Home / national news
Pakistan agian Cross Border Shelling In Kupwara: భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అర్ధరాత్రి నియంత్రణ రేఖ వద్ద పాక్ మరోసారి కవ్వింపు చర్యలు పాల్పడింది. ఈ మేరకు కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిపింది. ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇదిలా ఉండగా, పాక్పై ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన తర్వాత భారత్, పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రికత్త నెలకొంది. పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు […]
Operation Sindoor: పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు జరిపిన చర్యకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరును ఎంచుకున్నారు. బుధవారం ఉగ్రవాదులు 26 మంది పౌరులను హతమార్చిన తర్వాత, బాధితుల్లో చాలా మంది భార్యల చిత్రాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అందువల్ల, ప్రతీకార చర్యకు ‘ఆపరేషన్ సింధూర్’ అనే పేరు అత్యంత సముచితంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఆపరేషన్ గురించి […]
Central Government Order for Mock Drill Tomorrow: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్తో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అలర్ట్ చేసింది. రేపు అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. 1971 యుద్ధం తర్వాత తొలిసారిగా దేశంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హోం శాఖ కీలక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రేపటి మాక్ డ్రిల్ ఉన్న నేపథ్యంలో పలు రాష్ట్రాల […]
Nitin Gadkari Inaugurates Highway Roads In Telangana: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో ఆయన మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. మేడారం, భద్రాచలం వరకు గ్రీన్ జాతీయ రహదారి కనెక్టివిటీ చేయనున్నట్లు తెలిపారు. భద్రాచలం, బాసర, మేడారం వంటి ఆధ్యాత్మిక దేవాలయాలను నేషనల్ హైవేతో కనెక్టివిటీ చేస్తామన్నారు. సూర్యాపేట టూ దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నామన్నారు. ఇప్పటికే నాగ్పుర్ […]
Indian Army Vehicle Falls Into Gorge three Soldiers Dead: జమ్మూకశ్మీర్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీకి చెందని ఓ ట్రక్కు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 11.30 నిమిషాలకు జరిగినట్లు తెలుస్తోంది. జాతీయ రహదారి 44 వెంట శ్రీనగర్ వెళ్తుండగా ఆర్మీ వాహనం లోయలో పడింది. వివరాల ప్రకారం.. జమ్మూకశ్మీర్లోని రంగజభన్ జిల్లాలో రాంభవ్ వద్ద 700 అడుగుల లోతైన లోయలో […]
India Curb on water flow through Baglihar: భారత్, పాకిస్థాన్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుండగా.. భారత్ అంతే ధీటుగా తిప్పికొడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన భారత్.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, పాకిస్థాన్పై భారత్ నీటి యుద్ధం ప్రకటించింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్పై భారత్ రెండో దశ చర్యలు ప్రారంభించింది. భారత్ నుంచి పాక్కు నదీజలాల ప్రవాహాలను కట్టడి చేసింది. ఇప్పటికే సింధు […]
Ex-Union minister Girija Vyas dies in Fire Accident: కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాన్(79) కన్నుమూశారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన ఆమెను రాజస్థాన్లోని అహ్మదాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయారు. ఆమె మృతికి కాంగ్రెస్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శితో పాటు కాంగ్రెస్ నేతలు సంతాపం ప్రకటించారు. వివరాల ప్రకారం.. ఉదయపూర్లోని తన నివాసంలో మార్చి 31వ తేదీన […]
New Rule Changes From May 1: బిగ్ అలర్ట్. ప్రభుత్వ నిబంధనల మేరకు పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేటి నుంచి కొత్త రూల్స్ అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకు అకౌంట్ నిబంధనలతో పాటు ఏటీఎం లావాదేవీలు, బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు, ఇన్కం ట్యాక్స్ ఐటీఆర్ తదితర వాటిలో మార్పులు జరగనున్నాయి. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ల ధరలతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలను సైతం ఇవాళ నిర్ణయించనున్నారు. 1.ఏటీఎం విత్డ్రా ఛార్జీల పెంపు […]
Union Cabinet Key Decision Alok Joshi appointed NSA Chiarman: కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్ వ్యవస్థీకరణ చేసింది. ఈ మేరకు ఛైర్మన్గా ‘రా’ మాజీ చీఫ్ అలోక్ జోషిని నియమించింది. సభ్యులుగా త్రివిధ దళాల మాజీ అధికారులు, మాజీ ఐపీఎస్లు, మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఉంటారు. కాగా, బోర్డు సభ్యులుగా పీఎం సిన్హా, ఏకే సింగ్ మోంటీ ఖన్నా, మాజీ ఐఏఎస్లు రాజీవ్ రంజన్ వర్మ, మన్మోహన్ […]
Union Cabinet Meeting Chaired by PM Modi Today: ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ జాతీయ భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ జరగనుంది. వారంరోజుల వ్యవధిలో రెండోసారి సీసీఎస్ భేటీ కానుంది. ప్రధానితో మీటింగ్లో హోం, రక్షణ, విదేశాంగ, ఆర్థికశాఖ మంత్రులు హాజరుకానున్నారు. కాగా, ప్రతి దాడులపై భారత సైన్యానికి కేంద్రం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన సంగతి తెలిసిందే. భారత సైనికుల శక్తిసామర్థ్యాలపై పూర్తి భరోసా కల్పించారు. ఢిల్లీలో ఇవాళ నాలుగు కీలక […]