Home / latest tollywood news
టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం పట్ల ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా రవిబాబు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ.. జీవితంలో ఏది శాశ్వతం కాదండి.. సినిమా వాళ్ల గ్లామర్ గానీ, రాజకీయ నాయకుల పవర్గానీ, అస్సలు శాశ్వతం కాదు.
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న చిత్రం “సలార్”. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ మూవీలో చేస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. బబ్లూ పృథ్వీరాజ్, తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. భారీ స్థాయిలో
ప్రముఖ తెలుగు హీరోయిన్ స్వాతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత వెండి తెరపై కూడా పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, డేంజర్, సుబ్రమణ్యపురం, అష్టా చమ్మా, గోల్కొండ హైస్కూల్,
డ్రగ్స్ కేసు ఉదంతం ఎప్పుడు తెరపైకి వచ్చినా అందులో నటుడు నవదీప్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల మాధాపూర్ డ్రగ్స్ కేసులో కూడా ఆయన పేరు ప్రస్తావనకి రావడం.. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, పలు వార్తలు తెర పైకి వచ్చాయి. కాగా ఈ నెల 19వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా.. మంచు లక్ష్మీ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. కేవలం నటించడమే కాకుండా ఇటీవల నిర్మాతగా కూడ మారింది.
ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వెండి తెరపై ఎంట్రీ తనకు తానుగా కష్టాన్నే నమ్ముకొని ఎందరికో ఆదర్శంగా నిలిచి.. కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. బాక్సాఫీస్ రికార్డులను ఎప్పటికప్పుడు తిరగరాస్తూ తెలుగు తెర ఇలవేల్పు గా అభిమనులతో కొనియాడబడుతున్నారు. కేవలం సినిమాలే కాకుండా
అక్కినేని హీరో నాగచైతన్య .. తనదైన శైలిలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇటీవల కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాడు. ఇక ప్రస్తుతం గీతా ఆర్ట్స్ 2 లో.. చందూ మొండేటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా
బయోపిక్.. భాషకు అతీతంగా ఇప్పటి వరకు ఎంతో మంది సినీ, రాజకీయ, పలు రంగాలలో రాణించిన పముఖుల బయోపిక్ లు తెరకెక్కాయి. అయితే బయోపిక్స్ కు కూడా ప్రేక్షకుల ఆదరణ బాగా ఉంటుంది. ప్రముఖుల జీవితాలు ఆసక్తికరంగా ఉండటంతో వారిపై చేసే సినిమాలు బాక్సాపీస్ వద్ద హంచి హిట్టుగా నిలుస్తాయి.
మలయాళం సినిమా ప్రేమమ్ తో ప్రేక్షకులను పరిచయమై.. తెలుగు ప్రేమమ్ తో వారిని మరింత మెస్మరైజ్ చేసింది "అనుపమ పరమేశ్వరన్". ఆ తర్వాత తెలుగులో అఆ, రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజీస్ సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ ఇండస్ట్రీలోనూ