇండియా రూపంలో మరో మహాకుంభ్ ఇక్కడ మొదలైందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ […]
Prime Minister Narendra Modi in Pariksha Pe Charcha 2025 With Students: ప్రధాని నరేంద్ర మోదీ ‘పరీక్షా పే చర్చ’ ప్రోగ్రామ్ మొదలైంది. ఈ మేరకు ఢిల్లీలోని సుందరవనంలో జరుగుతున్న పరీక్షా పే చర్చ 8వ ఎడిషన్కు మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలు సూచనలు, సలహాలు అందించారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని జయించడంతో పాటు తట్టుకోవడంపై విద్యార్థులకు సూచనలు చేశారు. అదే విధంగా నమో యాప్లోనూ పరీక్షా పే చర్చ […]
Manipur CM Biren Singh resigns: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. అనంతరం ఆయన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు అందించారు. కొంతకాలంగా మణిపుర్లో జరుగుతున్న అల్లర్లకు బాధ్యత వహిస్తూ పదవిని వీడినట్లు తెలుస్తోంది. అయితే అమిత్ షాను కలిసిన అనంతరం మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తన పదవికి రాజీనామా చేసిన బీరెన్ సింగ్.. నేరుగా తన రాజీనామా లేఖను గవర్నర్ అజయ్ కుమార్ […]
Rahul Gandhi Says RSS Attempts To Erase Diverse Histories and Culture: చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై ఆరెస్సెస్ కుట్రలు చేస్తోందని, దేశ ప్రజలను క్రమంగా తన సిద్ధాంతాల దిశగా ఆ సంస్థ నడిపించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే యూజీసీ కొత్త నిబంధనలు అమలులోకి తేవాలనే ప్రయత్నం సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం ఢిల్లీలోని జంతర్ మంతర్ […]