Home / national news
Amarnath Yatra Suspended On Today: వరదల కారణంగా నేడు అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. జమ్మూకాశ్మీర్ భారీ వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్ర మార్గంలో కొండ చరియలు విగిరిపడ్డాయి. బాల్దాల్ మార్గంలో కొండచరియలు విగిరిపడి 10 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. అలాగే వరదల్లో యాత్రికులు చాలా మంది చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా జమ్మూ బేస్ క్యాంప్ దాటి యాత్ర ముందుకు సాగదు. బాల్దార్, వహల్గామ్ మార్గలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అధికారులు చెప్పిన […]
EPFO Insurance Coverage: ఈపీఎప్ఓ ఖాతాదారులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రొవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్ కలిగి ఉండే ప్రతి ఖాతాదారుడికి లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కానీ చాలామందికి ఈ విషయం తెలియదు. అయితే ఇది ఎంత వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. ఎవరికి వర్తిస్తుందంటే.. ఎస్ ఖాతాదారుడు మరణిస్తే ఈ మొత్తం నామినీకు అందుతుంది. ఈడీఎల్ఐ స్కీమ్ ద్వారా ఈ లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. అయితే ఎంప్లాయిస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఖాతాతో పాటు లైఫ్ […]
Who is Astha Poonia..?: భారత నేవీలో తొలి మహిళా ఫైటర్ పైలట్గా సబ్ లెఫ్టినెంట్ ఆస్తా పూనియా బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్ ప్రాంతానికి చెందిన ఆమె విశాఖ పట్నంలో జరిగిన ఐఎన్ఎస్ గ్రాడ్యేయేషన్ కార్యక్రమంలో వింగ్స్ ఆఫ్ గోల్డ్ అవార్డు అందుకున్నారు. ఫైటర్గా మిగ్ 28, కే నౌకదళ రఫెల్ యుద్ధ విమానాలను నడపనున్నారు. ఆస్థా పూనియా ఇటీవల భారత నావికాదళంలో మొదటి మహిళా ఫైటర్ పైలట్గా శిక్షణ పొందిన చరిత్ర సృష్టించారు. […]
Fire in diesel goods train in Tamil Nadu: తమిళనాడులో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువల్లూరులో డీజిల్ ట్యాంకర్లతో వెళ్తున్న గూడ్స్ రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు అన్ని వ్యాగన్లకు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వ్యాగన్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అప్రమత్తమైన అధికారులు వెంటనే ట్రాక్ సమీపంలోని ఇళ్లను ఖాళీ చేయించారు. అరక్కోణం నుంచి చెన్నై వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ల రైలు పెరియాకుప్పం సమీపంలో ప్రమాదం జరిగింది. డీజిల్తో ఓడరేవు […]
Non veg Ban in Varanasi: హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని కాశీ క్షేత్రం. శ్రావణ మాసం హిందువులకు ఒక ఆధ్యాత్మిక మాసం. అయితే శ్రావణ మాసంలో ప్రాముఖ్య ఆద్యాత్మిక క్షేత్రం కాశీలో చికెన్, మటన్, చేపల అమ్మకాలపై నిషేధం విధించారు. వీటిని ఎవరైన అమ్మడానికి దుకాణాలు తెరిస్తే వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్నారు. ఈ క్రమంలో కాశీ మున్సిపల్ కార్పొరేషన్లోని 4 ప్రధాన విభాగాలను అప్రమత్తంగా చేశారు. ఈ […]
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ నమీబియా నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఘనా, ట్రినిడాడ్, టొబాగో, అర్జెంటీనా, బ్రిజిల్, నమీబియా దేశాల్లో మోదీ పర్యటించారు. ఈ క్రమంలోనే మూడు అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. ఈ పర్యటనలలో మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఎక్కువ విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించిన భారత ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు మోదీ 17 విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించారు. తాజాగా నమీబియా, ట్రినాడాడ్, ఘానాలో మోదీ ప్రసంగించారు. నమీబియా పార్లమెంట్ […]
Nipah Viras Alert: కేరళలో నిఫా వైరస్ మళ్లీ విజృంభించింది. కేరళలోని మలప్పురం జిల్లాలో 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థిని ఈ వైరస్ బారినపడి జూలై 1న మృతి చెందింది. తీవ్రమైన జ్వరం, వాంతులతో బాధపడుతున్న ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు అప్పటికే బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. అదే సమయానికి పాలక్కాడ్ జిల్లాకు చెందిన ఓ మహిళకు సాధారణ పరీక్షల సమయంలో ఆమెలో నిఫా లక్షణాలను గుర్తించారు. ప్రస్తుతం ఆ […]
PM Awas Yojana: కేంద్ర ప్రభుత్వం అందరికీ గృహాలు అనే లక్ష్యంతో 2015లో ప్రధాన్మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని పేదలందరికీ అందుబాటు ధరలో, సురక్షితమైన, గృహాలను అందించడమే లక్ష్యంగా ప్రారంభించింది. ముఖ్యంగా ఈ పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో నివసించే ఆర్థికంగా వెనకబడిన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్య ఆదాయ వర్గాల వారికి ప్రయోజనం చేకూరుతుంది. అయితే కేంద్రం 2024 బడ్జెట్లో ఈ పథకం యొక్క రెండవ దశను ప్రారంభించింది. ఈ […]
BJP Next National Chief: కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుంది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో అధికారం చెలాయిస్తున్న బీజేపీ.. ఇప్పుడు మరింతగా విస్తరించేందుకు సిద్దం అవుతుంది. ఎలాగైనా మరోసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడం కోసం కమలం పార్టీ ప్రణాళికను రెడీ చేస్తుంది. గత ఎన్నికల్లో పార్టీ విజయాల్లో కీలక పాత్ర వహించిన మహిళలను చేజార్చుకోకూడదనే ఉద్దేశంతో ఆ పార్టీ హైకమాండ్ విస్త్రృత స్థాయిలో చర్చలు జరుపుతుంది. అందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష […]
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాచల్ అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో రోడ్లలన్నీ జలమయమయ్యాయి. వంతెనలు కొట్టుకుపోయాయి. నీటి సరఫరా, విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో అధికారులు ముందస్తు జాగ్రత్తగా రహదారులను మూసివేశారు. కురుస్తున్న వర్షాలకు ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభం […]