Home / national news
PM Modi to Inaugurated 103 Amrit Stations: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రాజస్థాన్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రూ.26వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 103 అమృత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ. 1 లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశ వ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఏపీలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ల అభివృద్ధి, హైదరాబాద్లోని బేగంపేటతో పాటు వరంగల్, […]
Helicopter crash in Kedarnath Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం తప్పింది. కేదార్నాథ్ దగ్గర ఓ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందు క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాద సమయంలో ఏం జరుగుతుందో అర్థం కాక భక్తులు భయాందోళనకు గురయ్యారు. వివరాల ప్రకారం.. కేదార్నాథ్ దర్శించుకునేందుకు భక్తులు హెలికాప్టర్లో బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈ హెలికాప్టర్ ల్యాండింగ్కు ముందే క్రాష్ అయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ తోక భాగం పూర్తిగా విరిగిపోవడంతో […]
China Attempt to rename Certain Places of Arunachal Pradesh: సరిహద్దుల్లో పాకిస్తాన్తో ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్న వేళ డ్రాగన్ దేశం చైనా మరోసారి తన వక్రబద్దిని చూపించింది. ఈశాన్య భారతంలోని సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల పేర్లు మార్చి చైనా తమ బోర్డులు పెట్టింది. దీనిని భారత్ తీవ్రంగా ఖండించింది. చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరు మార్చినంత మాత్రానా వాస్తవాలు మారవని చైనా తెలుసుకోవాలని కేంద్ర విదేశాంగ శాఖ అసహనం […]
Justice BR Gavai as Chief Justice of India: రాష్ట్రపతి భవన్లో కొత్త సీజేఐ ప్రమాణం స్వీకారం చేశారు. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్కడ్, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా హాజరయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2019 మే 24 నుంచి కొనసాగుతున్నారు. ఈ సమయాల్లో చరిత్రాత్మక తీర్పులను […]
Former defence secretary Ajay Kumar Appointed UPSC chairman: యూపీఎస్సీ ఛైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం యూపీఎస్సీ కొత్త ఛైర్మన్ నియామకంపై ఆమోదం తెలిపారు. కాగా, అంతకుముందు ఉన్న యూపీఎస్సీ ఛైర్మన్ ప్రతీ సుదీన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీన ముగిసింది. అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం […]
Foreign Secretary Vikram Misri Trolled After Operation Sindoor Press Briefings: భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీపై ట్రోలింగ్ మొదలైంది. కాగా, భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల్లో ఆయన పేరు ఎక్కువగా వినిపించింది. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. అయితే, దీనికి సంబంధించిన వివరాలను మీడియాకు తొలిసారి ఆయనే వివరించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య పలుమార్లు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను కల్నల్ సోఫియా ఖురేషి, […]
13 Died in Chhattisgarh Road Accident: చత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో 9 మంది మహిళలు, 4 చిన్నారులు ఆరు నెలల చిన్నారి కూడా ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
NSA Doval Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరోసారి భేటీ అయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ప్రధాని మోదీతో తొలిసారి భేటీ అయిన అజిత్ దోవల్.. సరిహద్దుల్లో ప్రస్తుతం చోటుచేసుకున్న పరిస్థితులపై చర్చిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులు చేసిన విషయం తెలిపిందే. మొత్తం 9 ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన దాడిలో 80 మంది ఉగ్రవాదులు మృతి […]
Pakistan agian Cross Border Shelling In Kupwara: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడింది. ఈ మేరకు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా, పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు […]
Operation Sindoor: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును ఎంచుకున్నారు. బుధవారం ఉగ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చిన తర్వాత, బాధితుల్లో చాలా మంది భార్యల చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అందువల్ల, ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు అత్యంత సముచితంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆపరేషన్ గురించి […]